Disha Salian Case: సెలబ్రిటీ మేనేజర్ దిశా సాలియన్ మరణంపై కేసు తిరిగి ప్రారంభమైంది. జూన్ 8, 2020న ముంబైలో మలాడ్ ప్రాంతంలోని ఓ భవనం 14వ అంతస్తు నుంచి పడి దిశా సాలియన్ మరణించింది. అయితే, ఈ కేసులో దిశ తండ్రి సతీష్ సాలియన్ ముంబై హైకోర్టుని ఆశ్రయించారు
Manchu Lakshmi : మంచు లక్ష్మీ తాజాగా చేసిన పోస్టు సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఆమె ఈ నడుమ కొంచెం సైలెంట్ గానే ఉంటోంది. మంచు ఫ్యామిలీలో గొడవలతో పాటు ఆమెపై బెట్టింగ్ యాప్స్ కేసు నమోదు కావడంతో సైలెంట్ అయిపోయింది. ఇలాంటి టైమ్ లో ఆమె చేసిన ఓ సెన్సేషనల్ పోస్టు వైరల్ అవుతోంది. దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో మాజీ ప్రేయసి రియా చక్రవర్తికి క్లీన్ చిట్ ఇచ్చింది సీబీఐ.…
బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో నటి రియా చక్రవర్తికి ఊరట లభించింది. రియా, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి, తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తిపై ఉన్న లుక్ అవుట్ సర్క్యూలర్ (ఎల్ఓసీ)ను రద్దు చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. మహారాష్ట్ర ప్రభుత్వం, సీబీఐ, ఇమ్మిగ్రేషన్ బ్యూరో దాఖలు చేసిన పిటిషన్ను శుక్రవారం సుప్రీంకోర్టు కొట్టేసింది. దాంతో రియాకు భారీ ఊరట లభించినట్టు అయ్యింది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ 2020…
Rhea Chakraborty friends dined and drank with her parents: సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం అనంతరం డ్రగ్స్ కేసుకు సంబంధించి అతని ప్రియురాలు రియా చక్రవర్తి 2020లో వార్తల్లో నిలిచింది. రియా డ్రగ్స్ కేసులో 28 రోజులు జైలు జీవితం గడపాల్సి వచ్చింది. రియాతో పాటు ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి కూడా జైలుకు వెళ్లాల్సి వచ్చింది. రియా చక్రవర్తి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన తల్లిదండ్రులు ఈ బ్యాడ్ ఫేజ్ ను…
బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం ఇప్పటికీ చాలామంది అభిమానులు జీర్ణించుకోలేనిది. డిప్రెషన్ కు గురై సుశాంత్ తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే.
సుశాంత్ రాజ్పుత్ అకాల మరణంతో తీవ్ర అరోపణలు ఎదుర్కొంది నటి రియా చక్రవర్తి. కొన్ని రోజుల పాటు జైలు జీవితం కూడా గడిపింది. అయితే విచారణ సమయంలో రియా చక్రవర్తికి సంబంధించిన వస్తువులను స్వాధీనం చేసుకున్న అధికారులు బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేశారు. జైలు నుంచి బయటకు వచ్చి తిరిగి సినిమాల్లో పాల్గొంటున్న రియా చక్రవర్తి విచారణ సమయంలో స్వాధీనం చేసుకున్న వస్తువులను, బ్యాంక్ ఖాతాలను డీఫ్రీజ్ చేయాలని స్పెషల్ ఎన్డీపీఎస్ కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు…
రియా చక్రవర్తి… సుశాంత్ సింగ్ మరణం ముందు వరకూ ఆమె ఎవరో కూడా చాలా మందికి తెలియదు. అప్పుడప్పుడే కాస్త పేరు, ఆఫర్లు సంపాదించుకుంటోన్న అప్ కమింగ్ యాక్ట్రస్. కానీ, 2020 రియా తలరాత మార్చేసింది. సుశాంత్ అకాల మరణం ఆమెపై ఆరోపణల వర్షం కురిసేలా చేసింది. డ్రగ్స్ కేసులో కూడా ఆమె జైలుకి వెళ్లి వచ్చింది. మొత్తంగా ఒక సంవత్సరం పాటూ తీవ్రమైన ఒడిదుడుకులకు లోనైంది. అయితే, ప్రస్తుతం ఆమె మళ్లీ గాడిన పడ్డట్టు తెలుస్తోంది……
బాలీవుడ్ నటి రియా చక్రవర్తి గత ఏడాది అంతా వార్తల్లో నిలిచింది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యలో ఆమెపై దారుణంగా ట్రోల్ జరిగింది. పైగా డ్రగ్స్ కేసులో చిక్కుకుని జైలుకు కూడా వెళ్ళింది. అయితే ఆమె జైలు నుంచి బయటకు వచ్చాక దర్శకనిర్మాతలు ఆమెకు సినిమా ఆఫర్లు ఇచ్చారు. ఇక సుశాంత్ ఆతహత్య కేసులో రియా చక్రవర్తికి కావాల్సినంత ఫ్రీ పబ్లిసిటీ దొరికింది. దీన్ని క్యాష్ చేసుకోవడానికి హిందీ బిగ్ బాస్ షో…