పుష్ప సినిమా రిలీజ్ అయి ఆరు నెలలు దాటిపోయింది. అయినా ఇప్పటి వరకు సెకండ్ పార్ట్ షూటింగ్ మొదలు పెట్టలేదు. అయితే పార్ట్ వన్తో అంచనాలు పెరగడంతో.. సీక్వెల్ను పకడ్బందిగా ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్. అందుకే లేట్ అవుతున్నట్టు తెలుస్తోంది. కానీ లేటెస్ట్ అప్టేట్ ప్రకారం పుష్పరాజ్ వేట మొదలైపోయిందని సమాచారం. అయితే ముందుగా నటీనటుల వేటలో పడిందట సుకుమార్ టీమ్.. మరి పుష్పరాజ్ ఏం చేస్తున్నాడు..? పుష్ప మూవీ బ్లాక్ బస్టర్గా నిలవడంతో.. పుష్ప…
అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో వచ్చిన ‘పుష్ప: ద రైజ్’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు! ముఖ్యంగా, అది బాలీవుడ్లో సృష్టించిన ప్రకంపనాలు అన్నీ ఇన్నీ కావు. అక్కడ ఎలాంటి అంచనాలు లేకుండానే విడుదలైన ఈ చిత్రం.. ఏకంగా రూ. 100 కోట్ల క్లబ్లో చేరి, అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇతర రాష్ట్రాల్లోనూ ఈ సినిమా సత్తా చాటింది. దీంతో సుకుమార్ ఈ సినిమా సీక్వెల్ ‘పుష్ప 2’ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. పాన్ ఇండియా…
రీసెంట్గా పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకోవడంతో.. హాట్ బ్యూటీ రష్మిక క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం క్రేజీ ఆఫర్స్తో దూసుకుపోతున్న ఈ అమ్మడు.. మరింతగా అట్రాక్ట్ చేసేందుకు ట్రై చేస్తోంది. దాంతో కొంచెం హాట్గా కనిపించి ఔరా అనిపించింది. అయితే హాట్గా కనిపించడానికి నానా తంటాలు పడింది. దాంతో నెటిజన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు. మరి రష్మిక టార్గెట్ ఏంటి.. ఏ విషయంలో ఇబ్బంది పడింది..? తెలుగులో టాప్ హీరోయిన్గా రాణిస్తున్న…
ఇటీవల వచ్చిన కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ బీస్ట్ సినిమాపై.. భారీ ఆశలు పెట్టుకున్నారు దళపతి ఫ్యాన్స్. కానీ కెజియఫ్ చాప్టర్2కి పోటీగా రిలీజ్ అయిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ విషయంలో విజయ్ ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. దాంతో ఈ సారి ఎలాగైనా సరే.. ఫ్యాన్స్కు భారీ హిట్ ఇచ్చి జోష్ నింపాలని చూస్తున్నాడు విజయ్. అందుకే అప్ కమింగ్ ఫిల్మ్ను పరుగులు పెట్టిస్తున్నాడు. అయితే వరుసగా యాక్షన్…
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ బిజీగా మారిన విషయం విదితమే. ప్రస్తుతం పూరి జగన్నాద్ దర్శకత్వంలో లైగర్ సినిమాలో నటిస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హిందీలో బడా నిర్మాత కరణ్ జోహార్ నిర్మిస్తున్న విషయం విదితమే.దీంతో విజయ్ బాలీవుడ్ స్టార్ ల లిస్ట్ లో కలిసిపోయాడు. ఇటీవల మరో ప్రముఖ నిర్మాత బర్త్ డే పార్టీలో లైగర్ టీమ్ రచ్చ చేసిన విషయం తెలిసిందే.…
‘పుష్ప: ద రైజ్’ సినిమా ఊహించిన దానికంటే ఘనవిజయం సాధించడం, ముఖ్యంగా బాలీవుడ్లో వసూళ్ళ వర్షం కురిపించడంతో.. ‘పుష్ప: ద రూల్’ని గ్రాండ్ స్కేల్లో రూపొందించాలని దర్శకుడు సుకుమార్ ఫిక్సయ్యాడు. స్క్రిప్టుపై మరోసారి కసరత్తు చేయడం మొదలుపెట్టాడు. ఆయా ఇండస్ట్రీలలో పేరుగాంచిన నటీనటుల్ని కూడా రంగంలోకి దింపాలని నిర్ణయించుకున్నాడు. ఈ సవరింపుల కారణంగానే.. ఫిబ్రవరి నెలలోనే సెట్స్ మీదకి వెళ్ళాల్సిన ఈ చిత్రం, ఇంకా జాప్యమవుతూ వస్తోంది. నిజానికి.. మేకర్స్ ముందుగా వేసుకున్న షెడ్యూల్ ప్రకారం, ఫిబ్రవరిలో…
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం విదితమే. ఇక తాజాగా ఈ షూటింగ్లకు అన్నింటికి గ్యాప్ ఇచ్చి ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళిపోయింది. నిన్ననే ఎయిర్ పోర్టులో రష్మిక హడావిడిగా వెళ్తూ కనిపించింది. అయితే ఆమె ఎక్కడికి వెళ్తోంది అనేది తెలియలేదు.. ఎట్టకేలకు రష్మిక ఎక్కడికి వెళ్లింది అనేది ఆమె స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా తెలిపింది. అంత హడావిడిగా తన చిన్ననాటి స్నేహితురాలి పెళ్ళికి వెళ్లినట్లు…
గతేడాది విడుదలైన ‘పుష్ప: ద రైజ్’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే! ముఖ్యంగా.. ఉత్తరాదిన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించింది. టికెట్ రేట్ల రగడ కారణంగా ఏపీలో కొద్దోగొప్పో నష్టాలు చవిచూసిందే తప్ప, ఇతర ఏరియాలన్నింటిలోనూ మంచి లాభాలే తెచ్చిపెట్టింది. దీంతో, ఈ సినిమా సీక్వెల్ ‘పుష్ప: ద రూల్’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే దర్శకుడు సుకుమార్.. సీక్వెల్ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. తాను ముందుగా రాసుకున్న స్క్రిప్ట్లో మార్పులు…