SYG : యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ నటించిన సంబరాల ఏటిగట్టు మూవీ మొదటి నుంచి అంచనాలు పెంచుతోంది. రోహిత్ కేపీ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను చైతన్యరెడ్డి, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అనౌన్స్ మెంట్ దగ్గరి నుంచే ఇంట్రెస్ట్ పెంచుతోంది సంబరాల ఏటిగట్టు. ఇందులో సాయిధరమ్ తేజ్ లుక్ బాగానే ఆకట్టుకుంటోంది. మూవీ కోసం పూర్తిగా ఫిటిక్ మార్చేసుకున్నాడు. తాజాగా ఈ మూవీ నుంచి రవికృష్ణ లుక్ రిలీజ్ అయింది. ఈ సినిమా…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా మేనల్లుడు అయిన సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న మచ్ అవైటెడ్ మూవీ ”బ్రో ది అవతార్ “.మెగా మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ లో భారీ అంచనాలు వున్నాయి.దీంతో ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదల అవుతుందా అని తెగ ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా ఈ నెల 28 న ఎంతో గ్రాండ్ గా కాబోతుంది.విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ మేకర్స్ …
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,సాయి ధరమ్ తేజ్ కాంబోలో వస్తున్న సినిమా బ్రో ది అవతార్…ఈ సినిమా పై మెగా అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి…ఇక ఇది మల్టీ స్టారర్ సినిమా గా తెరకెక్కుతుంది.పవన్ కు సంబంధించిన సన్నివేశాల షూటింగ్ ఇప్పటికే పూర్తైంది.సాయితేజ్ సన్నివేశాలకు సంబంధించి కొంత ప్యాచ్ వర్క్ అయితే మిగిలి ఉందని సమాచారం .మరోవైపు తాజాగా చిత్ర యూనిట్ బ్రో మూవీ రషెస్ చూసి ఎంతగానో హ్యాపీగా ఫీలైనట్లు సమాచారం.సినిమా అవుట్ పుట్…
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటి సంయుక్త మీనన్ జంటగా డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వం లో వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం విరూపాక్ష.ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా వంద కోట్ల కలెక్షన్లను తెచ్చి పెట్టింది.. ఇలా ఈ సినిమా మంచి విజయం సాధించింది.. అయితే ఈ సినిమా గురించి తాజాగా ప్రముఖ రచయిత అయిన పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. విరూపాక్ష సినిమా కోసం రచయిత ప్రభాకర్…
తెలుగు చిత్ర పరిశ్రమలో భారీ మొత్తంలో పారితోషికం తీసుకునే హీరోల జాబితా బాగా పెరుగుతోంది. కొంతమంది హీరోలు తమ సినిమాల థియేట్రికల్ హక్కులతో పోల్చి చూస్తే భారీ మొత్తం లో పారితోషకం తీసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు.కొంతమంది హీరోలు సక్సెస్ లో ఉండటం వల్ల పారితోషకం ను పెంచుకుంటుండగా మరి కొందరు హీరోలు మాత్రం ఫ్లాపుల్లో ఉన్నా కూడా పారితోషికంను పెంచుతున్నారు. నాని మరియు రవితేజ పారితోషికాలు ప్రస్తుతం 20 కోట్ల రూపాయల నుంచి 25 కోట్ల రూపాయల…
దాదాపు మూడున్నర దశాబ్దాల తర్వాత వచ్చిన రియల్ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్.’. అలాంటి సినిమా తెలుగులో ఇప్పట్లో మరొకటి తెరకెక్కుతుందో లేదో తెలియదు. అయితే సీనియర్ స్టార్ హీరోలు యంగ్ హీరోలతో కలిసి కొన్ని మల్టీస్టారర్ మూవీస్ చేస్తున్నారు. కానీ వాటిని ‘రియల్ మల్టీస్టారర్’ కేటగిరిలో వేయడానికి ట్రేడ్ వర్గాలు అంగీకరించడం లేదు. నిజానికి ఇప్పటికే హీరోగా రాణిస్తున్న విక్టరీ వెంకటేష్ యువ కథానాయకులు మహేష్ బాబు, రామ్, వరుణ్ తేజ్ వంటి వాళ్ళతో సినిమాలు చేశాడు. అందులో…