టీవల కాలంలో చిన్న సినిమాగా వచ్చిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి.. అందులో లవ్ స్టోరీతో వచ్చిన సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలుస్తున్నాయి.. మొన్న మలయాళం వచ్చిన ప్రేమలు సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.. అలాగే తమిళ్ లో వచ్చిన లవర్ సినిమా కూడా భారీ సక్సెస్ అందుకుంది.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా దూసుకుపోతుంది.. ఈ లవ్ స్టోరీ మూవీ డిస్నీ ప్లస్…
‘పలాస 1978’ ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా నటించిన ‘నరకాసుర’ చిత్రం గతేడాది నవంబర్ 3వ తేదీన థియేటర్లలో విడుదల అయింది.ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి సెబాస్టియన్ నావో అకోస్టా దర్శకత్వం వహించారు. థియేటర్లలో ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేదు..ప్రమోషన్లు కూడా అంతగా జరగకపోవటంతో ఈ సినిమా వచ్చినట్టు కూడా చాలా మందికి తెలియలేదు. కాగా, ఇప్పుడు ఈ నరకాసుర మూవీ ఓటీటీలోకి సడెన్గా వచ్చేసింది. అయితే, ఓ ట్విస్టుతో స్ట్రీమింగ్కు అడుగుపెట్టింది. అయితే, ఈ సినిమా…
బ్రిటన్ బ్యూటీ అమీ జాక్సన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..రామ్చరణ్ ఎవడు మూవీలో గ్లామర్తో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ భామ తన ప్రేమ వ్యవహారంతో పాటు తల్లిగా మారిన అమీజాక్సన్ ఆరేళ్ల పాటు సినిమాలకు దూరమైంది.హీరోయిన్గా అమీ జాక్సన్ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఏఎల్ విజయ్ దర్శకత్వంలో రూపొందిన కోలీవుడ్ మూవీ మిషన్ చాఫ్టర్ వన్తో లాంగ్ గ్యాప్ తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. ఈ యాక్షన్ మూవీలో అరుణ్ విజయ్ హీరోగా నటించాడు.…
ఈ మధ్య సినిమాల కన్నా వెబ్ సిరీస్ లు బాగా పాపులర్ అవుతున్నాయి.. స్టార్ హీరోయిన్లు సైతం వెబ్ సిరీస్ లలో నటిస్తూ అభిమానులను అల్లరిస్తున్నారు.. ముఖ్యంగా థ్రిల్లింగ్, సస్పెన్స్ కథలతో వస్తున్న వెబ్ సిరీస్ లు ఓటీటీ లో ఎక్కువగా విడుదల అవుతున్నాయి.. తాజాగా ఓటీటీలోకి మరో సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్ ఎల్ఎస్డీ కూడా ఓటీటీ లోకి రాబోతుంది.. ఈ సిరీస్ లో ప్రాచీ టకర్, నేహా దేశ్పాండే, ప్రభాకర్ , కునల్, అభిలాష్ బండారి,…
కన్నడ హీరో రక్షిత్ శెట్టి 777 చార్లీ మూవీ తో దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు.ఆ మూవీలో రక్షిత్ శెట్టి తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఆ తర్వాత సప్త సాగరాలు దాటి సైడ్ ఏ తో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కన్నడలో విడుదలై సూపర్ హిట్ అందుకున్న ఈ మూవీ ఇటు తెలుగులో కూడా రిలీజ్ చేయగా మంచి విజయం సాధించింది.ఈ మూవీలో రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా…
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ సైంధవ్. ఈ సినిమా వెంకటేష్ కెరీర్లో 75వ మూవీగా వచ్చింది. ఈ యాక్షన్ పాన్ ఇండియా మూవీను ట్యాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కించారు.అయితే విడుదలకు ముందు సైంధవ్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చాలా రోజులకు వెంకటేష్ సోలో హీరోగా కనిపించడంతో ఆయన అభిమానులు సైంధవ్ మువీపై ఎంతో ఆసక్తి చూపించారు. ఈ నేపథ్యంలోనే సంక్రాంతి కానుకగా సైంధవ్ మూవీ థియేటర్లలో విడుదలైంది.జనవరి…
బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన ‘సామ్ బహదూర్’ చిత్రం గత ఏడాది డిసెంబర్ 1న థియేటర్లలో రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.భారత ఆర్మీ తొలి ఫీల్డ్ మార్షల్ సామ్ మనెక్షా జీవితం ఆధారంగా యుద్ధం బ్యాక్డ్రాప్లో ఈ బయోగ్రఫికల్ మూవీ తెరకెక్కింది.సామ్ బహదూర్ చిత్రానికి మేఘనా గుల్జర్ దర్శకత్వం వహించారు.విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న ఈ మూవీ మోస్తరు వసూళ్లను రాబట్టింది. థియేటర్స్ లో ఆకట్టుకున్న సామ్ బహదూర్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్…
ఓటీటీ ఆడియెన్స్ను ఎంతగానో అలరించిన సూపర్ హిట్ వెబ్ సిరీస్ మీర్జా పూర్. ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా రెండు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ మూడో సీజన్ రిలీజ్కు ముహూర్తం ఫిక్స్ అయ్యింది.చాలా రోజుల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న మీర్జాపూర్ 3 ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ మరియు డబ్బింగ్ పనులు జరుపుకుంటున్నట్లు తెలుస్తుంది.అయితే మార్చి చివరి వారంలోనే ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా మీర్జా పూర్…
లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ అథర్వ మూవీ గత ఏడాది డిసెంబర్ 1వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. ఈ చిత్రంలో కార్తీక్ రాజు, సిమ్రన్ చౌదరి ప్రధాన పాత్రలు పోషించారు.మర్డర్ మిస్టరీ చుట్టూ తిరిగే ఈ మూవీకి మహేశ్ రెడ్డి దర్శకత్వం వహించారు.అయితే ఈ చిత్రానికి థియేటర్స్ లో మిక్స్డ్ టాక్ వచ్చింది. అథర్వ చిత్రంలో కొన్ని ట్విస్టులు బాగానే ఉన్నా.. కథనం మాత్రం నెమ్మదిగా సాగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.కార్తిక్ రాజు మరియు సిమ్రన్ చౌదరి పర్ఫార్మెన్స్…
టాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ రత్నం.. కేరాఫ్ కంచరపాలెం మరియు నారప్ప సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఓ వైపు హీరోగా నటిస్తూనే పలు సినిమాలలో ప్రత్యేక పాత్రలు చేస్తూ మెప్పిస్తున్నాడు. కార్తీక్ రత్నం నటించిన లేటెస్ట్ చిత్రం లింగొచ్చా. ఆనంద్ బడా తెరకెక్కించిన ఈ ప్రేమకథా చిత్రంలో సుప్యర్దీ సింగ్ హీరోయిన్గా నటించింది.. బల్వీర్ సింగ్, కునాల్ కౌశిక్, తాగుబోతు రమేశ్ మరియు ఉత్తేజ్ వంటి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. దసరా కానుక గా…