ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు రోజుల్లో పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే.. ప్రస్తుతం రాజకీయ పార్టీలు ప్రచారంలో హోరేత్తిస్తున్నాయి.. గతంలో జరిగిన ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికలు వాడివేడిగా మారాయి.. అందులో పవన్ కళ్యాణ్ కు రోజురోజుకు క్రేజ్ పెరిగిపోతుంది.. సినీ ప్రముఖుల సపోర్ట్ కూడా ఉంది.. ఆయన ప్రజలకు చేస్తున్న మేలు తెలుసుకున్న సెలెబ్రేటీలు ఆయన ఎన్నికల్లో గెలవాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.. తాజాగా చిరంజీవి హీరోయిన్ పవన్ కు జై కొట్టింది..…
యంగ్ హీరోయిన్ అమృత అయ్యర్ పేరు అందరికీ తెలుసు.. తమిళ సినిమాల్లో నటిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. తెలుగులో కూడా సినిమాలు చేసి పాపులర్ అయ్యింది.. హనుమాన్ సినిమాలో హీరోయిన్ గా నటించింది.. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది.. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ ఉంటుంది.. తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.. తాజాగా చీరకట్టులో మెరిసింది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..…
ఏపీలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా జరుగుతుంది.. టాలీవుడ్ లోని చాలా మంది హీరోలు పవన్ కళ్యాణ్కు మద్దతుగా ముందుకొస్తున్న సంగతి తెలిసిందే.. మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కోసం స్పెషల్ వీడియోని రిలీజ్ చేశాడు. బహిరంగ సభలకు వచ్చి స్పీచులు ఇవ్వలేకపోయినా కూడా వీడియోని రిలీజ్ చేశాడు.. తమ్ముడిని సపోర్ట్ చెయ్యండి, గాజు గుర్తుకు ఓటు వెయ్యండి అంటూ వీడియో లో చెప్పుకొచ్చాడు.. అలాగే హీరోలు దాదాపుగా పవన్ కళ్యాణ్ ను సపోర్ట్ చేస్తున్నారు..…
వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు, అప్డేట్ లను అందిస్తోంది. ఇప్పుడు వాట్సాప్ మెటా యాజమాన్యంలోని కొత్త కలర్ ప్యాలెట్, కొత్త ఐకాన్లు, కొత్త టూల్స్ మరిన్నింటితో పూర్తిగా కొత్త డిజైన్ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్లకు కొత్త వాట్సాప్ యూజర్ ఇంటర్ఫేస్ రానుంది. వాట్సాప్ ప్రకారం., సరళమైన, ఆకర్షణీయమైన డిజైన్ను రూపొందించడానికి వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడానికి ఈ మార్పులు చేయబడ్డాయి. కొత్తగా రాబోయే వాట్సాప్లో ఎలాంటి మార్పులు వస్తున్నాయో తెలుసుకోండి. Also read: PM Modi:…
కప్పలను పాములు మింగడం మనం చూస్తూనే ఉంటాం.. కానీ కప్పే పామును అమాంతం మింగడం ఎప్పుడైనా చూశారా? అదేలా సాధ్యం అనుకుంటున్నారు కాదు.. మీరు విన్నది అక్షరాల నిజం.. ఓ కప్ప పామును మింగుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఓ కప్ప తనను మింగడానికి వచ్చిన పాముకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా తానే ధైర్యంగా పాముతో పోరాడి మింగేసింది. ఆ దృశ్యం సంబందించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్…
ఒకప్పుడు ఒకటి రెండు సినిమాలతో స్టార్ ఇమేజ్ ను అందుకున్న హీరోయిన్లు ఇప్పుడు అడ్రెస్ లేకుండా పోతున్నారు.. అప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన హీరోయిన్లు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.. తాజాగా బాలయ్య సరసన సూపర్ హిట్ మూవీలో నటించిన హీరోయిన్ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటుంది.. ప్రస్తుతం ఆమె గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.. ఆమె ఎవరో? ఇప్పుడేం చేస్తుందో చూద్దాం.. ఉల్లాసంగా ఉత్సహంగా సినిమా హీరోయిన్ స్నేహా ఉల్లాల్ పేరు గుర్తుండే ఉంటుంది కదా..…
స్టార్ మా టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి అందరికీ తెలుసు.. ఇప్పటివరకు ఏడు సీజన్లను పూర్తి చేసుకుంది.. ఇప్పుడు ఎనిమిదో సీజన్ కూడా త్వరలోనే ప్రారంభం కాబోతుంది.. ఏడో సీజన్ విన్నర్ గా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచాడు.. భారీగా రెమ్యూనరేషన్ ను అందుకున్నాడు.. తాజాగా ఓ నెక్లేస్ను కూడా అందుకున్నాడు.. అందుకు సంబందించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఏడో సీజన్ బిగ్ బాస్ విన్నర్ ను…
టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. హీరోగా కూడా చేసి మెప్పించారు.. ఆ తర్వాత కమెడియన్ గా రానిస్తున్నాడు.. ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో కమెడీయన్ గా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు.. విలన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారాడు. తన కొడుకును కూడా హీరోగా పరిచయం చేశాడు.. ఆయన యంగ్ లుక్ గురించి తెలిసిందే.. తాజాగా ఏపీ ఎలెక్షన్స్ పై సంచలన కామెంట్ చేసి…
మధ్యప్రదేశ్ లో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఓ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా.. ఇటీవల జరిగిన మూడో దశ పోలింగ్ లో భాగంగా మధ్యప్రదేశ్లోని బెరాసియాలో ఓ బాలుడు ఓటేసిన తాలుకు వీడియో సోషల్ మీడియాలో తాజాగా వైరల్గా మారింది.
టాలీవుడ్ మెగా హీరో చిరంజీవి గురించి ఎంత చెప్పిన తక్కువే.. స్వయం కృషితో పైకొచ్చిన నటుడు.. అందుకే మెగాస్టార్ అయ్యాడు.. వయసు పెరుగుతున్నా సినిమాలను వదలకుండా కుర్ర హీరోలకు షాక్ ఇస్తూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నాడు.. ఆయన సినిమాల వల్ల జనాలకు ఏదోక సందేశం ఇస్తూ వస్తున్నాడు.. అంతే నిజ జీవితంలో కూడా చిరు హీరోనే.. ఎంతోమందికి సాయం అందించాడు.. ఆయన చేసిన సేవలకు ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించింది..…