Ramgopal Varma: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలనాలను సృష్టించడంలో పెద్ద దిట్ట. తన సినిమాను హిట్ చేయడానికి ఎలాంటి బోల్డ్ ప్రమోషన్స్ అయినా చేస్తాడు. తాజాగా బోల్డ్ బ్యూటీ అషు రెడ్డితో బోల్డ్ ఇంటర్వ్యూ చేసి షాక్ ఇచ్చాడు. ముఖ్యంగా అషు కాళ్లు చీకడం, ముద్దాడడం లాంటి చీప్ పనులు చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురి అయ్యాడు.
Ram Gopal Varma: వివాదాలకు కేరాఫ్ అడ్రెస్స్ రామ్ గోపాల్ వర్మ. పొలిటీషియన్స్ బయోపిక్స్ తీసి కాంట్రవర్షియల్ చేయడంలో వర్మ తరువాతే ఎవరైనా.. ఇక మొన్నటికి మొన్న ఏపీ సీఎం జగన్ ను కలిసిన వర్మ..జగన్ బయోపిక్ తీస్తున్నా అని చెప్పి షాక్ ఇచ్చాడు.
కరోనా తర్వాత ఓటీటీ పుంజుకోవడంతో నటీనటులందరూ పుల్ బిజీ అయ్యారు. వారిలో హీరో త్రిగుణ్ ఒకరు. త్రిగుణ్ నటించిన కొండా మురళి, కొండా సురేఖ బయోపిక్ ‘కొండా’ 23న విడుదల కానుంది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా గురించి, తన అప్ కమింగ్ ప్రాజెక్ట్ ల గురించి విలేకరులకు తెలియచేశాడు త్రిగుణ్. శ్రేష్ఠ పటేల్ మూవీస్ పతాకంపై కొండా సుష్మితా పటేల్ నిర్మించిన ‘కొండా’ సినిమాలో సురేఖగా ఇర్రామోర్ నటించింది. ఈ సందర్భంగా…
ఏపీలో రాజకీయ నాయకుల జీవితాలు తెరకెక్కుతున్నాయి. ఇప్పటికే కొండా పేరుతో కొండా సురేఖ జీవితాన్ని బయోపిక్ తీస్తున్నారు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఏపీలో మరో రాజకీయ నేత జీవితం తెరకు ఎక్కనుంది. ఆయనే వైసీపీ బాపట్ల ఎంపీ నందిగం సురేష్. ఆయన జీవితం ప్రేక్షకుల ముందుకి రానుంది. జగన్ అభిమాని పేరుతో బయోపిక్ రాబోతోంది. ఈ సాయంత్రం పోస్టర్ విడుదల చేశారు ఆ పార్టీ నేతలు. లోకల్ ఫోటో గ్రాఫర్ గా జీవితం ప్రారంభించిన నందిగం…
కరోనా కారణంగా రెండేళ్ళ పాటు ఇండస్ట్రీ అల్లకల్లోలం అయిపోయింది కానీ ఇప్పుడు పెద్ద, చిన్న సినిమాల షూటింగ్స్ తో అందరినీ యమా బిజీ చేసేసింది! జయాపజయాలతో సంబంధం లేకుండా చాలా మంది హీరోలు సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. చిరంజీవి మొదలుకొని కుర్ర హీరోల వరకూ అందరూ నాలుగైదు సినిమాలు చేస్తుండటం విశేషం. కాస్తంత గుర్తింపు ఉన్న ఏ హీరో జాబితా చూసినా రెండు సినిమాలకు మించి వారు కమిట్ అయినట్టు కనిపిస్తోంది. ఇటీవల త్రిగుణ్ గా…
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మల్టీస్టారర్ గా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. మార్చి 25 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోండి మరోసారి టాలీవుడ్ సత్తాను ప్రపంచానికి చాటిచెప్పింది.ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా విడుదల అయిన ప్రతి చోట కూడా అద్బుతమైన రెస్పాన్స్ ను ఈ సినిమా దక్కించుకుంది. రికార్డు బ్రేకింగ్ వసూళ్లను దక్కించుకున్న ‘ఆర్ఆర్ఆర్’ అత్యధిక కలెక్షన్లను కొల్లగొట్టిన నాలుగో…
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ వార్తల్లో వుంటారు. తాజాగా ఆయనపై చీటింగ్ కేసు నమోదైంది. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పైన మియాపూర్ పోలీస్ స్టేషన్ లో ఈ చీటింగ్ కేసు నమోదైంది. గతంలో శేఖర్ రాజు అనే వ్యక్తి దగ్గర వర్మ 56 లక్షల రూపాయలు తీసుకున్నారు. ఈ విషయంలో డబ్బులు తిరిగి ఇవ్వక పోగా బెదిరింపులకు పాల్పడుతున్నారని శేఖర్ రాజు కోర్టును ఆశ్రయించాడు. అతనిపైన నేడు మియాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు…