ఇండియన్ బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అందుకుంటూ హీరోయిన్ గా నెంబర్ వన్ పొజిషన్కు వెళ్లింది నేషనల్ క్రష్ రష్మిక. రణ్ బీర్ కపూర్ సరసన నటించిన ‘యానిమల్’, అల్లు అర్జున్ తో చేసిన ‘పుష్ప’ 2, వికీ కౌశల్ తో కలిసి నటించిన ‘ఛావా’ ఈ మూడు ఘన విజయాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకుంది. దీంతో బాలీవుడ్ హ�
నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ది ప్యారడైజ్’. ఎస్ఎస్వీ సినిమాస్ బ్యానర్ లో దసరా ఫేం సుధాకర్ చెరుకూరి తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ప్రోడక్షన్ పనుల్లో ఉన్న ఈ మూవీ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. రీసెంట్ గా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కూడా జా
చిరంజీవి కెరీర్ లో పెద్ద డిజాస్టర్ సినిమా అంటే ‘ఆచార్య’ అనే చెప్పాలి. కానీ ఈ మూవీ అనౌన్స్ చేసినప్పుడు మాత్రం భారీ హైప్ సొంతం చేసుకుంది. అందుకు కారణం దర్శకుడు కొరటాల శివ. అవును అప్పటి వరకు ప్లాప్ అంటూ లేని కొరటాల శివ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. అందులోను ఈ మూవీలో రామ్ చరణ్ ముఖ్యమైన పాత్రలో కనిపించా�
భాషతో సంబంధం లేకుండా తన కంటూ ఒక తిరుగులేని పేరు సంపాదించుకున్నాడు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. ప్రస్తుతం దశలో ఇండియాలో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నాడు రెహమాన్. ఇక హిందీలో ‘తాళ్’ మూవీ తో మొదలు ఎన్నో అద్భుతాలు చేశాడు. అందుకే ముందు నుంచి బాలీవుడ్లో ఏ భారీ చిత్రం మొదలవుతోందన్�
తాజాగా బాలీవుడ్ నుంచి విడుదలైన హిస్టారికల్ మూవీ ‘చావా’. మరాఠా యోధుడు ఛత్రపతి మహారాజ్ శివాజీ కుమారుడు.. శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదలైంది. ఇక మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం భారీ వసూళ్లను రాబడుతోంది. ముఖ్యంగా మహారాష్ట్ర లాంటి ఉత్తరాది
‘ఛలో’ మూవీతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన రష్మిక మందన్న తన అద్భుతమైన నటనతో మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో టాలీవుడ్లో వరుస ఆఫర్లు దక్కించుకుంది. ఆ తర్వాత ‘గీత గోవిందం’ సినిమాతో ఓవర్ నైట్లో స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఇక్కడి నుంచి వెనక్కి �
ప్రజంట్ ఫుల్ ఫామ్ లో ఉంది హీరోయిన్ రష్మిక. బాషతో సంబంధం లేకుండా వరుస విజయాలతో లీడ్ లో ఉంది. ప్రజంట్ బాలీవుడ్ మూవీ ‘చావా’ తో బిజీగా ఉంది. తాజాగా విడుదలైన ఈ చిత్రం మొదటి రోజే రూ.35 కోట్ల దాకా గ్రాస్ వచ్చినట్టు ట్రేడ్ టాక్. అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా ఈ వారం నెంబర్ వన్ పొజిషన్లో ఉండటం టీమ్ని సంతోషంలో ముం
విక్కీ కౌశల్, రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించిన 'ఛావా' ఈరోజు థియేటర్లలో విడుదలైంది. లక్ష్మణ్ ఉతేకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించారు. విక్కీ కౌశల్ ప్రధాన పాత్ర పోషించారు. కాగా, రష్మిక మందన్న సంభాజీ భార్య యేసుబాయి పాత్రలో నటించింది. ఈ సినిమా హిందీల�
ప్రజంట్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది రష్మిక . ఇటీవల ‘పుష్ప’ సినిమా సూపర్ హిట్ అందుకున్న రష్మిక బాషతోసంబంధం లేకుండా వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. అలా బాలీవుడ్ లో ‘యానిమల్’ సినిమాతో సత్తా చాటిన ఈ చిన్నది ప్రజంట్ ‘చావా’ వంటి హిస్టారికల్ మూవీతో రాబోతుంది. ఇద�
నిన్నటికి నిన్న’KINDFUL’ అని రాసి ఉన్న టీషర్ట్ ధరించి “ఈ రోజుల్లో అందరిలో దయ తగ్గిపోతుంది. నేను మాత్రం అందరినీ ఒకేలా చూస్తాను. మీరంతా కూడా ఒకరిపై ఒకరు దయతో ఉండండి” అని ‘ఎక్స్’ వేదికగా రష్మిక చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఆ ట్వీట్ పై విమర్శలు కూడా అంటే రేంజ్ లో వస్తున్నాయి. కొ