ఏపీలో ఎన్నికల నగరా మోగింది.. ఎన్నికల్లో తమ పార్టీని నిలుపుకోవాలని జోరుగా ప్రచారాలు చేస్తున్నారు.. నువ్వా నేనా అంటూ నేతన్నలు తెగ హడావిడి చేస్తున్నారు..రాజకీయ పార్టీలకు మద్దతుగా సినీనటులు ప్రచారం చేయడం కొత్తేమీ కాదు. ప్రత్యేకించి తెలుగు నాట సినీనటులు చాలా కాలం నుంచే ఎన్నికల ప్రచారం చేసిన ఘటనలు ఉన్నాయి.. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలోని చాలా మంది నటులు పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలుస్తున్నారు.. పోలింగ్ కు ఇక నాలుగు రోజులు మాత్రమే ఉండటంతో…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార ఇటు తమిళ్, అటు తెలుగు సినిమాల తో ఫుల్ బిజీగా ఉంది.. వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతుంది.. అలాగే స్టార్ హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.. నయన్ లేటెస్ట్ ఫొటోలతో నెట్టింట రచ్చ చేస్తుంది.. తాజాగా స్టైలిష్ లుక్ లో అదరగొట్టింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.. డైరెక్టర్ విఘ్నేశ్ శివన్…
పల్లె, నగరం అనే తేడా లేకుండ కుక్కలు ప్రజలపై దారుణంగా దాడులు చేస్తున్నాయి. అపార్ట్ మెంట్లు, హౌసింగ్ అసోసియేషన్లలో కుక్కలంటే చాలామందికి విపరీతమైన భయం. నోయిడాలోని సెక్టార్ 107లోని లోటస్ సొసైటీలో ఓ చిన్నారిపై కుక్క దాడి చేయడం కలకలం రేపింది. పబ్లిక్ లిఫ్ట్ లో ఉన్న బాలికపై కుక్క దాడి చేసి గాయపరిచింది. లోటస్ 300 సొసైటీలో ఈ ఘటన జరిగింది. ఈ సంఘటన మే 3 సాయంత్రం జరగగా కాస్త ఆలస్యంగా ఈ దాడి…
ప్రస్తుతం టెక్నాలజీ పెరుగుతున్నకొద్దీ ప్రజలు అటువైపుగా అడుగులు వేస్తున్నారు. ఇకపోతే టెక్నాలజీ అనేది చాలా విధాలుగా ఉపయోగపడుతున్న.. కొన్ని రకాలుగా మాత్రం అనేక ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. కొన్ని కొన్ని సార్లు ఈ టెక్నాలజీ వల్ల ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ప్రపంచంలో టెక్నాలజీ అభివృద్ధి కారణంగా ముఖ్యంగా సైన్స్ రంగంలో అనేక మార్పులు సంభవించాయి. మరి ముఖ్యంగా రసాయనక చర్యలకు సంబంధించిన అనేక కొత్త ఫార్ములాలు వస్తున్న నేపథ్యంలో కొన్ని మంచి ప్రయోజనాలు జరుగుతుంటే., మరికొన్ని…
యుపిలోని పిలిభిత్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ స్టాఫ్ నర్సు తన ఇష్టానుసారం వ్యవహరించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఓ స్టాఫ్ నర్సు స్కూటర్ పై కూర్చొని నేరుగా పేషెంట్ల వార్డులో తిరుగుతున్న వీడియో వైరల్ అయింది. ఆమె చేసిన పని వల్ల కారిడార్ లో కూర్చొని చికిత్స పొందుతున్న రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. Also Read: AP PGECET 2024: అలర్ట్.. ఏపీ పీజీఈసెట్ దరఖాస్తులో తప్పులు చేసారా..…
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గత ఏడాది సలార్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన డార్లింగ్ ఆ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.. ఇక ఇప్పుడు వరుస ఫ్యాన్ ఇండియా సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ప్రభాస్ కల్కి 2898 ఏడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు… ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి.. ఈ ఇటీవల రిలీజ్ అయిన అమితాబ్ లుక్…
ప్రస్తుతం ఆధునిక కాలంలో ప్రజలు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు అని అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అందుకు తగ్గట్టుగానే అనేక కంపెనీ వారి ఉత్పత్తులలో కొత్తదనాన్ని చూపిస్తూ కస్టమర్స్ ను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా టెక్నాలజీ విషయంలో ఈ అప్గ్రేడ్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఇక మరోవైపు ప్రపంచంలో ఒక్కో దేశంలో ఒక్కో రకమైన సాంప్రదాయ దుస్తులను ధరించడం పరిపాటీ. కాకపోతే ప్రస్తుతం సమాజం మారుతున్న కొద్దీ ప్రజలు వింత కోరికలు కోరుకుంటూ అందుకు…
ఈ రోజుల్లో కొంతమంది వారికీ ఇష్టమొచ్చినట్లు పబ్లిక్ ప్లేసెస్ లో రెచ్చిపోతున్నారు. చుట్టుపక్కల జనం ఉన్నా, ఆగలేకపోతున్నారు. ఢిల్లీ మెట్రోలో ఇటీవల జరిగిన ఘటనే ఇందుకు ఉదాహరణ. జనం ఉన్నప్పటికీ, ఓ యువకుడు, యువతి మెట్రో లో ముద్దు పెట్టుకోవడం కనిపించింది. ఈ వీడియోలు వైరల్ గా మారడంతో మెట్రో యాజమాన్యం కూడా అలాంటి వారిపై చర్యలు తీసుకుంది. ఆ సమయంలో, ఈ వీడియోలు ఆన్లైన్ లో తెగ వైరల్ గా మారాయి. ఇకపోతే బెంగుళూరు మెట్రోలో…
ఈ మధ్యకాలంలో సినిమా హీరో హీరోయిన్లు ఇతర టెక్నీషియన్లు ప్రేమ వివాహాలు చేసుకోవడం సర్వసాధారణం అయిపోయింది. ఆ ప్రేమ వివాహాలు చేసుకోవడం ఎంత కామన్ అయిందో చేసుకున్న కొన్నాళ్లకే విడాకులు తీసుకోవడం కూడా సర్వసాధారణం అయిపోయింది. ఈ సోషల్ మీడియా యుగంలో ముందుగా వారు విడిపోతున్నారనే విషయం సోషల్ మీడియా పోస్టుల ద్వారానే కొంత క్లారిటీ వచ్చేస్తోంది. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ లో మరో జంట విడిపోబోతున్నారని ప్రచారం మొదలైంది. ఆ జంట ఇంకెవరో కాదు రణవీర్…
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ సాయి పల్లవి పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. మొదట డ్యాన్స్ షోతో ఆడియన్స్ ను ఓ ఊపేసిన ఈ అమ్మడు..ఫిదా సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది… ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వరుస అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి.. ప్రస్తుతం తెలుగు, తమిళ్, మలయాళ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.. రీసెంట్ గా బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.. కాగా, ప్రస్తుతం సాయి పల్లవి గురించి ఓ ఇంట్రెస్టింగ్…