మతం పేరుతో జరుగుతున్న అణచివేతలు, దౌర్జన్యాలన్నీ మతంపై అవగాహన లేకపోవడం వల్లే జరుగుతున్నాయని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఆదివారం మహారాష్ట్రలోని అమరావతిలో మహానుభావ ఆశ్రమ శతాబ్ది ఉత్సవాల్లో ఆయన మాట్లాడారు. మత ప్రాముఖ్యతను అభివర్ణిస్తూ.. దానికి సరైన అవగాహన కలిగి
అమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసిన మత స్వేచ్ఛ నివేదికను భారత్ నేరుగా తిరస్కరించింది. మత స్వేచ్ఛపై అమెరికా విదేశాంగ శాఖ నివేదికను తిరస్కరిస్తున్నామని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీపై విరుచుకుపడిన ప్రియాంక గాంధీ వాద్రా, మంగళసూత్రం, భాయిన్స్, మతం ఆధారంగా ఎందుకు ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. ఆమె తాజాగా ఇచ్చిన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ., ప్రధాని మోడీ తన ప్రభుత్వ పనితీరుపై నమ్మకంగా ఉంటే, గత పదేళ్లలో చేసిన పనుల ఆధారంగా ఓటు వేయాలని
Pakistan : పాకిస్తాన్ దురాగతాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పాకిస్థాన్లో నివసిస్తున్న మైనారిటీలకు ఆ దేశం నరకం చూపిస్తోంది. ప్రతిరోజూ హిందువులు, మైనారిటీలపై అఘాయిత్యాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.