ఐపీఎల్ 2021 లో పంజాబ్ కింగ్స్ కు భారీ షాక్ తగిలింది. ఈ సీజన్ లో ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆసుపత్రిలో చేరాడు. దీనికి సంబంధించిన విషయాన్ని జట్టు యాజమాన్యం అధికారికంగా ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. అందులో ‘గత రాత్రి కేఎల్ రాహుల్ కడుపునొప్పితో బాధపడ్డాడు. వెంటన�
ఈరోజు మోడీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు తరపున వచ్చిన కొత్త ఓపెనర్ ప్రభాసిమ్రాన్ సింగ్ (7) ఆకట్టుకోలేకపోయిన ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన గేల్(46) రెచ్చిపోయాడు. కానీ గేల్ ఔట్ అయిన తర్వాత వచ్చిన వారు నిరాశపరిచారు. క
ఈరోజు ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే గత సీజన్ లో ఈ రెండు జట్లు తలపడిన రెండు మ్యాచ్ లలో పంజాబ్ భారీ విజయం సాధించింది. కానీ ఈ సీజన్ లో మాత్రం బెంగళూరు జట్టు మంచి ఫామ్ లో ఉంది. వరుసగా విజయాలు నమోదు చేస్తుంది. అయితే ఈసారి బెంగళూరు జట్టు బౌలింగ్ విభాగంలో చా�
ఈరోజు మోడీ స్టేడియంలో కోల్కత నైట్ రైడర్స్-పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు బ్యాట్స్మెన్స్ ను బాగానే కట్టడి చేసారు కేకేఆర్ బౌలర్లు. మొదట కెప్టెన్ రాహుల్ 19 పరుగులకే ఔట్ అయిన తర్వాత వచ్చిన గేల్ డక్ ఔట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్
ఈరోజు ఐపీఎల్ 2021 లో కోల్కత నైట్ రైడర్స్-పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ సీజన్ లో ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ లలో పంజాబ్ రెండు మ్యాచ్ లలో విజయం సాధించగా కేకేఆర్ మాత్రం కేవలం మొదటి మ్యాచ్ లో విజయం సాధించగా తర్వాత ఆడిన నాలుగు మ్యాచ్ లలో ఓడిపోయింది.అయితే గత మ్యాచ్ లో ముంబై పై విజయం సాధించిన పంజ�
చెన్నై వేదికగా ఈరోజు పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసింది ముంబై ఇండియన్స్. అయితే గత మ్యాచ్ లో విఫలమైన పంజాబ్ బౌలర్లు ఈ మ్యాచ్ లో ప్రత్యర్థులను కట్టడి చేయడంలో సఫలమయ్యారు. మొదట ఆ జట్టు స్టార్ ఓపెనర్ క్వింటన్ డి కాక్ (3)ను పెవిలియన్ కు పంపిన తర్వాత వెంటనే మరో ఆటగాడు ఇష�
ఈరోజు ఐపీఎల్ 2021 లో ముంబై ఇండియన్స్-పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుండగా ఇందులో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది పంజాబ్. అయితే ఈ రెండు జట్లు గత ఏడాది ఐపీఎల్ లో తలపడినప్పుడు రెండు సూపర్ ఓవర్ల వరకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇక ఈ ఐపీఎల్ సీజన్ లో వరుస ఓటములతో ఉన్న పంజాబ్ ఈ మ్యాచ్ లో గెలవాలని చూస్తుంటే గత మ్య�
ఆసక్తికరంగా జరుగుతున్న ఐపీఎల్ 2021 లో ఈరోజు ముంబై ఇండియన్స్-పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ రెండు జట్లు చివరిసారిగా ఐపీఎల్ 2020 లో తలపడిన మ్యాచ్ ను ఎవరు మర్చిపోరు. ఎందుకంటే ఐపీఎల్ లోనే మొదటిసారిగా ఆ రెండు సూపర్ ఓవర్లు జరిగిన మ్యాచ్ లో పంజాబ్ విజయం సాధించింది. ఆ కారణంగానే ఈ ఏడాది ఐపీఎల్ కి స�
ఐపీఎల్ 2021 లో సన్రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు మొదటి విజయాన్ని నమోదు చేసింది. ఈరోజు పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో మొద్దత బౌలింగ్ చేసిన సన్రైజర్స్ ప్రత్యర్థులను ఆల్ ఔట్ చేసింది. వరుస వికెట్లు తీస్తూ పంజాబ్ ను దెబ్బ కొట్టి 120 పరుగులకే కట్టడి చేసారు హైదరాబాద్ బౌలర్లు. ఇక 121 పరుగుల లక్ష్యంతో బరిలోక�
చెన్నై వేదికగా ఈరోజు సన్రైజర్స్ హైదరాబాద్-పంజాబ్ కింగ్స్ మధ్య ప్రస్తుతం మ్యాచ్ జరుగుతుంది. అయితే ఇందులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ కు సన్రైజర్స్ బౌలర్లు చుక్కలు చూపించారు. వరుస వికెట్లు తీస్తూ బాట్స్మెన్స్ ను క్రీజులో కుదురుకోకుండా చేసారు. అయితే పంజాబ్ తరపున ఈ ఇన్నింగ్స్ లో