ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు కేవలం తెలుగు హీరో మాత్రమే కాదు…. పాన్ ఇండియా స్టార్. అయితే… దానికంటే ముందు అతను టాలీవుడ్ తో పాటే మల్లూవుడ్ లోనూ లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అలా స్టెప్ బై స్టెప్ పరాయి రాష్ట్రాలలోనూ ఫ్యాన్ బేస్ ను పెంచుకుంటూ వచ్చిన అల్లు అర్జున్ తొలిసారి ‘పుష్ప’ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ఈ సినిమా ఉత్తరాదిలో సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది.…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన 'పుష్ప' సినిమా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఈ చిత్రంపై ముందు నుంచి అల్లు అర్జున్ పెట్టుకున్న ప్రతీ నమ్మకం నిజం అవుతూనే ఉంది.
దర్శకుడిగా రాజ్ కుమార్ హిరాణీ గొప్పదనం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులకు తెలుసు. ఆయన తెరకెక్కించిన ‘మున్నాభాయ్’, ‘త్రీ ఇడియట్స్’, ‘పీకే’ సినిమాలు చరిత్రలో నిలిచిపోతాయి. ఆయనకు సినిమా రంగంలోనూ ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అలాంటి అభిమాన దర్శకుడి నుంచి ఓ ప్రశంసాపూర్వక సందేశం అందితే ఆ అనుభూతి ఎంత గొప్పగా ఉంటుంది. ఆ గౌరవాన్ని తాజాగా అందుకున్నారు దర్శకుడు సుకుమార్. ఆయన ఇటీవలి సినిమా ‘పుష్ప’ సినిమా బాలీవుడ్ లో సంచలన విజయం సాధించింది. ఈ…
అల్లు అర్జున్- సుకుమార్ కాంబో లో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’. అల్లు అర్జున్ కెరీర్ లోనే రికార్డు కలెక్షన్లను సాధించి చరిత్ర సృష్టించింది. బన్నీ నట విశ్వరూపాన్ని చూపించిన ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా తన సత్తా చాటడమే కాకుండా హిందీ ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా పేరు తెచ్చుకుంది. ఇక ఈ సినిమాలో ప్రత్యేక ఆకర్షణ గా సమంత ఐటెం సాంగ్ నిలిచింది. ఇక సినిమా సక్సెస్ విషయంలో…
గతేడాది విడుదలైన ‘పుష్ప: ద రైజ్’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే! ముఖ్యంగా.. ఉత్తరాదిన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించింది. టికెట్ రేట్ల రగడ కారణంగా ఏపీలో కొద్దోగొప్పో నష్టాలు చవిచూసిందే తప్ప, ఇతర ఏరియాలన్నింటిలోనూ మంచి లాభాలే తెచ్చిపెట్టింది. దీంతో, ఈ సినిమా సీక్వెల్ ‘పుష్ప: ద రూల్’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే దర్శకుడు సుకుమార్.. సీక్వెల్ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. తాను ముందుగా రాసుకున్న స్క్రిప్ట్లో మార్పులు…
ఒక చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేయాలంటే సంగీతం, పాటలు ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిన విషయమే. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘పుష్ప’ విషయంలో ఈ విషయం మరోసారి ప్రూవ్ అయ్యింది. ఈ సినిమాలోని సాంగ్స్ ఒక్క ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా శ్రోతలను అలరించాయి. అయితే సినిమా విడుదలై చాలా రోజులే అయినప్పటికీ ఇంకా ‘పుష్ప’ ఫీవర్ తగ్గలేదు అన్పిస్తోంది తాజాగా వైరల్ అవుతున్న వీడియోను చూస్తుంటే ! Read Also : Mahesh Babu…
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అందమైన, పాపులర్ హీరోయిన్లలో రష్మిక మందన్న ఒకరు. రష్మిక చాలా యాక్టివ్ సోషల్ మీడియా యూజర్… మిలియన్ల కొద్దీ అభిమానులతో పాన్ ఇండియా స్టార్ గా దూసుకెళ్తోంది. పెంపుడు జంతువుతో స్పెండ్ చేస్తూ పలు వీడియోలు, ఫొటోలతో సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఉంటుంది. వర్కౌట్ రొటీన్తో శరీరాన్ని ఫిట్ గా ఉంచుకుంటుంది. అయితే ఈ అమ్మడి అందానికి గల కారణం ఏమై ఉంటుందా ? అని చాలామంది ఆలోచించే ఉంటారు. అంతేనా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన “పుష్ప: ది రైజ్” సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. సినిమా కంటే సినిమాలో స్టార్ హీరో అల్లు అర్జున్ మ్యానరిజమ్, డైలాగ్స్, సామ్ గ్లామర్, రష్మిక అభినయం, దేవిశ్రీ సంగీతం… సినీ ప్రియులను, అభిమానులను, అలాగే సెలెబ్రిటీలను సైతం విశేషంగా ఆకట్టుకున్నాయి. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సీక్వెల్ కు ఇప్పుడు సన్నాహాలు జరుగుతున్నాయి. బన్నీ కెరీర్లోనే ది బెస్ట్…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ రోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి సెర్బియాలో ఉన్నాడు. రెండు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్బస్టర్లతో అల్లు అర్జున్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఇటీవల “పుష్ప” హిట్ ఇచ్చిన కిక్ ను ఎంజాయ్ చేస్తున్నారు బన్నీ. ఇక “పుష్ప 2″ను తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ రోజు అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా “పుష్ప : ది…
నేషనల్ క్రష్ కిక్ రష్మిక మందన్న ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ రేసులో దూసుకెళ్తోంది. అయితే ఆ రేసుకు తట్టుగానే ఫిట్నెస్ విషయంలోనూ చాలా కేర్ తీసుకుంటోంది. సోషల్ మీడియా ద్వారా తన రొటీన్ వర్క్ అవుట్స్ కు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ అభిమానులకు స్పూర్తినిస్తూ ఉంటుంది. హై ఇంటెన్సిటీ వర్కౌట్ రొటీన్ అయినా లేదా కిక్బాక్సింగ్ అయినా రష్మిక చూపించే అంకితభావం వేరు. తాజాగా రష్మిక ఓ ఇంతెన్సె వర్క్ అవుట్ వీడియోను షేర్…