పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవలే రాధేశ్యామ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు నాలుగేళ్లుగా ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమ కోసం ఎదురుచూశారు. కరోనా వలన వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చిన ఈ సినిమా గతనెల రరిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుని ప్రేక్షకులను నిరాశపర్చింది. ఇక దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ చూపంతా నెక్స్ట్ సినిమా సలార్ పైనే ఉంది. కెజిఎఫ్ తో భారీ హిట్ అందుకున్న దర్శకుడు…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో ఆది పురుష్ ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా కనిపిస్తుండగా.. కృతి సనన్ సీతగా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తై…శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ను జరుపుకుంటోంది. ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక తాజాగా ఈ సినిమాలో మరో హీరోయిన్ ను రివీల్ చేశారు మేకర్స్. లెజెండ్ సినిమాతో…
“కేజీఎఫ్ : చాప్టర్ 2” ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. దేశవ్యాప్తంగా సినిమా ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. అయితే “కేజీఎఫ్ : చాప్టర్ 2” నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ మరో అడుగు ముందుకేసి, క్రికెట్ టీం ఆర్సీబీతో టీం అప్ అయిన విషయం తెలిసిందే. దీంతో ఒకవైపు కేజీఎఫ్ : చాప్టర్ 2 మేనియా, మరోవైపు ఐపీఎల్ మేనియా… రెండూ కలిసి నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్లు జరుగుతున్నాయి. అయితే తాజాగా హోంబలే…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఖాతాలో ఉన్న పాన్ ఇండియా సినిమాలలో “ఆదిపురుష్” కూడా ఒకటి. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ మాగ్నమ్ ఓపస్ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పేర్లు డిఫెరెంట్ గా ఉంటాయని, అలాగే ఆధునిక పద్ధతిలో కథ రూపొందుతోందని దర్శకుడు చెప్పుకొచ్చాడు. ఈ భారీ బడ్జెట్ డ్రామాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కృతి సనన్, సన్నీ సింగ్, సైఫ్ అలీ…
“రాధేశ్యామ్” నిరాశ పరచడంతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఆయన నెక్స్ట్ మూవీ గురించి ఎదురు చూస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన “సలార్” మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ చిత్రం టీజర్ గురించి ఇప్పటి నుంచే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రెబల్ స్టార్ అభిమానుల కోసమేనా అన్నట్టుగా ఓ రూమర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “సలార్” దర్శకుడు ప్రశాంత్ నీల్ మరో చిత్రం “కేజీఎఫ్ : చాప్టర్ 2”…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవలే “రాధేశ్యామ్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పెద్దగా ఆదరణ లభించకపోవడంతో నెక్స్ట్ మూవీపై అందరి దృష్టి పడింది. ప్రభాస్ నెక్స్ట్ మూవీ ‘సలార్’ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న విషయం తెలిసిందే. అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రాలలో ఒకటిగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘సలార్’లో ప్రభాస్ డైనమిక్ రోల్లో కనిపించనుండగా, శృతిహాసన్ కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే ‘సాలార్’…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శృతి హాసన్ జంటగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్ర సలార్. హోంబాలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుతున్న సంగతి తెల్సిందే. ఇక ఈ చిత్రం కోసం డార్లింగ్ ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం డార్లింగ్ ఫ్యాన్స్ కి సలార్…
యంగ్ రెబల్ స్టార్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఆదిపురుష్ ని పూర్తిచేసిన డార్లింగ్ ప్రస్తుతం ప్రాజెక్ట్ కె, సలార్ ను ముగించే పనిలో పడ్డాడు. ఇక ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం సలార్. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతిహాసన్ నటిస్తుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకున్న విషయం తెలిసిందే. ఇక…
ప్రభాస్ నెక్స్ట్ మూవీ లాంచ్ కు ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. ప్రభాస్ హీరోగా రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా రూపొందిన “రాధే శ్యామ్” చిత్రం అంచనాలను అందుకోలేకయింది. దీంతో ప్రభాస్ ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై దృష్టి సారించాడు. అయితే భారీ బడ్జెట్ సినిమాలే కాకుండా మినీ బడ్జెట్ సినిమాలు చేయాలనీ భావిస్తున్నట్టు “రాధేశ్యామ్” ప్రమోషన్లలో ప్రభాస్ వెల్లడించిన విషయం తెలిసిందే. అన్నట్టుగానే యంగ్ డైరెక్టర్ మారుతితో ప్రభాస్ ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు అంటూ ప్రచారం…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొనె జంటగా నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ “ప్రాజెక్ట్ కే”. యంగ్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మూవీ తెరకెక్కుతుండగా, ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో నటించే అద్భుతమైన అవకాశాన్ని కొత్త ఆర్టిస్టులకు ఇచ్చింది టీం.…