Vladimir Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ ఏడాది భారత్ పర్యటనకు రాబోతున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ అన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత తొలిసారి పుతిన్ భారత్ రాబోతున్నట్లు తెలుస్తోంది.
ప్రధాని నరేంద్ర మోడీ జులై 8 నుంచి 10 వరకు రష్యా, ఆస్ట్రియాల్లో అధికారిక పర్యటనకు వెళ్లనున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) గురువారం వెల్లడించింది. 22వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించడానికి అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోడీ జులై 8 , జులై 9 తేదీల్లో మాస్కోలో పర్యటించనున్నారు
ఇజ్రాయెల్ నూతన ప్రధానిగా బెంజమిన్ నెతన్యాహు ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో నెతన్యాహు ఇజ్రాయెల్లో ఎక్కువకాలం ప్రధానిగా పని చేసిన వ్యక్తిగా పేరుగాంచారు.
Pakistan PM: ఉజ్బెకిస్థాన్లో జరిగిన షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో భాగంగా వ్లాదిమిర్ పుతిన్ను పాకిస్తాన్ షెహబాజ్ షరీఫ్ కలిశారు. పుతిన్తో భేటీ సందర్భంగా షరీఫ్ అవస్థలు పడ్డారు. ఆయన అవస్థలు చూసి రష్యా అధ్యక్షుడు పుతిన్ ముసిముసిగా నవ్వుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ సమావేశంలో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిగినట్లు సమాచారం. ఈ సమావేశానికి ముందు పుతిన్ తన చెవిలో ఇయర్ఫోన్స్…
Six months into the Russia-Ukraine war: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం అయి ఆరు నెలలు గడుస్తోంది. ఇప్పటికీ ఇరు దేశాలు ప్రతీ రోజు దాడులు చేసుకుంటున్నాయి. రష్యా దళాల నుంచి ఉక్రెయిన్ సేనలు ఎదురొడ్డి పోరాడుతున్నాయి. సోవియట్ యూనియన్ నుంచి విడిపోయిన ఉక్రెయిన్..
గత కొద్దీ రోజుల నుంచి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యంపై పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన నయం చేయలేని వ్యాధి బారిన పడ్డారని, అందుకే చికిత్స తీసుకుంటున్నారని కొందరు బాహాటంగానే వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ వార్తలకు బలం చేకూర్చే విధంగా పుతిన్ ఆరోగ్య పరిస్థితిపై బ్రిటన్ మాజీ గూఢచారి క్రిస్టఫర్ స్టీల్ కీలక వ్యాఖ్యలు చేశారు. వ్లాదిమిర్ పుతిన్ బ్లడ్ కేన్సర్తో బాధపడుతున్నారని ఓ మేగజీన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బ్రిటన్ మాజీ గూఢచారి…