టాలీవుడ్ సీనియర్ హీరోలందరూ వరుస సినిమాలతో బిజీగా మారిపోయారు. చిరు ఏకంగా 3 సినిమాలను లైన్లో పెట్టగా.. వెంకటేష్ రెండు.. బాలకృష్ణ రెండు సినిమాలతో బిజీగా మారిపోయాడు. ఆ లెక్కన చూసుకుంటే కింగ్ నాగార్జున కొద్దిగా వెనకపడినట్లు కనిపిస్తుంది. పండగ సమయంలోను నాగ్ నుంచి ఎటువంటి అప్ డేట్ రాకపోయేసరికి అభిమానులు కొద్దిగా నిరాశపడ్డారు. అయితే నేను కూడా తగ్గేదేలే అంటూ బంగార్రాజు తో ఏంటి ఇచ్చేశాడు కింగ్. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం నాగార్జున, రమ్య కృష్ణ…
పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘రొమాంటిక్’. ఈ చిత్రంతో కేతిక శర్మ హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అవుతుంది. లవ్ అండ్ రొమాంటిక్ యాక్షన్ క్రైమ్ డ్రామాగా రూపొందిన ‘రొమాంటిక్’ మూవీ ఈరోజు థియేటర్ లోకి వచ్చింది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా చాలాకాలం నిరీక్షణ తర్వాత విడుదలైంది. మూవీ టైలర్ ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రిలీజ్ చేయడం మాత్రమే కాకుండా హీరో…
(సెప్టెంబర్ 15న అభినేత్రి రమ్యకృష్ణ పుట్టినరోజు)రమ్యకృష్ణ- ఈ పేరులోనే అందం ఉంది. ఇక రమ్యకృష్ణ అందం ఆ రోజుల్లో ఎందరికో బంధాలు వేసింది. ప్రస్తుతం ఆమె అభినయంతో ఆకట్టుకుంటూ ఉన్నారు. అందాల అభినేత్రిగా సాగుతున్న రమ్యకృష్ణ ఇప్పటి ప్రేక్షకులకు ‘బాహుబలి’ సిరీస్ లో శివగామిగా గుర్తుండి పోయారు. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీని వివాహమాడారు రమ్యకృష్ణ. వారికి ఓ బాబు ఉన్నాడు. ఇప్పటికీ రమ్యకృష్ణ తన దరికి చేరిన పాత్రలకు న్యాయం చేస్తూ సాగుతున్నారు. ఆ రోజుల్లో గ్లామర్…
తమిళంలో విడుదలైన ‘సూపర్ డీలక్స్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకోంది. త్యాగరాజన్ కుమారరాజా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో ఆగస్టు 6న ఆహా వేదికగా స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈమేరకు ట్రైలర్ విడుదల చేశారు. విజయ్సేతుపతి, ఫహద్ ఫాజిల్, సమంత, రమ్యకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషించగా.. ట్రైలర్ లో కాస్త ఘాటు ఎక్కువే అయ్యింది. విజయ్ సేతుపతి ట్రాన్స్జెండర్ పాత్రలో నటించగా, సమంత మరోసారి రెచ్చిపోయి నటించింది. ఫహద్ ఫాజిల్…
రాజమాత శివగామి విమర్శల పాలైంది! అదీ ఎవరో మామూలు వ్యక్తి ఆమెని టార్గెట్ చేయలేదు. నటి మంజుల పెద్ద కూతురు వనితా విజయ్ కుమార్ రమ్యకృష్ణని ఇన్ డైరెక్ట్ గా టార్గెట్ చేసింది. వనితా అప్పుడెప్పుడో మన తెలుగు చిత్రం ‘దేవి’లో కూడా నటించింది. అయితే, తమిళంలో ప్రస్తుతం ప్రసారం అవుతోన్న ‘బిబి జోడిగళ్’ డ్యాన్స్ షోలో ఆమె కూడా ఒక కంటెస్టెంట్. బిగ్ బాస్ లో పాల్గొన్న వాళ్లతో ‘బిబి జోడిగళ్’ డ్యాన్స్ కాంపిటీషన్ నడుస్తోంది.…
దేశంలో ప్రస్తుతం కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు కరోనా వల్ల పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ఈ పరిస్థితుల్లో పలు రాష్ట్రాలు మరోసారి లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. అయితే కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి వ్యాక్సినేషన్ చాలా ముఖ్యం. చాలామంది సెలెబ్రిటీలు ఇప్పటికే మొదటి డోస్ కరోనా వ్యాక్సిన్ తీసుకోగా… కొంతమంది సెకండ్ డోస్ కూడా తీసుకుంటున్నారు. ఇటీవలే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ తీసుకున్నారు. తాజాగా సీనియర్…