Rishab Shetty: కన్నడ బ్యూటీ రష్మిక మందన్న గీతా గోవిందం సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యిందన్న విషయం విదితమే. ఇక కన్నడలో కిర్రాక్ పార్టీ చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యింది. ఆ సినిమాకు దర్శకత్వం వహించింది కాంతార హీరో రిషబ్ శెట్టి అని చాలా తక్కువమందికి తెలుసు.
పేదరికం, కష్టాల నుండి కొందరికి ఎలాగైనా ఎదగాలని కసి పుడుతుంది. ఆకసిలో ఏదైనా సాధించి ఉన్నత స్థాయికి వెళ్లాలనే తపన రగుల్చుతుంది. అలాంటి కోవకు చెందింన వారిలో అనుసూయ కూడా తన ఓ ఇంటర్వూలో తన గత జీవితం చెప్పుకుని కన్నీరు పెట్టుకున్న సందర్భాలున్నాయి.
Rashmika Mandanna: సోషల్ మీడియా వచ్చాకా ఎవరైనా ఏదైనా మాట్లాడే స్వేఛ్చ వచ్చేసింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో సినీ సెలబ్రిటీలను ట్రోల్ చేయడం సర్వ సాధారణం అయిపోయింది. వారి పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ లో ఏ సినిమా తేడా వచ్చినా దాని గురించి సోషల్ మీడియాలో చర్చలు, వారిపై విమర్శలు వచ్చేస్తున్నాయి.
Vijay Devarakonda: గీతా గోవిందం దగ్గరనుంచి ఇప్పటివరకు హీరో విజయ్ దేవరకొండ- హీరోయిన్ రష్మిక మందన్న మధ్య ఉన్న రిలేషన్ ఏంటి నేది ఎవరికి అంతుచిక్కని మిస్టరీ.
సాయిపల్లవి షెడ్యూల్ లో బిజీ కావడంతో.. సాయిపల్లవిని పక్కన పెట్టేసినట్టు ఆమె స్థానంలోకి రష్మిక మందన సెలెక్ట్ చేశారట. దీంతో రష్మిక ఈమూవీకి భారీగానే పారితోషకం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ..
Rashmika: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక ప్రస్తుతం మాల్దీవుల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న విషయం విదితమే. అయితే ఈ వెకేషన్ లో రష్మికతో పాటు రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా ఉన్నాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.