Gambling: జూదానికి బానిసైన ఓ వ్యక్తి ఏకంగా తన భార్యనే పణంగా పెట్టాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది. వ్యక్తి తన స్నేహితులతో జూదం ఆడుతూ భార్యతో పాటు ముగ్గురు చిన్న పిల్లల్ని కూడా పందెంకాశాడు. ఆమె పట్ల దారుణంగా వ్యవహరించాడు. భార్యపై స్నేహితులు లైంగిక వేధింపులకు అనుమతినిచ్చాడు.
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. గోవింద్పురిలో ఐదేళ్ల బాలుడిపై పొరుగింటి వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో ఈ విషయాన్ని బాలుడు.. తన తల్లిదండ్రులకు తెలియజేశాడు. బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మహారాష్ట్రలోని బద్లాపూర్ పాఠశాలలో ఇద్దరు బాలికలపై స్వీపర్ లైంగిక దాడికి పాల్పడిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఆగస్టు 13న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య బాలికలపై స్వీపర్ లైంగిక దాడి చేశాడు. కాగా.. ఈ ఘటనపై ఆ బాలికలు తమ కుటుంబ సభ్యులకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో.. బాధిత బాలికల కుటుంబ సభ్యులు ఆగస్టు 16న పోలీసులకు విషయం చెప్పారు. అనంతరం..…
ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణపై అత్యాచారం ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. అయితే, ఈ ఆరోపణలు చేసింది ఓ యువకుడు.. తనపై ఎమ్మెల్సీ సూరజ్ అత్యారానికి పాల్పడినట్లు హసనకు చెందిన జేడీఎస్ కార్యకర్త పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు.
ఇస్లామిక్ తరగతులకు హాజరవుతున్న మైనర్ బాలుడిపై పదే పదే లైంగిక వేధింపులకు పాల్పడిన వృద్ధుడికి కేరళలోని కోర్టు 56 ఏళ్ల జైలు శిక్ష విధించింది. తిరువనంతపురం ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్ట్ జడ్జి (పోక్సో) ఆర్ రేఖ ఆ వ్యక్తికి లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం, ఐపీసీ సెక్షన్స్ కింద అనేక నేరాలకు సంబంధించి మొత్తం 56 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. అయితే, శిక్షను ఏకకాలంలో అనుభవించాల్సి ఉంటుందని, గరిష్టంగా 20…
మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన భవన నిర్మాణ కార్మికుడిని సుల్తాన్ బజార్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నల్గొండ జిల్లాకు చెందిన మాదా హరికృష్ణ (27) అనే వ్యక్తి సుల్తాన్ బజార్ మెట్రో స్టేషన్ నుంచి మైనర్ బాలికను కిడ్నాప్ చేసి విజయవాడకు తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఓ లాడ్జిలో బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడని సుల్తాన్ బజార్ ఇన్స్పెక్టర్ ఎస్ శ్రీనివాసాచారి తెలిపారు. ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ, పోక్సో చట్టంలోని…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం 25 సర్కిల్ పరిధిలో ఎస్ఏఫ్ఏగా విధులు నిర్వహిస్తున్న కిషన్ అనే కామాంధుడు తన కింద పని చేసే ఓ కార్మికుకురాలిపై కన్నేసాడు. ఎలాగైనా ఆమెను శారీరకంగా అనుభవించాలని నిర్ణయించుకున్న అతను ఆమెపై అధికారి అనే అస్త్రాన్ని ఉపయోగించాడు.
Kerala: మైనర్ బాలికపై కన్నతండ్రి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ కేసును విచారించిన కేరళలోని ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు అతడికి మూడు జీవిత ఖైదు శిక్షల్ని విధించింది.
సందేశ్ఖాలీ దర్యాప్తును కలకత్తా హైకోర్టు సీబీఐకి అప్పగించడాన్ని సవాల్ చేస్తూ పశ్చిమబెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సోమవారం న్యాయస్థానం దీనిపై విచారణ చేపట్టింది.