Stock Markets: మరోమారు భారీ నష్టాలలో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్స్
- భారీ నష్టాలలో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్స్
- 201 పాయింట్ల నష్టంతో 73,829 పాయింట్ల వద్ద ముగిసిన బీఎస్ఈ సెన్సెక్స్
- 73 పాయింట్ల నష్టంతో 22,397 పాయింట్ల వద్ద ముగిసిన నిఫ్టీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stock Markets: స్టాక్ మార్కెట్లు ఆర్థిక వ్యవస్థలో ఎంత కీలక పాత్ర పోషిస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ స్టాక్ మర్కెట్స్ ద్వారా పెట్టుబడిదారులు వారి డబ్బును వృద్ధి చేసుకోవడానికి కంపెనీలకు మూలధనాన్ని సేకరించడానికి వేదికగా నిలుస్తాయి. ఇక భారత్ లో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లు ప్రధాన స్టాక్ ఎక్స్ఛేంజ్లు. ఇకపోతే, నేడు (గురువారం) దేశీయ స్టాక్మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ముఖ్యంగా లాంగ్ వీకెండ్ ముందు ఇన్వెస్టర్లు కొత్త పెట్టుబడులకు దూరంగా ఉండటంతో ఈక్విటీ సూచీలు భారీగా పడిపోయాయి.
Read Also: TOSS: తెలంగాణ ఓపెన్ స్కూల్ పరీక్షల షెడ్యూల్ ఇలా..
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
మరోవైపు ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ విధానాలపై అనిశ్చితి వెంటాడడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. శుక్రవారం హోలీ పండుగ సందర్భంగా బీఎస్ఈ, ఎన్ఎస్ఈలకు సెలవు. ఇక నేడు బీఎస్ఈ సెన్సెక్స్ 74,401 పాయింట్లతో ప్రారంభమై ఒకనాక దశలో 73,771 పాయింట్లకు పడిపోగా.. చివరికి, 201 పాయింట్ల నష్టంతో 73,829 పాయింట్ల వద్ద ముగిసింది. దీనితో ఈ వారంలో సెన్సెక్స్ మొత్తం 504 పాయింట్లు కుప్పకూలింది.
Read Also: IPL History: ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సార్లు డకౌట్ స్టార్లు ఎవరో తెలుసా?
ఇక మరోవైపు నిఫ్టీ విషయానికి వస్తే.. నేడు 22,558 పాయింట్ల వద్ద మొదలై 22,377 పాయింట్లకు చేరుకొని, చివరకు 73 పాయింట్ల నష్టంతో 22,397 పాయింట్ల వద్ద ముగిసింది. దీనితో మొత్తంగా ఈ వరం నిఫ్టీ 156 పాయింట్లు నష్టపోయింది. ఇక నేడు ప్రధానంగా జొమాటో, టాటా మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు ప్రధానంగా నష్టపోగా.. ఎస్బిఐ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్టీపీసీ, సన్ ఫార్మా, టాటాస్టీల్ షేర్లు స్వల్పనగా లాభల బాట పట్టాయి.
- Tags
- BSE
- Market Crash
- Nifty
- nse
- Sensex
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!