మంత్రి మల్లారెడ్డి సొంత నియోజకవర్గంలో సమస్యలపై స్పందించడం లేదని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తూముకుంట, శామీర్ పేట, ప్రాంతాల్లో గ్రంథాలయ భవన నిర్మాణాల శంకుస్థాపనకు విచ్చేసిన మంత్రి మల్లారెడ్డికి గ్రామస్తులు తమ సమస్యలు చెప్పుకోవడానికి వెళ్తే అధికార పార్టీ నాయకులు అడ్డుకుంటున్
వెన్నునొప్పి అనేది మన శరీరంలో పై నుండి కింద వరకు వస్తుంటుంది. ఆ నొప్పికి గల కారణాలేంటో తెలుసుకుందాం. కూర్చునే స్థానం సరిగా లేనప్పుడు కండరాల ఒత్తిడి కారణంగా నొప్పి వస్తుంది. లేదంటే శరీరానికి ఏమైనా పాత గాయం ఉన్నా నొప్పి వస్తుంది.
చర్మ సమస్యలు అలెర్జీలు, వాతావరణం వల్ల కాకుండా.. సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల ఎక్కువగా వస్తాయి. అయితే మీరు తినే ఆహారం విషయంలో ఎంత మంచిది తీసుకుంటే.. చర్మం అంత అందంగా కనిపిస్తుంది. దానితో మేకప్ అవసరమే ఉండదు. అలా ఉండాలంటే విటమిన్లు, ఖనిజాలు మరియు ప్రోటీన్లతో కూడిన ఆహారం తీసుకుంటే మీ చర్మం అద్భుతం�
వర్షాకాలం వచ్చిందంటే అనారోగ్య సమస్యలు(Health Problems) షురు అవుతాయి. ఎక్కువగా జ్వరం, జలుబు, దగ్గు తరచుగా వ్యాప్తి చెందుతుంది. అందుకోసం శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడం అవసరం. ఆరోగ్యకరమైన జీవనశైలి, పౌష్టికాహారాల వినియోగంతో వర్షాకాలంలో వచ్చే వ్యాధుల నుంచి జాగ్రత్తపడొచ్చు. వర్షాకాలంలో అనారోగ్య సమస్యలు ఎక్�
వయసు పెరుగుతున్నా కొద్ది ఆరోగ్య సమస్యలు సైతం పెరుగుతూ వస్తుంటాయి. ప్రధానంగా పెరిగే వయస్సుతోపాటు వచ్చే ఆరోగ్య సమస్యల్లో ప్రధానమైంది మధుమేహం, కంటి సమస్యలు, గుండె సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉంటాయి.
ప్రొటీన్లు ఎక్కువగా కలిగిన ఆహారం తింటే బరువు తగ్గొచ్చని డాక్టర్లు చెబుతుంటారు. కానీ అలాంటి ఆహారం తిన్నప్పుడు స్వల్పంగా అయితే బరువు తగ్గుతారు. జంతువులతో వచ్చే ప్రోటీన్ తీసుకుంటూ, ఆహారంలో పండ్లు, కూరగాయలు వంటి ఫైబర్ ఎక్కువగా ఉండే మొక్కల ఆహారాన్ని తీసుకోకపోతే.. మీకు మలబద్దకం సమస్య వచ్చే అవకాశం ఉం�
వేప కాండం నుంచి మొదలు పెడితే వేర్లు, చిగుళ్లు, విత్తనాలు వరకు ఆరోగ్యానికి మేలు చేసేవిగా ఉంటాయి. వేప చేదుగా ఉన్నా.. దానిలో మాత్రం ఎన్నో ఔషదగుణాలు ఉంటాయి. వేప అద్భుతమైన శీతలీకరణ ఏజెంట్. ఇది హైపర్ అసీడిటీ, మూత్ర మార్గ రుగ్మతలు, చర్మ వ్యాధులను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. వేప ఆకులతో ఎన్నో ఆరోగ్య సమస
బీట్ రూట్ తో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎక్కువగా మధుమేహం, క్యాన్సర్, బిపి, థైరాయిడ్ లాంటి సమస్యలు మనుషుల్లో అధికమవుతున్నాయి. అంతే కాకుండా ఎక్కువగా ప్రజలు రక్తహీనత సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దీన్నుంచి బయటపడాలంటే ఒక్కటే దారి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్�
Marriage problems వద్దురా.. సోదరా.. పెళ్లంటే నూరేళ్ల మంటరా.. మన్మధుడు సినిమాలోని ఈ సాంగ్ ఎప్పటికి మరిచిపోలేం. ఇందులో హీరో నాగార్జున యూత్ కి చెప్పే మాటలు. అయితే ఆ మాటలు జీవితంలో వర్తంచవు.
సూర్యాపేట జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్లను కొనుగోలు చేసిన రైస్ మిల్లర్లు.. ఆ తర్వాత వాటిని మిల్లులకు తీసుకెళ్లడం లేదు.. లారీల కొరత వల్లే ఈ సమస్య తలెత్తింది. దీంతో తమ పంటను అమ్ముకున్నా.. కొనుగోలు కేంద్రాల్లోనే నిల్వ ఉంచే పరిస్థితి నెలకొందని రైతులు బాధపడుతున్నారు.