Ponguleti Srinivasa Reddy: పాలేరు నియోజకవర్గంలో ప్రతి ఇంటి ముందు ఎన్ని కోట్లు ఖర్చైనా సీసీ రోడ్డు ఇచ్చే బాధ్యత నాదే అని రెవెన్యూ, ఐ అండ్ పీఆర్, గృహ నిర్మాణం శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
మేడిగడ్డ బ్యారేజీకి కీలకమైన మేడిగడ్డ , అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై తదుపరి అధ్యయనాలు/పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం సోమవారం నిర్ణయించింది . దేవాదాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రానికి చెందిన మూడు సంస్థలను ఈ పని కోసం గుర్తించినట్లు తెలిపారు. ప్రతి బ్యారేజీకి సంబంధించిన భౌతిక మరియు సాంకేతిక అంశాలను గుర్తించిన రెండు సంస్థలు అధ్యయనం చేస్తాయి. ఎలాంటి మరమ్మతులు చేపట్టాలో వారి సిఫార్సులు మరియు ఫలితాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటామని,…
ఖమ్మం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీపీఎం, సీపీఐ, తెలుగుదేశం పార్టీలు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి నీ భారీ మెజార్టీ తో గెలిపించాలన్నారు. ప్రచారం లో నిజాన్ని చెబుతూ ఎండ ను లెక్కచేయకుండా ఆదరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో మార్పు కావాలని, ఇందిరమ్మ రాజ్యం రావాలని ఎలా ఓట్లు వేశారు ఇప్పుడు కూడ…
Ponguleti Srinivasa Reddy: కరెంట్ ఒక్క నిమిషం కూడా ఎక్కడా పోలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పదేళ్ల పాటు దేశాన్ని పరిపాలించిన బీజేపీ తెలంగాణకు చేసింది ఏమి లేదని అన్నారు.
Ponguleti Srinivasa Reddy: గత ప్రభుత్వం తెచ్చిన ధరణి అనే దయ్యాన్ని సరిదిద్ధు తున్నామని రెవెన్యూ, ఐ అండ్ పీఆర్, గృహ నిర్మాణాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీల నేతలు ఎన్నికల ప్రచారంలో బిజీగా గడుపుతున్నారు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగనున్న క్రమంలో.. నేతలు ప్రచార జోరు పెంచారు. తమ అభ్యర్థిని గెలిపించాలంటూ ప్రజలను కోరుతున్నారు. అందులో భాగంగానే.. ఖమ్మం పార్లమెంట్ స్థానం తరుఫున గురువారం కాంగ్రెస్ అభ్యర్థిగా రఘురామరెడ్డిని నిలబెట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆయన తరుఫున ప్రచారంలో పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి పదవిపై తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆసక్తికర ప్రకటన చేస్తూ.. ‘నేను ముఖ్యమంత్రిని అవుతానని అనుకోవడం మూర్ఖత్వానికి నిదర్శనం’ అని వ్యాఖ్యానించారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్లో జూనియర్గా ఉన్న తనకు ముఖ్యమంత్రి పదవిపై ఆశలు పెట్టుకోవడం ఆచరణ సాధ్యం కాదని ప్రస్తావిస్తూ.. నిక్కచ్చిగా తన అభిప్రాయాలను వెల్లడించారు. తన రాజకీయ ఆకాంక్షల గురించి ఎలాంటి ఆధారాలు లేకుండా ఊహాగానాలు, రాతలు రాస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలోని మొత్తం 11…
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని సీతారామ స్వామి గుట్టపై పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ శంకుస్థాపన చేశారు. రూ.74.80 కోట్లతో 2160 సింగిల్ బెడ్రూం ప్లాట్ ల నిర్మాణానికి శంకుస్థాపన, పైలాన్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ కావాలనే ఇళ్లను పూర్తి కాకుండా చేశారని అన్నారు. ప్రతీ నియోజకవర్గంలో ఏడాదికి 3500…
వరంగల్ జిల్లా కేంద్రంలోని కాకతీయ యూనివర్సిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు వరంగల్ జిల్లా ఇంఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు.