Home
Social Media
Social Media News
-
Sitara Ghattamaneni: మాస్ స్టెప్పులతో అదరకొట్టిన మహేష్ గారాల పట్టి..
సూపర్ స్టార్ మహేష్, నమ్రతల గారాల పట్టి సితార ఎంత అద్భుతంగా డాన్స్ వేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డ్యాన్స్ తన రక్తంలోనే ఉందని చిన్నప్పటి నుంచి నిరూపించుకుంది. సితార అంచనాలను మించి డ్యాన్సర్గా మారింది. తనకు చిన్నప్పటి నుండి డ్యాన్స్ అంటే చాలా ఇష్టమని ఆ విషయం పదే పదే రుజువైంది. Also Read: AP Elections 2024: ఏపీలో క్రమంగా పెరుగోతన్న ఓటింగ్.. మధ్యాహ్నం 3 గంటల వరకు ఎంతంటే..? తాజాగా హాలీవుడ్లోని ఓ పాటకు… -
Ntr : అభిమాని కోరిక తీర్చిన ఎన్టీఆర్.. ఫ్యాన్స్ ఫిదా..
గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నా కూడా తన ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ఉదయాన్నే పోలింగ్ కేంద్రానికి చేరుకున్నాడు.. తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు.. తన భార్య, తల్లితో పోలింగ్ కేంద్రానికి చేరుకొని ఓటు వేశారు.. ఈ క్రమంలో ఎన్టీఆర్ అభిమాని కోరికను తీర్చాడు. అందుకు సంబందించిన ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది… ఎన్టీఆర్ బాధ్యత గల పౌరుడు. ప్రతి ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటు వేయడం… -
Viral Video: అసలు ఎలా వస్తాయి భయ్యా ఇలాంటి ఐడియాలు.. కారులోనే దుకాణం పెట్టేసిన ఘనుడు..
భారతదేశంలో అనేకమంది అదృష్టం కలిసి రాకుండా ఉండటం వల్ల వారు ఉన్న చోటనే ఉంటూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ బతికేస్తున్నారు. సరైన ఆర్థిక స్తోమత, అలాగే చదువు ఉంటే మాత్రం భారతదేశం ఎన్నో సంపన్న దేశాలను మించి ఉండేది. మన దేశంలో ఏ ప్రాంతానికి వెళ్ళిన కచ్చితంగా చిన్న చిన్న విధి వ్యాపారాలు దర్శనమిస్తుంటాయి. ముఖ్యంగా రోడ్ల పక్కన ఉండే తినుబండారాలు, బట్టల దుకాణాలు ఇలా అనేక రకాలైన చిరు వ్యాపారాలు కనబడతాయి. నిజానికి ఒకసారి… -
Accident : రీల్ పిచ్చితో ట్రైన్ ఎక్కి ప్రాణాలు పోగొట్టుకున్న యువకుడు
Accident : ఇటీవల కాలంలో సోషల్ మీడియా పిచ్చి జనాలకు బాగా పెరిగిపోయింది. యూట్యూబ్, ఇన్ స్టాలో రీల్స్ చేసి ఫేమస్ కావాలని పాకులాడుతున్నారు. ఈ క్రమంలోనే రీల్స్ పిచ్చితో తమ విలువైన ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. -
Crime: ఫ్యామిలీ వాట్సప్ గ్రూప్ లో గొడవ.. కత్తితో దాడి ఒకరి మృతి
సోషల్ మీడియా వల్ల ఇప్పటికే మానవ సంబంధాలు దూరమవుతున్నాయి. ఉన్న కాస్త బంధాన్ని నిలుపుకునేందుకు చాలా మంది వ్యక్తులు వాట్సప్ లో కుటుంబానికి సంబంధించిన గ్రూప్లు క్రియేట్ చేస్తున్నారు. -
CHASED WOMAN CAR: హైవేపై మహిళకు భయంకర అనుభవం.. కార్తో ఛేజింగ్.. వైరల్ వీడియో..
పంజాబ్లోని జాతీయ రహదారి NH-1పై తన కారులో ఒంటరిగా ప్రయాణిస్తున్న ఓ మహిళకు భయానక అనుభవం ఎదురైంది. కొందరు దుండగులు దాదాపు ఏడు కిలోమీటర్ల మేర వెంబడించారు. ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. భయంతో వాహనం నడుపుతూ జరిగిన ఘటనను చిత్రీకరించింది. ఈ వీడియో సోషల్ నెట్వర్క్ లలో పోస్ట్ చేయగా వైరల్ గా మారింది. ట్విటర్లో హల్చల్ చేస్తున్న ఈ వీడియో చూసిన ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. Also Read: Char Dham… -
Gulab jamun Dosa: మార్కెట్లోకి కొత్త దోస వచ్చేసింది మామ.. ట్రై చేస్తారా.. వీడియో వైరల్..
