సోషల్ మీడియా వల్ల ఇప్పటికే మానవ సంబంధాలు దూరమవుతున్నాయి. ఉన్న కాస్త బంధాన్ని నిలుపుకునేందుకు చాలా మంది వ్యక్తులు వాట్సప్ లో కుటుంబానికి సంబంధించిన గ్రూప్లు క్రియేట్ చేస్తున్నారు.
పంజాబ్లోని జాతీయ రహదారి NH-1పై తన కారులో ఒంటరిగా ప్రయాణిస్తున్న ఓ మహిళకు భయానక అనుభవం ఎదురైంది. కొందరు దుండగులు దాదాపు ఏడు కిలోమీటర్ల మేర వెంబడించారు. ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. భయంతో వాహనం నడుపుతూ జరిగిన ఘటనను చిత్రీకరించింది. ఈ వీడియో సోషల్ నెట్వర్క్ లలో పోస్ట్ చేయగా వైరల్ గా మారింది. ట్విటర్లో హల్చల్ చేస్తున్న ఈ వీడియో చూసిన ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. Also Read: Char Dham…
సోషల్ నెట్వర్క్లు అభివృద్ధి చెందినప్పటి నుండి, వివిధ వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. ఇక వంట వీడియోల గురించి మాట్లాడాల్సిన పని లేదు. చాలామంది కొత్తగా ప్రయత్నించి సోషల్ నెట్వర్క్లలో పేరు పొందాలనుకుంటున్నారు. అందుకోసం వాళ్ళు ఏది కావాలంటే అది చేస్తున్నారు. అదే కోవలో మరో వంటకం ఇప్పుడు వైరల్ గా మారింది. Also Read: KKR vs MI: ముంబై ఘోర పరాభవం.. ప్లేఆఫ్స్ చేరిన కోల్కతా.. ఇక అందుకు సంబంధించిన వీడియో గురించి చూస్తే..…
కొన్ని ఫిట్నెస్ సవాళ్లు వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు, ‘ష్రిమ్ప్ స్క్వాట్’ ఛాలెంజ్ వీడియోలు ఆన్లైన్లో ప్రజాదరణ పొందుతున్నాయి. వ్యాయామం సులభం కానప్పటికీ, చాలా మంది తమ సమతుల్యత తనిఖీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రత్యేక వ్యాయామానికి ఒక వ్యక్తి వేరే రకమైన వన్ లెగ్ స్క్వాట్ చేయవలసి ఉంటుంది. ఇందులో ఒక అడుగు పైభాగాన్ని మీ వెనుక పట్టుకుని, మరొక పాదంతో క్రిందికి కూర్చోవడం ఉంటుంది. ఈ వ్యాయామం చలనశీలత, స్థిరత్వం, సమతుల్యతను పెంచే అనేక ముఖ్యమైన…
ఇటీవల కాలంలో ఎవరు ఊహించని రీతిలో ఏ ప్రాంతమైనా.., నదిలా ఉన్నా.. చేపలు పట్టే ఘటనలు చోటుచేసుకున్నాయి. వలలలో చేపలకు బదులుగా, వింత జీవులు, కొన్నిసార్లు పాములు, కొండచిలువలు లేదా అరుదైన పెద్ద చేపలు పడుతుండడం గమనిస్తూనే ఉన్నాం. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో అనేకం ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియో సోషల్ఓ మీడియాలో వైరల్ గా మారింది. ఓ వ్యక్తి సమీపంలోని నదిలో చేపలు పట్టడానికి వెళ్లగా.. అక్కడ అనుకోని సంఘటన జరిగింది.…
గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యా్చ్ లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఎంఎస్ ధోనీ అభిమాని ఒకరు.. స్టేడియంలోకి దూసుకువచ్చిన అతనికి పాదాభివందనం చేశాడు. అయితే, సీఎస్కే ఛేజింగ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు రోజుల్లో పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే.. ప్రస్తుతం రాజకీయ పార్టీలు ప్రచారంలో హోరేత్తిస్తున్నాయి.. గతంలో జరిగిన ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికలు వాడివేడిగా మారాయి.. అందులో పవన్ కళ్యాణ్ కు రోజురోజుకు క్రేజ్ పెరిగిపోతుంది.. సినీ ప్రముఖుల సపోర్ట్ కూడా ఉంది.. ఆయన ప్రజలకు చేస్తున్న మేలు తెలుసుకున్న సెలెబ్రేటీలు ఆయన ఎన్నికల్లో గెలవాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.. తాజాగా చిరంజీవి హీరోయిన్ పవన్ కు జై కొట్టింది..…
యంగ్ హీరోయిన్ అమృత అయ్యర్ పేరు అందరికీ తెలుసు.. తమిళ సినిమాల్లో నటిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. తెలుగులో కూడా సినిమాలు చేసి పాపులర్ అయ్యింది.. హనుమాన్ సినిమాలో హీరోయిన్ గా నటించింది.. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది.. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ ఉంటుంది.. తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.. తాజాగా చీరకట్టులో మెరిసింది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..…
ఏపీలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా జరుగుతుంది.. టాలీవుడ్ లోని చాలా మంది హీరోలు పవన్ కళ్యాణ్కు మద్దతుగా ముందుకొస్తున్న సంగతి తెలిసిందే.. మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కోసం స్పెషల్ వీడియోని రిలీజ్ చేశాడు. బహిరంగ సభలకు వచ్చి స్పీచులు ఇవ్వలేకపోయినా కూడా వీడియోని రిలీజ్ చేశాడు.. తమ్ముడిని సపోర్ట్ చెయ్యండి, గాజు గుర్తుకు ఓటు వెయ్యండి అంటూ వీడియో లో చెప్పుకొచ్చాడు.. అలాగే హీరోలు దాదాపుగా పవన్ కళ్యాణ్ ను సపోర్ట్ చేస్తున్నారు..…
వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు, అప్డేట్ లను అందిస్తోంది. ఇప్పుడు వాట్సాప్ మెటా యాజమాన్యంలోని కొత్త కలర్ ప్యాలెట్, కొత్త ఐకాన్లు, కొత్త టూల్స్ మరిన్నింటితో పూర్తిగా కొత్త డిజైన్ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్లకు కొత్త వాట్సాప్ యూజర్ ఇంటర్ఫేస్ రానుంది. వాట్సాప్ ప్రకారం., సరళమైన, ఆకర్షణీయమైన డిజైన్ను రూపొందించడానికి వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడానికి ఈ మార్పులు చేయబడ్డాయి. కొత్తగా రాబోయే వాట్సాప్లో ఎలాంటి మార్పులు వస్తున్నాయో తెలుసుకోండి. Also read: PM Modi:…