Kedarnath : చార్ ధామ్లో ఒకటైన కేదార్నాథ్ ధామ్లో పరిపాలన నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. డ్యామ్ చుట్టూ ఉన్న గుంతల్లో టన్నుల కొద్దీ శుద్ధి చేయని చెత్తను వేస్తున్నట్లు ఆర్టీఐ వెల్లడించింది.
Siddaramaiah : మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) కాథిక్ కుంభకోణం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కష్టాలు తీరడం లేదు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పుపై కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Indian Railways: భారతీయ రైల్వే ఆదాయానికి సంబంధించి ఒక పెద్ద వార్త బహిర్గతం అయింది. ఇటీవల ఆర్టీఐకి ఇచ్చిన సమాధానంలో పిల్లల టిక్కెట్లను విక్రయించడం ద్వారా భారతీయ రైల్వే రూ.2800 కోట్లు ఆర్జించింది.
Hindu terrorism does not exist, says MHA in RTI: భారతదేశంలో క్రియాశీలకంగా ఉన్న ఉగ్రవాద సంస్థల గురించి సమాచారం కోరుతూ.. ఆర్టీఐ కార్యకర్త ప్రపుల్ సర్దా హోంమంత్రిత్వ శాఖకు దరఖాస్తు చేశారు. అయితే ఇదే విధంగా భారతదేశంలో కాషాయ ఉగ్రవాదం, హిందూ ఉగ్రవాదం గురించి సమాచారాన్ని కోరారు. కాగా, భారతదేశంలో హిందూ ఉగ్రవాదం, కాషాయ ఉగ్రవాదం లేవని
పెద్ద నోట్ల (రూ.వెయ్యి, పాత రూ.500 నోట్లు)ను రద్దు చేసిన తర్వాత అంతకంటే మరో పెద్ద నోటును తీసుకొచ్చింది రిజర్వ్బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ).. ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ఆ సంచలన ప్రకటనకు ఈ మధ్యే ఆరేళ్లు పూర్తిఅయ్యాయి.. అయితే, రద్దు చేసిన నోట్ల స్థానంలో కొత్త 2000 నోట్లను విడుదల చేశారు.. మోడీ ప్రభుత్వం తీసుక
Indian Railways: 2021-22 ఆర్ధిక సంవత్సరంలో భారతీయ రైల్వేకు ప్రత్యేక రైళ్ల ద్వారా భారీస్థాయిలో ఆదాయం సమకూరింది. పండగలు, ప్రత్యేక దినాల సమయంలో ఇండియన్ రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. దీంతో ప్రత్యేక రైళ్ల ద్వారా రైల్వే ఎంత మేరకు ఆర్జిస్తుందన్న విషయంపై చంద్రశేఖర్ గౌడ్ అనే వ్యక్తి ఆర్టీఐ కింద దరఖాస్తు చేయగా ర�
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఆర్టీఐ ద్వారా సమాచారం ఇచ్చేందుకు కేంద్ర ఆర్ధిక శాఖ నిరాకరించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయమై ఆర్టీఐ కింద అడిగిన సమాచారాన్ని డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ నిరాకరించింది. ఆర్టీఐ కార్యకర్త ఇనుగంటి రవికుమార్ అడిగిన సమాచారాన