తెలుగు రాష్ట్రాల్లో సోమవారం నాడు గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు గురు పౌర్ణమి జరుపుకుంటారు, దాన్ని వ్యాసపౌర్ణమి అని కూడా అంటారు. వ్యాసమహాముని పుట్టిన రోజు కావడంతో ఈ రోజుకూ అంత ప్రాధాన్యత ఉంటుంది. ఈరోజు చదువు చెప్పే గురువును, మంత్రోపదేశం చేసిన గురువును సత్కరిస్తూ అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. ఇక భారీ వర్షాలు కురుస్తున్నా అవేమీ లెక్కచేయకుండా తెల్లవారుజామునుంచే అనేక ఆలయాల…
Shirdi: షిర్డీలోని సాయిబాబా ఆలయానికి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్)తో భద్రత కల్పించాలన్న ప్రతిపాదనపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సీఐఎస్ఎఫ్ భద్రతకు వ్యతిరేకంగా మే 1 నుంచి షిర్డీలో నిరవధిక బంద్కు దిగుతామని గ్రామస్తులు హెచ్చరించారు.
టాలీవుడ్ సీనియర్ హీరో, విలక్షణ నటుడు మంచు మోహన్బాబు మరో వివాదంలో చిక్కుకున్నారు.. షిర్డీ సాయినాథునిపై ఆయన చేసిన వ్యాఖ్యలే తాజా వివాదానికి కారణంగా మారాయి.. చంద్రగిరి మండలం రంగంపేటలో దక్షిణాదిలోనే అతి పెద్దదైన సాయి బాబా గుడిని నిర్మించారు. ఆ గుడికి సంబంధించి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు మోహన్ బాబు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ గుడి దక్షిణాదిలోనే అతి పెద్దదని ఇదొక అద్భుతం. నా దృష్టిలో ఇక భక్తులు షిర్డీ సాయినాథుని…