Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Quarantine

Quarantine News

    • China: మూడేళ్ల తర్వాత యధాస్థితికి చైనా.. సాధారణ వ్యాధుల జాబితాలోకి కోవిడ్
      #అంతర్జాతీయం

      China: మూడేళ్ల తర్వాత యధాస్థితికి చైనా.. సాధారణ వ్యాధుల జాబితాలోకి కోవిడ్

      జ్వరం, జలుబు, దగ్గు ఇలాంటి వాటిని మనం సాధారణ ఇన్ఫెక్షన్లుగా భావిస్తాం కదా. ఇప్పుడు వీటి సరసన కరోనాను కూడా చేరుస్తూ చైనా క్వారంటైన్‌ను ఎత్తివేసింది. ఆదివారం నుంచి కరోనా కూడా సాధారణ వ్యాధే.
    • Madras Eye Effect: తమిళనాడుని వణికిస్తున్న మద్రాస్ ఐ.. లక్షణాలేంటో తెలుసా?
      #జాతీయం

      Madras Eye Effect: తమిళనాడుని వణికిస్తున్న మద్రాస్ ఐ.. లక్షణాలేంటో తెలుసా?

      Tamilnadu People Suffering With Madras Eye Disease
    • Quarantine Rules: కేంద్రం కొత్త గైడ్‌లైన్స్‌:  క్వారంటైన్‌పై కీల‌క నిర్ణ‌యం…
      #జాతీయం

      Quarantine Rules: కేంద్రం కొత్త గైడ్‌లైన్స్‌: క్వారంటైన్‌పై కీల‌క నిర్ణ‌యం…

      క‌రోనా మ‌హ‌మ్మారి విష‌యంలో కేంద్రం కొత్త గైడ్‌లైన్స్‌ను రిలీజ్ చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న ఎట్ రిస్క్ కంట్రీస్ అనే ఆప్ష‌న్‌ను ప‌క్క‌న పెట్టింది. అంతేకాదు, విదేశాల నుంచి వ‌చ్చేవారు త‌ప్ప‌ని స‌రిగా ఏడు రోజుల‌పాటు క్వారంటైన్ లో ఉండాలి. కానీ, ఇక‌పై ఆ అవ‌స‌రం లేదు. ఏడు రోజుల‌పాటు త‌ప్ప‌నిస‌రిగా క్వారంటైన్ ఉండాల్సిన అవ‌స‌రం లేద‌ని కేంద్రం స్ప‌ష్టం చేసింది. అయితే, ఆన్‌లైన్ డిక్ల‌రేష‌న్ ఫామ్ సెల్ఫ్ డిక్ల‌రేష‌న్ ఫామ్‌లో రెండు వారాల ట్రావెల్ హిస్ట‌రీ…
    • కీల‌క నిర్ణ‌యం:  ఆంక్ష‌ల‌ను ఫాలో అవ్వం… కోవిడ్‌తో క‌లిసి బ‌తికేస్తాం…
      #అంతర్జాతీయం

      కీల‌క నిర్ణ‌యం: ఆంక్ష‌ల‌ను ఫాలో అవ్వం… కోవిడ్‌తో క‌లిసి బ‌తికేస్తాం…

      క‌రోనాతో క‌లిసి జీవించేందుకు తాము సిద్దంగా ఉన్నామ‌ని అంటున్నారు సౌతాఫ్రికా ప్ర‌జ‌లు.  ఇప్ప‌టికే లాక్‌డౌన్‌, క్వారంటైన్ వంటి ఆంక్ష‌ల కార‌ణంగా చాలా న‌ష్ట‌పోయామ‌ని, ఇక‌పై ఎలాంటి ఆంక్ష‌లను విధించ‌బోమ‌ని సౌతాఫ్రికా ప్ర‌భుత్వం ఖ‌రాఖండిగా చెప్పేసింది. మ‌హ‌మ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు అచ‌ర‌ణ‌యోగ్య‌మైన నిర్ణ‌యాల‌ను తీసుకుంటామ‌ని అక్క‌డి ప్ర‌భుత్వం తెలిపింది.  ఆంక్ష‌ల విధింపు కార‌ణంగా ఆర్థిక వ్య‌వ‌స్థ‌, జీవ‌నోపాధి, సామాజిక అంశాల‌పై ప్ర‌మాద‌క‌ర‌మైన ప్ర‌భావాన్ని చూపుతున్నాయ‌ని అక్క‌డి ప్ర‌భుత్వం తెలియ‌జేసింది.  కోవిడ్ 19 ఆంక్ష‌ల‌ను ప్ర‌పంచం గుడ్డిగా అనుస‌రించ‌కూడ‌ద‌ని, స్థానికంగా…
    • స్పెష‌ల్ క్వారంటైన్‌:  పాజిటివ్ వ‌స్తే… ఆ బాక్సుల్లో ఉండాల్సిందే…
      #అంతర్జాతీయం

