సూపర్ స్టార్ రజనీకాంత్ అప్పట్లో నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ముత్తు. 28 ఏళ్ల కిందట విడుదల అయి సంచలన విజయం సాధించిన ఈ సినిమాను ఇప్పుడు రీరిలీజ్ల ట్రెండ్ నడుస్తుండటంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అంతా భావించారు.అలాగే రీరిలీజ్ తేదీని కూడా చాలా రోజుల కిందటే అనౌన్స్ చేశారు. అయితే తీరా రిల
టాలీవుడ్ లో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినీ కెరియర్ లో ఎవర్ గ్రీన్ గా నిలిచిన సినిమాలను తిరిగి 4కె వెర్షన్ ప్రింట్ తో థియేటర్స్ లో మళ్ళీ రీ రిలీజ్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాస్ డైరెక్టర్ వి.వి. వినాయక్ దర్శకత్వంలో �
టాలీవుడ్ ఎవర్ గ్రీన్ సినిమాల లో 7/G బృందావన్ కాలనీ సినిమా కూడా ఒకటి. 2004 లో విడుదలైన ఈ క్లాసిక్ లవ్ స్టోరీ అప్పట్లో సృష్టించిన సంచలనం అంతా ఇంతా అయితే కాదు.ఆ రోజుల్లో ఈ మూవీకి యూత్ ఎంతగానో కనెక్ట్ అయ్యారు.. దీంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ సక్సెస్ అందుకుంది.. ఈ మూవీకి టాలెంటెడ్ డైరెక్టర్స్ సెల్వ ర�
నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన ఆల్ టైం క్లాసిక్ మూవీ భైరవ ద్వీపం రీ రిలీజ్ కోసం ఎంతగానో ఎదురు చూసిన అభిమానులకు మరోసారి బిగ్ షాక్ తగిలింది..ఆగస్ట్ 30 న అనగా నేడు ప్రేక్షకుల ముందుకు రావాల్సి అయితే ఉంది.కానీ ఇప్పుడీ మూవీ రీ రిలీజ్ ను ఏకంగా నవంబర్ కు వాయిదా వేశారని సమాచారం.అడ్వాన్స్ బుకింగ్స్ చాలా దా�
తెలుగు చిత్ర పరిశ్రమ లో లవర్ బాయ్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ను ఏర్పరచుకున్నారు హీరో తరుణ్. తరుణ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించాడు. ఆ తరువాత హీరో గా మారాడు.తన కెరీర్ లో ఇప్పటికే ఎన్నో సినిమాల లో హీరోగా నటించి తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.ఇకపోతే తరుణ్ కెరియర్ లో అద్భుత�
టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోల ఫ్యాన్స్ తమ అభిమాన హీరో బర్త్డే కానుకగా వారి సూపర్ హిట్ సినిమాలను మళ్ళీ రీ రిలీజ్ చేసి ఎంతో సందడి చేస్తున్నారు. తాజాగా పవన్ కెరీర్ లో స్పెషల్ మూవీ గా నిలిచిన ‘గుడుంబా శంకర్’ మూవీ రీరిలీజ్ కు సిద్ధమైంది.పవన్ కళ్యాణ్ పుట్�
టాలీవుడ్ లో రీరిలీజ్ ల ట్రెండ్ కొనసాగుతూనే ఉంది.. స్టార్ హీరో పుట్టినరోజు కానుకగా పాత సినిమాలను రీరిలీజ్ చేసి ఫ్యాన్స్ ఎంతో సందడి చేస్తున్నారు. ఆ సినిమాలు మంచి కలెక్షన్స్ కూడా సాధిస్తున్నాయి.టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు ఇప్పటి వరకు చాలానే రీ రిలీజ్ అయ్యాయి… ఇంకా రిలీజ్ అవుతున్నాయి కూడా. ఇండస
టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతుంది. తమ అభిమాన స్టార్ హీరోల బర్త్డే సందర్భంగా వారి బ్లాక్ బస్టర్ మూవీస్ ని మళ్ళీ రీ రిలీజ్ చేస్తున్నారు.స్టార్ హీరోల సినిమాలే కాకుండా “‘ఈ నగరానికి ఏమైంది” వంటి చిన్న సినిమాను కూడా రి రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు. తాజాగా 2004 లో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన య�
సూపర్ స్టార్ మహేష్ బాబు, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ కాంబినేషన్ లో వచ్చిన రెండో మూవీ`బిజినెస్ మేన్’.ఈ చిత్రంలో మహేష్ సరసన కాజల్ హీరోయిన్ గా నటించింది.అయితే ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది.రేపు బుధవారం మహేష్బాబు పుట్టిన రోజు సందర్భంగా `బిజినెస్ మేన్` సినిమ�
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’.. ఎన్నో ఏళ్ళు ఈ సినిమా కోసం ఎదురు చూసిన అభిమానులకు మార్చి 25 న ఒక కానుకగా ఈ సినిమాను ఇచ్చేశాడు జక్కన్న.. ఇక ఈ సినిమా విడుదలై మరోసారి ప్రపంచవ్యాప్తంగా టాలీవుడ్ సత్తా చూపి