ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫాన్స్ అందరూ ‘పుష్ప ది రూల్’ కోసం వెయిట్ చేస్తుంటే, ‘పుష్ప ది రైజ్’ ఊహించని షాక్ ఇస్తోంది. 2021 డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకి వచ్చిన ‘పుష్ప ది రైజ్’ సినిమా ఒక తెలుగు మూవీకి ఇంత రీచ్ ఉంటుందా అనే రేంజులో ఆశ్చర్యపరచింది. క్రికెటర్ల నుంచి హాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటిల వరకూ ప్రతి ఒక్కరూ ‘జుఖేగా నహి సాలే’ అనే డైలాగ్ చెప్పి గడ్డం కింద చెయ్ పోనిచ్చిన…
పేదరికం, కష్టాల నుండి కొందరికి ఎలాగైనా ఎదగాలని కసి పుడుతుంది. ఆకసిలో ఏదైనా సాధించి ఉన్నత స్థాయికి వెళ్లాలనే తపన రగుల్చుతుంది. అలాంటి కోవకు చెందింన వారిలో అనుసూయ కూడా తన ఓ ఇంటర్వూలో తన గత జీవితం చెప్పుకుని కన్నీరు పెట్టుకున్న సందర్భాలున్నాయి.
'పుష్ప' చిత్రంతో దేశ వ్యాప్తంగా గుర్తింపుతెచ్చుకున్న సుకుమార్ ను 'ది కాశ్మీర్ ఫైల్స్' దర్శక నిర్మాతలు వివేక్ అగ్నిహోత్రి, అభిషేక్ అగర్వాల్ కలుసుకున్నారు. దీనితో ఈ ముగ్గురి కాంబినేషన్ లో మూవీ రాబోతోందనే ప్రచారం ఊపందుకుంది!
Telugu Movie Sequels : తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం సీక్వెల్స్ హవా నడుస్తోంది. ఫస్ట్ రిలీజ్ చేసిన సినిమాలు భారీ హిట్ సాధించడంతో వాటికి కొనసాగింపుగా మరో సీక్వెల్ తెచ్చేందుకు చిత్రబృందాలు ప్రయత్నిస్తున్నాయి.
Sanjay Dutt: ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలకు గడ్డ పరిస్థితి నెలకొంది. ఎలాంటి కథతో సినిమా వచ్చిన అక్కడి ప్రేక్షకులకు నచ్చట్లేదు. భారీగా ప్లాపును మూటగట్టుకుంటున్నాయి.
Satyadev 26: వెర్సటైల్ హీరో సత్యదేవ్ 26వ చిత్రానికి ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. మల్టీ స్టారర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప'తో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న కన్నడ స్టార్ డాలీ ధనంజయ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
Ganesh Chaturthi: వినాయక చవితి సందర్భంగా పలువురు రకరకాల డిజైన్లలో గణేష్ ప్రతిమలను తయారు చేస్తున్నారు. గతంలో గబ్బర్సింగ్, RRR, బాహుబలి, స్పైడర్మ్యాన్, అవెంజర్స్ వంటి గణేష్ ప్రతిమలు మార్కెట్లో విక్రయానికి వచ్చాయి. తాజాగా అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ మూవీ ‘పుష్ప’ స్టైలులో ఉన్న వినాయకుడు కూడా మార్కెట్లోకి వచ్చేశాడు. పుష్పలో సూపర్హిట్ డైలాగ్ ‘తగ్గేదే లే’ స్టిల్లో ఈ వినాయకుడిని తయారు చేయగా ఈ గణేష్ విగ్రహం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్…