టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ ఫైర్ అయ్యారు. రాజమౌళి సినిమాలు చూసి హిందూ దేవుళ్లపై గౌరవం ఉందనుకున్నాం అని, ఆయన కామెంట్లపై హిందువులు ఇప్పుడు రగిలిపోతున్నారన్నారు. ఆంజనేయుడిపై నమ్మకం లేదనడం హిందువుల మనోభవాలు దెబ్బతీయడమే అని ధ్వజమెత్తారు. అంత పేరు, అంత డబ్బు, ప్రతిష్ట హిందూ దేవుళ్లను ఉపయోగించుకుని తెచ్చుకుంటారని విమర్శించారు. హిందూ దేవుళ్లని, సనాతన ధర్మాన్ని అవమానించే హక్కు ఎవరిచ్చారు?..…
మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందబోతున్న వారణాసి సినిమా అనౌన్స్ అయినప్పటినుంచి సినిమా మీద అంచనాలు ఉన్నాయి. సినిమా టైటిల్ అనౌన్స్మెంట్తో అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇక ఈ సినిమా టైటిల్ వివాదం కొనసాగుతూ ఉండగానే, ఈ సినిమా నుంచి ఎన్నో అప్డేట్స్ బయటకు వస్తున్నాయి. నిజానికి, 2027లో రిలీజ్ చేసే అవకాశం ఉందని ఇప్పటికే రాజమౌళి హింట్ ఇచ్చారు. Also Read : SS Rajamouli : దేవుడిపై రాజమౌళి వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా విమర్శలు…
రాజమౌళి, మహేష్ బాబుతో చేయబోయే సినిమా ఈవెంట్ పూర్తయిన తర్వాత, రాజమౌళి మీద రాష్ట్రీయ వానర సేన ఒక ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. హనుమంతుడి మీద కొన్ని వ్యాఖ్యలు చేశారని, అవి తమ మనోభావాలు దెబ్బతీశాయని వారు పోలీస్ కంప్లైంట్లో పేర్కొన్నారు. ఈ విషయం ఇంత చర్చ జరుగుతున్న సమయంలోనే, వారు మరో రెండు ఫిర్యాదులు చేయడానికి సిద్ధమైనట్లుగా వెల్లడించారు. అందులో ఒకటి, సినిమా ఈవెంట్లో మహేష్ బాబుని నంది మీద వచ్చినట్లుగా చూపించారు. నంది…
Madhavi Latha: ప్రముఖ బీజేపీ పార్టీ నాయకురాలు కోంపెల్ల మాధవీ లత, టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకరైన రాజమౌళిపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. తాజాగా మాధవీ లత గ్లోబల్ ట్రాటర్ ఈవెంట్ లో మాట్లాడిన వ్యాఖ్యలపై ఆమె సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఆమె చేసిన పోస్టులో.. డైరెక్టర్ రాజమౌళిని ఉద్దేశిస్తూ.. ఆయన “నాకు దేవుడిపై నమ్మకం లేదు” అని చేసిన ప్రకటనపై అభిప్రాయాన్ని తెలిపారు. Shocking : వంద కోట్ల హీరో సినిమా..…
టాలీవుడ్ హై యాంటిసిపెటెడ్ ఫిల్మ్ గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ సక్సెస్ ఫుల్గా కంప్లీట్ చేశాడు రాజమౌళి. వారణాసిని అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిస్తున్నాడు ఎస్ ఎస్ రాజమౌళి. సైన్ ఫిక్షన్ విత్ మైథాలజీ టచ్ ఇస్తున్నాడు. ఇప్పటి వరకు వెయ్యికోట్లు అనుకోగా ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేస్తున్న నేపథ్యంలో బడ్జెట్ రూ. 1200 కోట్ల నుండి రూ. 1500 కోట్ల వరకు పెరిగిందన్నది లెటెస్ట్ బజ్. ఇక మహేష్ బాబు తో పాటు ఈ…
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా దర్శక దిగ్గజం రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న సినిమాకు ‘వారణాసి’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల గ్లొబ్ త్రొటర్ పేరుతో భారీ ఈవెంట్ నిర్వహించి వేలాది మంది అభిమానుల సమక్షంలో ఈ టైటిల్ ను ప్రకటించారు రాజమౌళి. ఇప్పుడు వారణాసి టైటిల్ రాజమౌళిని చిక్కుల్లో పడేసింది. Also Read : Krithi Shetty : కృతిశెట్టిపై కనికరం చూపని కోలీవుడ్ వివరాలలోకెళితే.. అది సాయి కుమార్,…
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా దర్శక దిగ్గజం రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు అనగానే అంచనాలు ఆకాశన్ని తాకాయి. ఎన్నో ఏళ్లుగా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఈ కాంబోలో సినిమా వస్తుందండంతో ఘట్టమనేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. ఈ సినిమా టైటిల్ ఏంటి మహేశ్ ఈ సినిమాలో ఎలా ఉండబోతున్నాడు అని ఎదురు చూసిన ఫ్యాన్స్ కు తెరదించాడు రాజమౌళి. గత రాత్రి జరిగిన GlobeTrotter ఈవెంట్ లో SSMB29…
తెలుగు చిత్రసీమ ఎదురుచూస్తున్న మహేష్ బాబు- రాజమౌళి భారీ ప్రాజెక్ట్కు అధికారికంగా పేరు ఖరారైంది. గ్లోబ్ట్రాటర్ ఈవెంట్ ప్రారంభానికి కొద్దిసేపటికే స్క్రీన్లపై కనిపించిన పేరు.. ‘వారణాసి’. అనంతరం, ఈవెంట్లోనే ట్రైలర్ను రాజమౌళి గ్రాండ్గా విడుదల చేశారు. విజువల్గా అదిరిపోయే ఈ ట్రైలర్ అభిమానులకు పక్కా పండగలా మారింది. ఈవెంట్లో ఏర్పాటు చేసిన భారీ 100 అడుగుల స్క్రీన్పై ట్రైలర్ను ప్రదర్శించారు. అందులో అంటార్కిటికా మంచు పర్వతాలు, ఆఫ్రికా అడవులు, లంకా నగరం, వారణాసి వంటి విభిన్న లొకేషన్లను…
SS Rajamouli: రాజమౌళి దర్శకత్వం మహేష్ బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న అడ్వెంచర్స్ మూవీకి తాజాగా ‘వారణాసి’ సినిమా టైటిల్ ఖరారు చేశారు. ప్రఖ్యాత రామోజీ ఫిలిం సిటీ వేదికగా జరిగిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లో వారణాసి సినిమా సంబంధించిన పోస్టర్ ను, ట్రైలర్ ను రాజమౌళి లాంచ్ చేశారు. ఇక ఇదే వేదికగా మహేష్ బాబు అభిమానులకు డైరెక్టర్ ఓ బిగ్ సప్రైజ్ ఇచ్చాడు. సినిమాలో మహేష్ బాబు రాముడు పాత్ర పోషిస్తున్నట్లు నేరుగా వెల్లడించాడు.…
SS Rajamouli: ప్రతిష్టాత్మక ప్రాజెక్టును తెరకెక్కిస్తున్న దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి వారణాసి టైటిల్ ఈవెంట్ లో తన సినిమాకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.