      స్పెష‌ల్ క్వారంటైన్‌: పాజిటివ్ వ‌స్తే… ఆ బాక్సుల్లో ఉండాల్సిందే…

      క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో చైనాలో మూడు న‌గ‌రాల్లో ఇప్ప‌టికే లాక్‌డౌన్ విధించారు.  సుమారు 20 మిలియ‌న్ల మంది ప్ర‌జ‌లను ఇంటికే ప‌రిమితం చేశారు. ఇక క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ జ‌రిగిన వారి కోసం అక్క‌డి ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక క్వారంటైన్‌ను ఏర్పాటు చేసింది.  సాధార‌ణ ఆసుప‌త్రుల్లో మాదిరిగా ఒపెన్‌గా మంచాలు ఏర్పాటు చేయుండా ఒక్కో పేషేంట్‌ను ఉంచేందుకు ఒక్కో ఐర‌న్ క్యాబిన్‌ను ఏర్పాటు చేసింది.  ఈ క్యాబిన్‌లో ఉడెన్ బెడ్‌తో పాటు టాయిలెట్ వంటి…
    • మ‌హారాష్ట్ర‌లో కొత్త రూల్స్‌:  ఆ దేశాల నుంచి వ‌చ్చే వారికి…
      #Top Story

      మ‌హారాష్ట్ర‌లో కొత్త రూల్స్‌: ఆ దేశాల నుంచి వ‌చ్చే వారికి…

      ఒమిక్రాన్ వేరియంట్ ప్ర‌పంచ వ్యాప్తంగా 20కిపైగా దేశాల్లో విస్త‌రించింది.  డెల్టా వేరియంట్ కంటే ప్ర‌మాద‌క‌రం కావ‌డంతో వేరియంట్‌పై అన్ని దేశాలు అప్ర‌మ‌త్తంగా ఉన్న సంగ‌తి తెలిసిందే.  డెల్టా వేరియంట్ పాఠాల‌ను దృష్టిలో పెట్టుకొని ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధం అవుతున్నారు.  కేంద్రం ఇప్ప‌టికే కొన్ని మార్గ‌ద‌ర్శ‌కాల‌ను తీసుకొచ్చింది.  ఎట్ రిస్క్ దేశాల నుంచి వ‌చ్చే వారికి ఆర్టీపీసీఆర్ ప‌రీక్ష‌ల‌ను చేస్తున్నారు.  వారిని ప‌రీక్ష‌లు పూర్త‌య్యి, రిపోర్ట్ వ‌చ్చే వ‌ర‌కు ఎయిర్ పోర్టులోనే వేచి చూడాల్సి ఉంది.  అయితే ,…
    • బ్రిటన్‌ పౌరులపై ఆంక్షలు ఎత్తివేత
      #జాతీయం

      బ్రిటన్‌ పౌరులపై ఆంక్షలు ఎత్తివేత

      బ్రిటన్‌ పౌరులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది భారత ప్రభుత్వం… భారత టూరిస్టులపైఔ గతంలో బ్రిటన్‌ ప్రభుత్వం కఠిన ఆంక్షలను విధించిన సంగతి తెలిసిందే కాగా.. ఆ వెంటనే కేంద్రం కూడా అక్టోబర్ 1వ తేదీ నుంచి భారత్‌కు వచ్చే బ్రిటన్ పౌరులకు క్వారంటైన్ తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది.. భారత్‌ క్యాక్సినేషన్‌ ను గుర్తించబోమన్న బ్రిటన్ సర్కార్‌ నిర్ణయానికి వ్యతిరేకంగా భారత ప్రభుత్వం ఆ నిర్ణయానికి వచ్చింది. కానీ, అయితే, తమ నిర్ణయంపై భారత సర్కార్‌ ఆగ్రహాన్ని గుర్తించిన…
    • భార‌తీయుల‌కు గుడ్‌న్యూస్‌:  ఆ విష‌యంలో దిగొచ్చిన బ్రిట‌న్‌…
      #Top Story

