Shivaraj Kumar : కన్నడ నటి రమ్య నిన్న సోషల్ మీడియాలో చేసిన పోస్టు సంచలనం రేపింది. హీరో దర్శన్ అభిమానులు అసభ్యకరంగా తనకు మెసేజ్ లు పెడుతున్నారని.. రేప్ చేస్తామంటూ బెదిరిస్తున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంపై పోలీసులకు కంప్లయింట్ ఇచ్చింది. నటి పవిత్రగౌడపై రేణుకా స్వామి చేసిన కామెంట్లకు.. ఇప్పుడు తన మీద దర్శన్ ఫ్యాన్స్ చేస్తున్న కామెంట్లకు పెద్ద తేడా లేదంటూ వాపోయింది. ఆమె పోస్టుపై తాజాగా కన్నడ స్టార్…
మార్క్ ఆంటోనీతో వంద కోట్లను కొల్లగొట్టిన అధిక్ రవిచంద్రన్ తన అభిమాన హీరో అజిత్తో గుడ్ బ్యాడ్ అగ్లీకి వర్క్ చేసే గోల్డెన్ ఛాన్స్ కొల్లగొట్టాడు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ కాగా, ఏప్రిల్ 10న భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో ప్రమోషన్లను షురూ చేశారు. అజిత్ సరసన ఆరో సారి జోడీ కడుతోంది త్రిష. రీసెంట్లీ త్రిష క్యారెక్టర్ ను ఇంట్రడ్యూస్ చేసే వీడియోను వదిలారు. ఇందులో త్రిష రమ్య…
కన్నడ నటీనటుల వ్యవహారం ఇటీవల తీవ్ర వివాదాస్పదంగా మారుతోంది. రకరకాల గొడవలతో కోర్టు మెట్లు ఎక్కడం టాక్ ఆఫ్ ది సౌత్ సినిమాగా మారింది. తాజాగా సీనియర్ నటి కమ్ పొలిటీషియన్ రమ్య వార్తల్లో కెక్కింది. కన్నడి మాజీ హీరోయిన్ కమ్ పొలిటీషియన్ రమ్య కర్ణాటలోని కమర్శియల్ కోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా ట్రైలర్, సినిమాలో వినియోగించిన తన సన్నివేశాలను తొలగించాలంటూ కన్నడ నటి, మైసూరు మాజీ ఎంపీ రమ్య న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ‘హాస్టల్ హుడుగరు…
Ramya Livein Relation With Karthik Gowda Become hot topic: శాండల్వుడ్ క్వీన్ రమ్య సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటుంది. రోజూ ఏదో ఒకటి పోస్ట్ చేస్తూ వార్తలతో సందడి చేస్తూనే ఉంటుంది. అయితే, గత కొన్ని నెలలుగా నటి రమ్య సినీ పరిశ్రమకు చెందిన వారితో కలసిమెలసి ఉంటోంది. సినిమా సెట్స్కి వెళ్లడం దగ్గర నుంచి తమ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో సినిమాల టీజర్లు, ట్రైలర్లను రిలీజ్ చేయడం దాకా సోషల్ మీడియాలో…
Ramya says ‘Behsaram Rang’ is misogyny: షారుఖ్ ఖాన్-దీపికా పదుకొణే నటించిన పఠాన్ మూవీ వరసగా వివాదాల్లో చిక్కుకుంటోంది. విడుదల ముందే ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ హిందూ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ సినిమాలో ‘బేషరమ్ రంగ్’ పాటలో దీపికా పదుకొణే కాషాయరంగు బికినీ ధరించడం ఈ మొత్తం వివాదానికి కారణం అవుతోంది. హిందువుల మనోభావాలను కించపరిచేలా ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు ఉన్నాయని వీటిని తొలగించాలని.. లేకపోతే సినిమాపై నిషేధం విధిస్తామని మధ్యప్రదేశ్…
నరేష్, పవిత్ర లోకేష్ వ్యవహారం రోజు రోజుకు మలుపు తిరుగుతోంది. ఈ నేపథ్యంలో.. నరేష్ మూడో భార్య రమ్య మాట్లాడుతూ.. నరేష్ తో మూడో భార్య రమ్య ఇంకా విడుకాలు తీసుకోలేదని స్పష్టం చేసారు. అయినా కూడా పవిత్ర ఎందుకు తన భర్త నరేష్ తో కలిసి తిరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేష్కు తను విడాకులు ఇవ్వనని మండిపడ్డారు రమ్య. అందరిముందు నరేష్ను పెళ్ళి చేసుకున్నానని అన్నారు. నరేష్ మరో మహిళతో కలిసి తిరగడం సరికాదని…
కొద్దిరోజులుగా నరేష్, పవిత్ర పెళ్ళిచేసుకున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ మారిన విషయం తెలిసిందే.. అయితే తాజాగా మైసూర్ లో నరేష్- పవిత్ర ఓ అపార్ట్ మెంట్ లో వున్నారనే వార్త సంచలంగా మారింది. ఈవిషయం తెలుసుకున్న మూడో భార్య రమ్య అక్కడవెళ్ళింది. వాళ్ళిద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. బయటకు వెళుతున్న వారిద్దరిని అడ్డుకుంది. పవిత్ర ను రమ్య చెప్పుతో కొట్టేందుకు ప్రయత్నించింది. దీంతో అక్కడున్న పోలీసులు రమ్యను అడ్డుకున్నారు. అయితే ఓ అపార్ట్ మెంట్…
ప్రేమ పేరుతో అమ్మాయిలను బలితీసుకుంటూనే ఉన్నారు దుర్మార్గులు. ఎన్ని శిక్షలు వేసిన ఉన్మాదుల ఆగడాలకు బ్రేక్ పడడం లేదు. తాజాగా గుంటూరు జిల్లాలో బీటెక్ విద్యార్థిని హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా మంగళగిరి రోడ్డులో పరమాయకుంట. అక్కడికి బైకుపై బీటెక్ విద్యార్థిని రమ్యతోపాటు శశికృష్ణ వచ్చాడు. అప్పటివరకూ బాగానే మాట్లాడుకున్నారు. ఏం జరిగిందో కానీ.. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన రమ్య శశిని…