గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతిష్టాత్మకమైన పద్మ అవార్డులకు ఎంపికైన వారిలో ఇరుల కమ్యూనిటీకి చెందిన పాములను పట్టడంలో నిపుణులైన వడివేల్ గోపాల్, మాసి సదయన్ ఉన్నారు.
దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భారత్ 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న వేళ దేశ రాజధాని ఢిల్లీలో గల కర్తవ్యపథ్లో మొదటి సారిగా పరేడ్ను నిర్వహించారు.
Republic Day 2023: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానుల విషయంలో వెనక్కి తగ్గేదే లేదు అంటోంది.. మరో రెండు నెలల్లో విశాఖ కేంద్రంగా పాలన సాగిస్తామని మంత్రులు చెబుతున్నారు.. అయితి.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ ఉపన్యాసంలో మూడు రాజధానులు ప్రస్తావనే లేకుండా ప ఓయింది.. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్.. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ..…
గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్భవన్లో నిర్వహించిన వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం అమలవుతుందన్నారు. తెలంగాణ అభివృద్ధిని బాధ్యులు గుర్తించకపోవడం బాధాకరమన్నారు.
Red Alert at Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్టులో రెడ్ అలెర్ట్ ప్రకటించారు అధికారులు.. జనవరి 31వ తేదీ వరకు ఎయిర్ పోర్ట్కు రెడ్ అలెర్ట్ ప్రకటించారు సెక్యూరిటీ ఆధికారులు, పోలీసులు.. ఈ నెల 31వ తేదీ వరకు సందర్శకులకు అనుమతి నిరాకరించిన పోలీసులు.. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు.. ఎయిర్ పోర్ట్ ప్రధాన దారిలో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించారు.. ఎయిర్ పోర్ట్ కు వచ్చే…