ఈజీమనీకి అలవాటుపడిన జనం కష్టపడకుండా ఇతరుల్ని మోసం చేయడమే పనిగా పెట్టుకున్నారు. విజయనగరం జిల్లాలో దొంగనోట్లను చలామణీ చేస్తున్న ముఠా గుట్టుని రట్టుచేశారు బొబ్బిలి పోలీసులు. గొర్రెల కాపరి ఫిర్యాదు మేరకు దొంగనోట్ల ముఠాను పట్టుకున్నారు. కొద్ది రోజులు క్రితం బలిజిపేట సంతలో రూ.11,500 లకి గొర్రెలను అమ్మారు బొబ్బిలి మండలం శివడావలస గ్రామానికి చెందిన జాడ సోములు. రూ.11,500 లో రూ. 10 వేల దొంగనోట్లు ఇచ్చారు ఐదుగురు ముఠా సభ్యులు. 10 వేలును వేరొక…
వరంగల్ లో నకిలీ కరెన్సీ నోట్లను ముద్రించి మార్కెట్లో చెలామణి చేస్తున్న దంపతులను టాస్క్ఫోర్స్ మరియు ఇంతేజార్ గంజ్ పోలీసులు సంయుక్తంగా కల్సి అరెస్టు చేసారు. వారి నుండి సుమారు 10లక్షల 9వేల 960 రూపాయల నకిలీ కరెన్సీని సీజ్ చేశారు పోలీసులు.. వారి నుండి కరెన్సీని ముద్రించేందుకు వినియోగిస్తున్న కలర్ ప్రింటర్, బాండ్ పేపర్లు, ఒక కట్టర్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వివరాల్లోకి వెళ్తే… వరంగల్ కాశిబుగ్గ, తిలకోడ్ ప్రాంతానికి చెందిన వంగరి రమేష్,…