Biggboss 8 : బిగ్ బాస్ సీజన్ 8 ఆఖరు దశకు చేరుకుంది.ఫైనల్ వీక్ దగ్గరకు వస్తుంటే టాప్ 5లో ఎవరు ఉంటారన్న ఎగ్జైట్మెంట్ మొదలవుతుంది. ముఖ్యంగా చివరి రెండు వారాలే ఉన్న సమయంలో ఆడియన్స్ తమకు నచ్చిన కంటెస్టెంట్ ను టాప్ లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తారు.
BiggBoss 8 : బిగ్ బాస్ సీజన్ 8లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండనుంది. ఆల్రెడీ శనివారం ఓ ఎలిమినేషన్ పూర్తయి తేజ హౌస్ నుంచి బయటికి వచ్చేశాడు. మొత్తంగా ఈ వారం రోహిణి తప్ప మిగతా కంటెస్టెంట్లు అందరూ నామినేషన్లలో ఉన్నారు.
BiggBoss 8 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 దాదాపు చివరి దశకు చేరుకుంది. ఇంకా బిగ్ బాస్ 8 తెలుగు సీజన్ రెండు మూడు వారాలు మాత్రమే కొనసాగనుంది. ప్రస్తుతం హౌస్లో కేవలం పది మంది కంటెస్టెంట్లు మాత్రమే మిగిలారు.
సెప్టెంబర్ 1న ప్రారంభమైన బిగ్బాస్ సీజన్ 8లో ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నారు. బిగ్బాస్ సీజన్ 8 ఇప్పటికే మూడు వారాలను పూర్తి చేసుకుంది. మొత్తం 4 మంది కంటెస్టెంట్స్ బిగ్బాస్ హౌస్లోకి అడుగుపెట్టగా.. మొదటివారం బెజవాడ బేబక్క ఎలిమినేట్ కాగా.. రెండో వారం శేఖర్ బాషా ఎలిమినేట్ అయ్యారు. అయితే ఈ వారం ఇద్దరు డేంజర్ జోన్లో ఉన్నట్లు తెలుస్తోంది.
గత యేడాది కరోనా టైమ్ లో వ్యూవర్స్ కు బోలెడంత ఎంటర్ టైన్ మెంట్ ను తన ’30 వెడ్స్ 21′ వెబ్ సీరిస్ తో అందించింది చాయ్ బిస్కెట్ సంస్థ. అనురాగ్, శరత్ నిర్మాతలుగా పృథ్వీ వనమ్ రూపొందించిన ఈ వెబ్ సీరిస్ ఆరు ఎపిసోడ్స్ కూ సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ మొత్తం ఎపిసోడ్స్ ను యూ ట్యూబ్ లో ఓ ఫుల్ లెంగ్త్ మూవీగానూ రిలీజ్ చేశారు. మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అందుకున్న…
ఎస్ఎమ్ 4 ఫిలిమ్స్ సంస్థ తీస్తున్న ‘కాలం రాసిన కథలు’ సినిమా గురువారం ఆరంభించింది. హైదరాబాద్ ఫిలిమ్ ఛాంబర్ లో మొదలైన ఈ సినిమాకు పృథ్వీ క్లాప్ కొట్టగా వెంగళరావు నగర్ కార్పోరేటర్ కెమెరా స్విచాన్ చేశారు. బేబీ శాన్వి శ్రీ షాలిని సమర్పణలో సాగర్ దర్శకత్వం వహిస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో ‘కొంటె కుర్రాడు’ అలియాస్ లోఫర్ గాడి ప్రేమకథ అనే సినిమా తీశానని, ఈ సినిమాలో వెన్నెల, రీతూ జంటగా నటిస్తున్నారని చెప్పాడు…