      భార‌తీయుల‌కు గుడ్‌న్యూస్‌: ఆ విష‌యంలో దిగొచ్చిన బ్రిట‌న్‌…

      భార‌తీయుల‌కు బ్రిట‌న్ అధికారులు గుడ్‌న్యూస్ చెప్పారు.  గ‌తంలో కోవీషీల్డ్ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న‌ప్ప‌టికీ బ్రిట‌న్ వ‌చ్చే భార‌తీయులు త‌ప్ప‌ని స‌రిగా 10 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల‌ని ష‌ర‌తులు విధించిన సంగ‌తి తెలిసిందే.  దీనిపై భార‌త్ ప్ర‌భుత్వం సీరియ‌స్ అయింది.  ప్ర‌పంచ ఆరోగ్య‌సంస్థ అనుమ‌తులు పొందిన వ్యాక్సిన్ తీసుకున్నాక కూడా 10 రోజులు క్వారంటైన్ విధించ‌డం స‌మంజ‌సం కాద‌ని, క్వారంటైన్ ఆంక్ష‌లు విధిస్తే తాము కూడా అదే బాట‌లో న‌డుస్తామ‌ని ప్ర‌క‌టించింది.  దీంతో బ్రిట‌న్ ప్ర‌భుత్వం…
    • యూకే నుంచి వచ్చేవారిపై భారత్‌ ఆంక్షలు.. అసలు కారణం ఇదే..!
      #అంతర్జాతీయం

      యూకే నుంచి వచ్చేవారిపై భారత్‌ ఆంక్షలు.. అసలు కారణం ఇదే..!

      క్రమంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న వేళ చాలా దేశాలు అంతర్జాతీయ ప్రయాణికులపై ఆంక్షలు ఎత్తివేస్తూ వస్తున్నాయి.. అయితే, ఇటీవల ఆ నిబంధనలు సడలించిన యూకే.. భారత్ నుంచి వచ్చే ప్రయాణికులకు మాత్రం క్వారంటైన్ తప్పనిసరి చేసింది. యూకేలో అడుగుపెట్టాలంటే కొవిడ్-19 పరీక్షకు సంబంధించి నెగటివ్ రిపోర్టును తప్పనిసరి చేయడమే కాదు.. 10 రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని పేర్కొంది. భారత్‌ ఈ వ్యవహారంపై దీలుగా స్పందించింది. అలాంటి ఫార్ములానే యూకే పౌరులకు వర్తిస్తుందని పేర్కొంది.. అక్టోబర్‌ 4వ…
    • మ‌ళ్లీ మొద‌లైన ఆంక్ష‌లు… క్వారంటైన్‌… ఆ రాష్ట్రం నుంచి వ‌స్తే…
      #Top Story

      మ‌ళ్లీ మొద‌లైన ఆంక్ష‌లు… క్వారంటైన్‌… ఆ రాష్ట్రం నుంచి వ‌స్తే…

      దేశంలో క‌రోనా కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి.  ముఖ్యంగా కేర‌ళ రాష్ట్రంలో కేసుల ఉధృతి కొన‌సాగుతోంది.  దీంతో ఆరాష్ట్రంలో మ‌ళ్లీ నైట్ క‌ర్ఫ్యూను విధించారు.  రాత్రి 10 గంట‌ల నుంచి ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ కొన‌సాగుతున్న‌ది.  ఇక‌, కేర‌ళ స‌రిహ‌ద్దుగా ఉన్న క‌ర్ణాట‌క కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది.  కేర‌ళ నుంచి వ‌చ్చే ప్ర‌యాణికుల‌పై ఆంక్ష‌లు విధించింది.  కేర‌ళ నుంచి వ‌చ్చే ప్ర‌యాణికులు త‌ప్ప‌ని స‌రిగా సంస్థాగ‌తంగా ఏర్పాటు చేసే క్వారంటైన్‌లో ఉండాల్సిందేన‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది.…
    12→

తాజావార్తలు

  • Chiranjeevi: చిరంజీవి కూతురుగా ఆ హీరోయిన్‌?

  • Supreme Court: చనిపోయినోళ్ల బ్యాంక్ వివరాలు బిడ్డలకు ఎందుకు చెప్పకూడదు.. కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు

  • Congress: కేరళ ఎన్నికల నగారా.. 55 మందితో కాంగ్రెస్ తొలి జాబితా విడుదల!

  • Story Board: యుద్ధం విషయంలో ట్రంప్ కు వెనకడుగు తప్పదా..?

  • Dhurandhar : 30 ఏళ్ల క్రితం పాటకి 46 లక్షలిచ్చారు!

ట్రెండింగ్‌

  • Swaasa : మీ దగ్గు విని వ్యాధిని చెప్పేస్తుంది.! ఈ కొత్త AI టెక్నాలజీ గురించి తెలుసా.?

  • Ugadi Special : ఉగాది నాడు మనం వేప, బెల్లం ఎందుకు తింటామో మీకు తెలుసా?

  • Health Tips : బెండకాయతో కలిపి వీటిని అస్సలు తినకండి.. ఆరోగ్యానికి ప్రమాదకరం..!

  • Summer Tips : 40°+ ఎండలో కూల్‌గా ఉండాలంటే.. ఈ సమ్మర్ సీక్రెట్స్ ట్రై చేయండి..!

  • Viral News: నిమ్మకాయ జ్యూస్‌కి ‘గ్యాస్ ఛార్జ్‌’.. షాకైన కస్టమర్లు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions