Dowry abuse: యూఏఈ షార్జాలో వరకట్న వేధింపులకు గురైన కేరళకు చెందిన మహిళ, తన బిడ్డను చంపి, తాను ఆత్మహత్యకు పాల్పడింది. మహిళ తల్లి దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. కొల్లంలోని కుందార పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ ప్రకారం.. జూలై 8న షార్జాలోని అల్ నవ్దాలో 32 ఏళ్ల విపంజిక మణి తన ఒకటిన్నర ఏళ్ల కుమార్తె వైభవితో చంపి, తాను తనువు చాలించింది.
AFG vs BAN: షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన తొలి వన్డే మ్యాచ్లో ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టు 92 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. షార్జా స్టేడియంలో జరిగిన 300వ వన్డే మ్యాచ్ ఇది. ఈ ఘనత సాధించిన తొలి స్టేడియంగా షార్జా నిలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన 235 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇక లక్ష్య ఛేదనకు వచ్చిన బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్స్ ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు దెబ్బకు కుప్పకూలారు. దాంతో మొత్తం జట్టు…
SA vs AFG: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని చారిత్రాత్మక షార్జా క్రికెట్ స్టేడియంలో ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టు బుధవారం కొత్త చరిత్ర సృష్టించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో అఫ్గాన్ జట్టు ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వన్డే చరిత్రలో దక్షిణాఫ్రికాపై ఆఫ్ఘనిస్థాన్ జట్టుకు ఇదే తొలి విజయం. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు 1-0 ఆధిక్యంలో నిలిచింది. చాలా మంది సీనియర్ ఆటగాళ్లు లేనప్పటికీ, ఆఫ్ఘనిస్తాన్…
గత మంగళవారం కురిసిన భారీ వర్షానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అతలాకుతలం అయింది. ఎన్నడూ లేనంతగా కుండపోత వర్షం కురిసింది. ఏడాదిన్నర వర్షమంతా కొన్ని గంటల్లోనే కురిసి దుబాయ్ను దడదడలాడించింది.
డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన బాలీవుడ్ నటి క్రిసాన్ పెరీరా షార్జా జైలు నుంచి విడుదలైంది. పెరీరా తన వద్ద ఉన్న ట్రోఫీలో డ్రగ్స్ను దాచి ఉంచడంతో అధికారులు ఈ నెల ప్రారంభంలో షార్జాలో అరెస్టు చేశారు. సడక్ 2, బాట్లా హౌస్ వంటి సినిమాల్లో క్రిసాన్ పెరీరా నటించింది.
Four-Day Work Week: ప్రపంచంలోని చాలా దేశాలు వారానికి ఐదు రోజులు పని చేసే విధానాన్ని కలిగి ఉన్నాయి. కానీ కొన్ని దేశాలు నాలుగు రోజుల పని వారం షెడ్యూల్ను ఆమోదించాయి.
Andhra Pradesh: విజయవాడ గన్నవరం ఎయిర్పోర్టులో అంతర్జాతీయ విమాన సేవలు తిరిగి ప్రారంభం అయ్యాయి. ఇందులో భాగంగా విజయవాడ-షార్జా మధ్య రాకపోకలు కూడా ప్రారంభం కావడంతో షార్జా నుంచి విమానం గన్నవరం చేరుకుంది. షార్జా వెళ్లే విమాన సర్వీసును గన్నవరం విమానాశ్రయం నుంచి వైసీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి… టీడీపీ ఎంపీ కేశినేని నానితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికార, విపక్ష పార్టీలకు చెందిన ఇద్దరు ఎంపీలు షార్జా విమానం ఎక్కిన ప్రయాణికులకు బోర్డింగ్ పాసులు…
స్మగ్లర్లు తెలివిమీరిపోతున్నారు. కస్టమ్స్ అధికారుల కళ్ళుగప్పి విదేశాలనుంచి యథేచ్ఛగా బంగారం స్మగ్లింగ్ చేస్తున్నారు. తాజాగా రాజస్థాన్లో ఓ ప్రయాణికుడు కస్టమ్స్ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. జైపూర్ ఎయిర్ పోర్ట్ కు షార్జా నుంచి ఒక ప్రయాణికుడు వచ్చాడు. అతని వాలకం గమనించిన కస్టమ్స్ అధికారులకు అనుమానం వచ్చింది. కస్టమ్స్ తనిఖీల్లో 24 లక్షల విలువైన బంగారు బిస్కెట్లు దొరికాయి. ట్రిమ్మర్ లో బంగారు బిస్కెట్లు దాచి షార్జా నుంచి తెచ్చాడా ప్రయాణికుడు. తనిఖీల్లో బంగారం బిస్కెట్లు కస్టమ్స్…
గ్లోబలైజేషన్ తరువాత సాఫ్ట్వేర్ రంగం ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు మాత్రమే వారంలో ఐదు రోజులు పనిదినాలు ఉండేవి. ఇప్పుడు అనేక రంగాల్లో పనిచేసేవారికి వారంలో ఐదురోజులు మాత్రమే పనిదినాలుగా ఉంటున్నాయి. అయితే, యూఏఈ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. వారంలో నాలుగున్న రోజులు పనిదినాలుగా, రెండున్న రోజులు సెలవుగా ప్రకటించింది. Read: సెల్ఫీ అంటే మరీ ఇంత పిచ్చి ఉంటే ఎలా? గతంలో శుక్ర, శనివారాలు సెలవులు కాగా, ఆదివారం పనిదినంగా…