RS 50,991 Discount on SKYTRON 55 Inch Smart TV in Flipkart: బిగ్ స్క్రీన్ టీవీ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా?.. అయితే మీకు ఓ శుభవార్త. సూపర్ డూపర్ ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. 55 ఇంచెస్ స్మార్ట్ టీవీని సగం ధర కంటే తక్కువకే సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్కార్ట్’లో ఉంది. రూ. 79,990 వేల స్మార్ట్ టీవీ.. కేవలం రూ. 28,999కి ఇంటికి…
Coocaa 43 Inch Ultra HD 4K LED Smart Android TV Flipkart Offers: కొత్త స్మార్ట్ టీవీ కొనేవారికి ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్లో బంపర్ డీల్ అందుబాటులో ఉంది. ఫ్లిప్కార్ట్ ఏకంగా 58 శాతం తగ్గింపు ఆఫర్ అందిస్తోంది. దాంతో మీకు సగానికి పైగా ధర తగ్గుతుంది. అంతేకాదు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. దాంతో మీరు 43 ఇంచెస్ స్మార్ట్ టీవీని కేవలం 11 వేలకే ఇంటికితీసుకెళ్లిపోవచ్చు. ఫ్లిప్కార్ట్లో ఉన్న…
Kodak CA Pro 65-inch TV Price and Features: ‘కోడాక్’ ఇటీవలే సీఏ ప్రో 65 ఇంచెస్ గూగుల్ టీవీని ప్రారంభించింది. ఇందులో స్మార్ట్ టీవీలో ఉండాల్సినవన్నీ ఉన్నాయి. అద్భుత స్పీకర్ సెటప్ నుంచి 65 ఇంచెస్ 4K యూహెచ్డీ డిస్ప్లే వరకు ఇందులో ఉంటాయి. తాజా గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్, డాల్బీ అట్మోస్, డాల్బీ విజన్, క్రోమ్ కాస్ట్ మరియు మరిన్ని ఫీచర్స్ ఉంటాయి. ఈ టీవీ ధర కూడా రూ.45 వేల…
Minister Botsa Satyanarayana: ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం విద్యా రంగంపై దృష్టి సారించింది అన్నారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. విజయవాడలోని ఆంధ్ర లయోల కాలేజిలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇలాంటి ఎగ్జిబిషన్ ద్వారా విద్యార్థుల ప్రతిభను గుర్తించాలని ఉపాధ్యాయులను కోరారు.. ఈ ప్రభుత్వం విద్యార్థుల కోసం చేసే ఆలోచనను విద్యార్థులు గుర్తించాలన్న ఆయన.. రాబోయే కాలంలో…
CM Jagan: అమరావతి సచివాలయంలో విద్యాశాఖ అధికారులతో జగనన్న విద్యా కానుకపై సీఎం జగన్ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా వచ్చే ఏడాది జూన్లో స్కూళ్లు తెరిచే నాటికి విద్యా కానుక కింద అన్నిరకాల వస్తువులు అందించేలా కార్యాచరణ సిద్ధం చేశామని సీఎం జగన్కు అధికారులు వివరించారు. స్కూళ్లు తెరిచే నాటికి పిల్లల చేతికి విద్యా కానుక కచ్చితంగా అందాలని సీఎం జగన్ సూచించారు. యూనిఫామ్స్ కుట్టు ఛార్జీలను విద్యాకానుక ప్రారంభం రోజునే తల్లుల ఖాతాల్లో వేయాలన్నారు.…
కరోనా పుట్టినిల్లు చైనాలో మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. చైనాలోని టెక్ హబ్ ప్రాంతంగా ప్రసిద్ధి చెందిన షెన్జెన్లో కూడా కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. ఒకవేళ షెన్జెన్లో లాక్డౌన్ విధిస్తే.. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్టాప్లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు భారీగా పెరుగుతాయని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ప్రపంచంలోని అతిపెద్ద ఎలక్ట్రానిక్ ప్రొడక్టులను సరఫరా చేసే నగరాల్లో షెన్జెన్ ఒకటి. అక్కడి నుంచే 20 నుంచి 50 శాతం ఉత్పత్తులు…