చేవెళ్ల లోక్సభ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి తనదైన శైలిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా.. ఆయన చేవెళ్ల ప్రాంతానికి ప్రత్యేకంగా ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించి శుక్రవారం విడుదల చేశారు. తనను గెలిపించడం ద్వారా.. నియోజకవర్గ ప్రజలకు రాబోయే ఐదేళ్లలో చేయనున్న పనులను సంకల్ప పత్రం పేరిట ప్రజల ముందుకు తీసుకొచ్చారు. చేవెళ్ల నియోజకవర్గంలోని మొయినాబాద్ మండలం అజీజ్ నగర్లోని బీజేపీ కార్యాలయంలో ఆయన ఈ సంకల్ప పత్రాన్ని మీడియాకు వివరించారు. చేవెళ్లను దేశంలో…
టాలీవుడ్ హీరో సుధీర్బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .గతంలో ఎప్పుడో వచ్చిన “ప్రేమ కథా చిత్రం”తో మంచి హిట్ అందుకున్న సుధీర్ బాబు.ఆ తరువాత వరుస సినిమాలలో నటించాడు .కానీ ఏ సినిమా కూడా సుధీర్ బాబుకి సరైన హిట్ అందించలేదు..అయినా కూడా సుధీర్ బాబు వరుస సినిమాలు చేస్తూ తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు.ప్రస్తుతం సుధీర్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ “హరోం హర”… “ది రివోల్ట్” ట్యాగ్ లైన్ గా ఉంచారు.ఈ…
సత్యం రాజేష్ ఒకప్పుడు కమెడియన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు.. ఇప్పుడు హీరోగా అలరిస్తున్నాడు.. గతంలో పొలిమేర 2 సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.. ఇప్పుడు మరో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా రాబోతున్నాడు.. వై.యుగంధర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘టెనెంట్’.. ఈ చిత్రాన్ని మహాతేజ క్రియేషన్స్ బ్యానర్ పై మోగుళ్ళ చంద్రశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. రవీందర్ రెడ్డి .ఎన్ సహా నిర్మాత. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ అద్భుతమైన స్పందన వచ్చింది. అన్ని…
ఓటీటీలోకి ప్రతి వారం సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంటుంది.. అందులో కొన్ని సినిమాలు హిట్ టాక్ ను అందుకుంటున్నాయి.. అయితే ముందుగా ప్రకటించిన డేట్ కు కొన్ని సినిమాలు వస్తే, ఎటువంటి ప్రకటన లేకుండా సైలెంట్ గా ఓటీటీలో చాలా సినిమాలు విడుదల అవుతున్నాయి.. తాజాగా మరో సినిమా సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది..నరేష్ అగస్త్య, అభినవ్ గోమటం, విశ్వదేవ్ హీరోలుగా నటించిన తెలుగు కామెడీ మూవీ కిస్మత్ ఓటీటీలోకి వచ్చేసింది… ఈ సినిమా ఎటువంటి…
ఇండియా- ఆస్ట్రేలియా మధ్య జరిగే ఐదు టెస్టు మ్యాచ్ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్ జరుగనుంది. ఈ ఏడాది నవంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా(CA) బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25కు సంబంధించిన షెడ్యూల్ ఈరోజు విడుదల చేసింది. 1991-92 సీజన్ తర్వాత తొలిసారి ఈ సిరీస్ ఐదు మ్యాచ్ల సిరీస్గా మారింది. మొదటి టెస్ట్ పెర్త్ వేదికగానే జరుగనుంది. ఈ సిరీస్ ను పెర్త్ లో ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుంది. మొదటి…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ సీజన్ ఈ నెల 21న ప్రారంభమైన విషయం తెలిసిందే.. ఇప్పటి వరకు ఐదు మ్యాచ్లు జరిగాయి. లోక్సభ ఎన్నికల కారణంగా తొలి 21 మ్యాచ్ల షెడ్యూల్ మాత్రమే విడుదలైంది. ఈ నేపథ్యంలో మిగిలిన మ్యాచ్ల షెడ్యూల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో.. బీసీసీఐ (BCCI) ఐపీఎల్ 2024 మిగిలిన మ్యాచ్ల షెడ్యూల్ను తాజాగా విడుదల చేసింద
తెలంగాణలో 3 లక్షల మంది అభ్యర్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో టెట్ నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డీఎస్సీ కంటే ముందే టెట్ నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్ కు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో.. త్వరలో టెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. వీలైనంత ఎక్కువ మంది డీఎస్సీ రాసే అవకాశం కల్పించాలని సర్కార్ చూస్తోంది.
బీజేపీ లోక్సభ అభ్యర్థుల రెండో లిస్ట్ విడుదలకు రంగం సిద్ధమైంది. మంగళవారం ఏ క్షణములోనైనా సెకండ్ లిస్ట్ విడుదలయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి.
గ్రూప్-1 పరీక్ష హాల్ టికెట్లను ఏపీపీఎస్సీ (APPSC) విడుదల చేసింది. 18 జిల్లా కేంద్రాల్లోని పలు సెంటర్లలో ఈ నెల 17న ఉదయం 10 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు రెండు పేపర్లకు సంబంధించిన పరీక్ష జరగనుంది. రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో మొత్తం 81 గ్రూప్- 1 పోస్టుల భర్తీకి జనవరి 28 వరకు ఏపీపీఎస్సీ ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించింది. ఈ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,48,881 మంది…
ఓటీటీలు అందుబాటులోకి వచ్చాక వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లతో పలు ఓటీటీ సంస్థలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.అయితే ఓటీటీలకు సెన్సార్ నిబంధన లేకపోవడంతో బోల్డ్ కంటెంట్ తో పలు మూవీస్, వెబ్ సిరీస్ లు తెరకెక్కుతున్నాయి. ప్రస్తుతం అదే ట్రెండ్ ఫాలో అవుతూ త్వరలో ఆహా ఓటీటీ లోకి మిక్స్ అప్ అనే చిత్రం రాబోతోంది.ఆదర్శ్,అక్షర గౌడ, కమల్ కామరాజు, పూజ జవేరి ప్రధాన పాత్రలలో నటించిన మిక్స్ అప్ మూవీ విడుదలకు సిద్ధం అయ్యింది.…