Share Market : స్టాక్ మార్కెట్లో కొనసాగుతున్న గందరగోళం ముగిసే సూచనలు కనిపించడం లేదు. గత ట్రేడింగ్ వారంలో భారీ క్షీణతను చూసిన భారత స్టాక్ మార్కెట్ సోమవారం నష్టాల్లో ప్రారంభమైంది.
Union Budget 2025 : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సారి వ్యవసాయం, రైతులు, ఎమ్ఎస్ఎంఈలపై కేంద్రం దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది.
Stock Market : ముంబై నుండి కరాచీ వరకు స్టాక్ మార్కెట్లో భారీ క్షీణత కనిపించింది. జనవరి నెలలో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రధాన సూచిక సెన్సెక్స్ దాదాపు 1 శాతం పడిపోయింది. మరోవైపు, కరాజీ స్టాక్ ఎక్స్ఛేంజ్ 100 ఒకటిన్నర శాతానికి పైగా క్షీణతను చూసింది.
Stock Market Crash: దలాల్ స్ట్రీట్లో మరోసారి చైనా వైరస్ ఎఫెక్ట్ కనిపిస్తుంది. డ్రాగన్ కంట్రీలో వెలుగు చూసిన కొత్త వైరస్ హెచ్ఎంపీవీ (HMPV) కేసులు భారత్లోనూ గుర్తించిన నేపథ్యంలో సూచీలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం ఫ్లాట్గా ప్రారంభమైంది. అనంతరం స్వల్ప లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న మిశ్రమ సంకేతాలు కారణంగా సూచీల్లో ఒడిదుడుకులు ఎదురవుతున్నాయి.
Today Stock Market: ట్రేడింగ్ వారంలో రెండో రోజు స్టాక్ మార్కెట్ నష్టాలలో ముగిసింది. నేటి ఉదయం లాభాల్లో మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి మాత్రం నష్టాలలో ముగిసాయి. నేడు సెన్సెక్స్ 106.72 పాయింట్లు అంటే 0.13 శాతం నష్టంతో 80,003.13 వద్ద, నిఫ్టీ 32.55 పాయింట్లు అంటే 0.13 శాతం నష్టంతో 24,189.35 వద్ద ముగిసాయి. ఇక నిఫ్టీలో నేటి ట్రేడింగ్లో బ్రిటానియా ఇండస్ట్రీస్, ఏషియన్ పెయింట్స్, శ్రీరామ్ ఫైనాన్స్, భారత్…
Stock Market Today: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం సోమవారం స్టాక్ మార్కెట్ భారీ లాభాలతో ప్రారంభమైంది. వారంలో (నవంబర్ 25) మొదటి ట్రేడింగ్ రోజున, స్టాక్ మార్కెట్ భారీ గ్యాప్ అప్ తో ప్రారంభమైంది. సెన్సెక్స్, నిఫ్టీ 50 సూచీలు జోరుగా ప్రారంభమయ్యాయి. మహారాష్ట్రలో మహాయుతి భారీ విజయం తర్వాత, స్టాక్ మార్కెట్లో బలమైన పెరుగుదల కనపడింది. Also Read: IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2025 వేలంలో అత్యధిక ధర పలికిన…
Stock Market : వారం రోజుల వరుస క్షీణత తర్వాత స్టాక్ మార్కెట్లో రికవరీ కనిపించింది. ఒకవైపు స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు ఏడు ట్రేడింగ్ రోజుల్లో దాదాపు రూ.23.50 లక్షల కోట్ల నష్టాన్ని చవిచూసింది.
Stock Markets India: వారంలో మూడవ ట్రేడింగ్ రోజైన బుధవారం నాడు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సంబంధించిన 30 షేర్ల సెన్సెక్స్ విలువ నిన్నటి రోజు ముగింపుతో పోలిస్తే.. 295 పాయింట్ల పెరుగుదలతో 79771 స్థాయి వద్ద ప్రారంభమైంది. అదే సమయంలో, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ కూడా 24308.75 స్థాయి వద్ద భారీ పెరుగుదలతో ట్రేడింగ్ ప్రారంభించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల కారణంగా గ్లోబల్ మార్కెట్ బూమ్ ప్రభావం భారత మార్కెట్ పై కూడా…
Stock Market Crash: ఈరోజు (సోమవారం) అకస్మాత్తుగా స్టాక్ మార్కెట్లో భారీ క్షీణత కనిపించింది. ట్రేడింగ్ ప్రారంభంలో స్టాక్ మార్కెట్ తీవ్ర ఒత్తిడికి లోనైంది. ఆ తర్వాత సెన్సెక్స్, నిఫ్టీ రెండింటిలోనూ భారీ పతనం జరిగింది. సెన్సెక్స్ 79,713.14 వద్ద ప్రారంబం అవ్వగా.., 1100 పాయింట్లు పడిపోయి 78,620 వద్ద ట్రేడ్ అవుతుంది. అలాగే నిఫ్టీ కూడా సోమవారం 24,315.75 పాయింట్ల వద్ద ప్రారంభం కాగా.. ఇప్పుడు 370 పాయింట్లు పతనమై 23,930 వద్ద ట్రేడవుతోంది. బిఎస్ఇ…