రెండు రోజుల్లోనే ఒకే జిల్లాలో ఇద్దరు విద్యార్థినులు పాముకాటుకు గురయ్యారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మినీ గురుకల పాఠశాలలో విద్యార్థిని పాము కాటుకు గురైంది. బుధవారం పాఠశాల వరండాలో కూర్చున్న నాలుగో తరగతి విద్యార్థిని నికితను పాము కాటు వేసింది.
Rajasthan: పాములు పగబడుతాయనే మూఢనమ్మకం మన భారతదేశంలో ఎప్పటి నుంచో ఉంది. అయితే పాములు పగబట్టడం అనేది ట్రాష్ అని హేతువాదులు కొట్టిపారేస్తారు. అయితే కొన్నిసార్లు జరిగే సంఘటలను చూస్తే మాత్రం పాములు నిజంగా పగబడతాయా..? అనే సందేహం వస్తుంది. అలాంటి ఘటనే ప్రస్తుతం రాజస్థాన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్లో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. సోమవారం రాత్రి ఓ వ్యక్తి కడుపునొప్పితో హర్దోయ్లోని మెడికల్ కాలేజీలోని ఎమర్జెన్సీ వార్డుకు పరిగెత్తుకుంటూ వెళ్లాడు. వైద్యులు ఏమైందని ప్రశ్నించగా.. బహిరంగ మలవిసర్జన చేస్తుండగా తన ప్రైవేట్ పార్ట్ ప్రాంతంలో పాము కాటేసిందని, అనంతరం తన ప�
నిద్రలో కలలు రావడం చాలా సహజం. మనలో చాలామందికి ఎప్పుడూ ఏవేవో కలలు వస్తూనే ఉంటాయి. అయితే వాటిలో కొన్ని మంచి కలలు, కొన్ని పీడకలలు వస్తుంటాయి. కొందరు వాటిని పట్టించుకోరు, మరికొందరు వాటిని సీరియస్గా తీసుకుంటారు.
Two brothers died due to snake bite in UP:ఎప్పుడు ఎలా మృత్యువు వస్తుందో ఎవరం చెప్పలేము. ఒకరి అంత్యక్రియలకు హాజరై మరొకరు చనిపోయిన ఘటనలను మనం అప్పుడప్పుడు వింటూనే ఉంటాం. అయితే అన్న అంత్యక్రియలకు వచ్చిన తమ్ముడు కూడా అన్నలాగే మరణించడం అనేది చాలా అరుదు. కానీ ఇలాంటి ఘటనే ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది. పాము కాటులో మరణించిన అన్న అం�
Another Student Passes Away for Snake Bite at Keesara BC Hostel. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తమ పిల్లల ప్రాణాలు పోతే ఆ తల్లిదండ్రుల గుండె ఎంత తల్లడిల్లిపోతుంది. ఉన్నత చదువులు చదువుకొని ప్రయోజకుడిగా వస్తాడని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న తల్లిదండ్రులకు వారి పిల్లలు విగతజీవులుగా దరిచేరుతున్నారు. మొన్నటికి మొన్న ఏపీలోని విజయనగరం �
చిత్తూరు జిల్లాలోని ఓ కుటుంబానికి పాము గండం పొంచి ఉన్నట్లు కనిపిస్తోంది. దీంతో పాము పేరు చెప్తే చాలు ఆ కుటుంబం వణికిపోతోంది. 45 రోజుల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని ఆరుసార్లు పాము కాటేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. చంద్రగిరి మండలం దోర్నకంబాల పంచాయతీ మల్లయ్�
విజయనగరం జిల్లా కురుపాంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకులంలో విద్యార్ధులు పాముకాటుకు గురైన ఘటన పై ముఖ్యమంత్రికి వివరించారు ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి, బి.సి. సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల కృష్ణ. ఈ ఘటనలో ఒక విద్యార్థి మృతి చెందడం, మరో ఇద్దరు విద్యార్ధులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్ట