అక్కినేని నాగార్జున వారసుడిగా అఖిల్ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలమే అయింది.. కాని ఇప్పటి వరకు తన కెరీర్ ను నిలబెట్టే ఒక్క కమర్షియల్ సక్సెస్ ని కూడా సాధించలేకపోయాడు అఖిల్. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్తో హిట్ అందుకున్న కానీ ఆ సినిమాతో కూడా కమర్షియల్గా సక్సెస్ సాధించలేకపోయా�
అక్కినేని హీరో అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అఖిల్ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతున్న ఇప్పటికీ తాను కోరుకున్న బ్లాక్ బస్టర్ హిట్ లభించ లేదుఎంత మంది డైరెక్టర్లు తో సినిమా చేసినప్పటికీ అఖిల్కి మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ ను ఇవ్వలేకపోయారు. కథల ఎంపికలో అఖ
‘కొత్త బంగారు లోకం’ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న శ్రీకాంత్ అడ్డాల… నారప్ప సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు అనగానే అందరూ ఫ్యామిలీ సినిమాల దర్శకుడు యాక్షన్ మూవీని ఎలా హ్యాండిల్ చేస్తారు అనుకున్నారు కానీ శ్రీకాంత్ అడ్డాలా ఆడియన్స్ ని, తాను యాక్షన్ సినిమా చెయ్యగలని నమ్మించడంలో సక్సస్ అయ్యా�
‘కొత్త బంగారు లోకం’ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న శ్రీకాంత్ అడ్డాల… ఆ తర్వాత ‘సీతమ్మ వాకిట్లో’ సిరిమల్లె చెట్టు అంటూ మహేష్ బాబు, వెంకటేష్లతో కలిసి మల్టీస్టారర్ మూవీ చేశాడు. ఆ తర్వాత మెగా హీరోని గ్రాండ్గా లాంచ్ చేశాడు. మెగా బ్రదర్ నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ని ‘ముకుంద’ సినిమాతో హ�
Srikanth Addala: మంచితనానికి మారుపేరు అంటే శ్రీకాంత్ అడ్డాల. కుటుంబం, బంధువులు, విలువలు, బంధాలు.. ఆయన తీసే సినిమాల్లో ఇవే ఉంటాయి. ఒక మంచి మాట అయినా మన గురించి చెప్పుకోరా అన్న విధంగా ఆయన సినిమాలు ఉంటాయి.
ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన విక్టరీ వెంకటేశ్ 'నారప్ప' సినిమా ఇప్పుడు థియేటర్లో ప్రదర్శితం కాబోతోంది. వెంకటేశ్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ నెల 13న రెండు తెలుగు రాష్ట్రాలలో ఆ ఒక్క రోజు ఈ సినిమాను ప్రదర్శిస్తామని సురేశ్ బాబు తెలిపారు.
ట్రిపుల్ ఆర్ తర్వాత టాలీవుడ్లో మరిన్ని మల్టీ స్టారర్ సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు స్టార్ హీరోలు. ఈ నేపథ్యంలో కొన్ని క్రేజీ కాంబినేషన్స్ తెరపైకొస్తున్నాయి. అందులోభాగంగా.. ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ-విక్టరీ వెంకటేష్ హీరోలుగా.. ఓ భారీ మల్టీ స్టారర్ సినిమా రాబోతోందని తెలుస్తోంది. అందుక�
విక్టరీ వెంకటేశ్, ప్రియమణి కీలక పాత్రలు పోషించిన ‘నారప్ప’ సినిమా అమెజాన్ ప్రైమ్ లో మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్ కాబోతోంది. ‘ఈ సినిమాను మే 14న థియేటర్లలోనే విడుదల చేయాలని అనుకున్నామని, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నామ’ని ఈ చిత్ర నిర్మాతలలో ఒకరైన కలైపులి ఎస్. థ�
విక్టరీ వెంకటేష్ నటించిన ఆసక్తికర భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “నారప్ప”. కొన్ని గంటల్లో డిజిటల్ స్క్రీన్లలోకి రానుంది. ఈ చిత్రం జూలై 20న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కానుందని మేకర్స్ ప్రకటించారు. తాజా నివేదికల ప్రకారం జూలై 19నే భారతీయ ప్రేక్షకుల కోసం “నారప్ప” అమెజాన్ ప్రైమ్ వీడియోలో రాత్రి 10 �
త్వరలోనే థియేటర్లు తెరచుకొనే సూచనలు కనిపిస్తుండటంతో ఓటీటీ బాట పట్టే సినిమాలు తమ నిర్ణయాన్ని మార్చుకుంటున్నాయి. తెలంగాణలో ఇప్పటికే పర్మిషన్ ఉండగా.. ఏపీలోనూ రీసెంట్ గా థియేటర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే తాజాగా విక్టరీ వెంకటేష్ నటిస్తున్న ‘నారప్ప’ సినిమా ఓటీటీ సంస్థలతో చర్చలు జరుపగా.. ఒకే చ