సోషల్ నెట్వర్క్లు అభివృద్ధి చెందినప్పటి నుండి, వివిధ వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. ఇక వంట వీడియోల గురించి మాట్లాడాల్సిన పని లేదు. చాలామంది కొత్తగా ప్రయత్నించి సోషల్ నెట్వర్క్లలో పేరు పొందాలనుకుంటున్నారు. అందుకోసం వాళ్ళు ఏది కావాలంటే అది చేస్తున్నారు. అదే కోవలో మరో వంటకం ఇప్పుడు వైరల్ గా మారింది. Also Read: KKR vs MI: ముంబై ఘోర పరాభవం.. ప్లేఆఫ్స్ చేరిన కోల్కతా.. ఇక అందుకు సంబంధించిన వీడియో గురించి చూస్తే..… -
Shrimp Squat: కొత్త ఛాలంజ్ అంట గురూ.. ఓ సారి ట్రై చేస్తే పోలె.. వైరల్ వీడియో..
కొన్ని ఫిట్నెస్ సవాళ్లు వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు, ‘ష్రిమ్ప్ స్క్వాట్’ ఛాలెంజ్ వీడియోలు ఆన్లైన్లో ప్రజాదరణ పొందుతున్నాయి. వ్యాయామం సులభం కానప్పటికీ, చాలా మంది తమ సమతుల్యత తనిఖీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రత్యేక వ్యాయామానికి ఒక వ్యక్తి వేరే రకమైన వన్ లెగ్ స్క్వాట్ చేయవలసి ఉంటుంది. ఇందులో ఒక అడుగు పైభాగాన్ని మీ వెనుక పట్టుకుని, మరొక పాదంతో క్రిందికి కూర్చోవడం ఉంటుంది. ఈ వ్యాయామం చలనశీలత, స్థిరత్వం, సమతుల్యతను పెంచే అనేక ముఖ్యమైన… -
Fisher Man: తస్సదియ్యా.. చేపలు పడదామనుకుంటే ఇలా జరిగిందేంటి.. వీడియో వైరల్..
ఇటీవల కాలంలో ఎవరు ఊహించని రీతిలో ఏ ప్రాంతమైనా.., నదిలా ఉన్నా.. చేపలు పట్టే ఘటనలు చోటుచేసుకున్నాయి. వలలలో చేపలకు బదులుగా, వింత జీవులు, కొన్నిసార్లు పాములు, కొండచిలువలు లేదా అరుదైన పెద్ద చేపలు పడుతుండడం గమనిస్తూనే ఉన్నాం. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో అనేకం ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియో సోషల్ఓ మీడియాలో వైరల్ గా మారింది. ఓ వ్యక్తి సమీపంలోని నదిలో చేపలు పట్టడానికి వెళ్లగా.. అక్కడ అనుకోని సంఘటన జరిగింది.… -
MS Dhoni: స్టేడియంలోకి దూసుకొచ్చిన ధోని అభిమాని.. ఆటపట్టించిన ఎంఎస్డీ
గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యా్చ్ లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఎంఎస్ ధోనీ అభిమాని ఒకరు.. స్టేడియంలోకి దూసుకువచ్చిన అతనికి పాదాభివందనం చేశాడు. అయితే, సీఎస్కే ఛేజింగ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
తాజావార్తలు
-
Trump Hair: హెయిర్స్టైల్ మార్చేసిన ట్రంప్.. నెటిజన్లు కామెంట్లు
-
Python in Car: కారులో 7 అడుగుల కొండచిలువ.. బోనెట్ తెరవగానే షాక్..
-
ISRO: ‘‘ఇస్రో ప్రైవేటీకరణ కాదు’’.. ఉద్యోగులకు చైర్మన్ భరోసా..
-
Trump: న్యూ మెక్సికో రాష్ట్రం పేరు మార్చేందుకు ట్రంప్ ప్లాన్.. సాధ్యమేనా? రూల్స్ ఇవే!
-
Bigg Boss 10 Contestants Remuneration: బిగ్బాస్ హౌస్లో రాంప్రసాద్కు కళ్లు చెదిరే రెమ్యూనరేషన్.. మిగిలిన వారికి ఇలా..
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!