వ్యాపారం ప్రారంభించాలంటే ఎంతో కొంత డబ్బు కావాలి. పెట్టుబడి పెట్టలేక చాలా మంది తమ వ్యాపార ఆలోచనలను ఆచరణలో పెట్టలేకపోతుంటారు. అప్పులు చేస్తే వడ్డీల భారం ఎక్కువైపోతుంటుంది. ఇలాంటి సందర్భాల్లో సులభంగా డబ్బులు వచ్చే మార్గం ఉంటే బావుండూ అని ఆలోచిస్తుంటారు. మీలాంటి వారికోసం కేంద్ర ప్రభుత్వం అందించే క్రేజీ స్కీమ్ అందుబాటులో ఉంది. ఎలాంటి హామీ లేకుండానే రూ. 90 వేల బిజినెస్ లోన్ అందుకోవచ్చు. ఇంతకీ ఆ పథకం ఏంటంటే? ప్రధానమంత్రి స్వానిధి యోజన…
PM Svanidhi Yojana: ఆధార్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికీ ఓ శుభవార్త. ఇప్పుడు మీరు కేవలం ఆధార్ కార్డు ఆధారంగా, ఎటువంటి అదనపు డాక్యుమెంట్ల అవసరం లేకుండా, అతి తక్కువ కాలంలోనే రూ.50,000 వరకు లోన్ పొందవచ్చు. ఇది భారత ప్రభుత్వ ప్రవేశపెట్టిన ప్రధాన్ మంత్రి స్వనిధి యోజన (PM Svanidhi Yojana) స్కీమ్ ద్వారా అందించబడుతుంది. మరి ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలను తెలుసుకుందామా.. ప్రధాన్ మంత్రి స్వనిధి యోజన చిన్న…
PM Svanidhi Yojana : మీరు ఒక చిన్న వ్యాపారా. వర్కింగ్ క్యాపిటల్ కోసం మీకు అత్యవసరంగా డబ్బు కావాలా. ఎవరినీ అడిగినా మీకు సాయం చేసేందుకు ముందుకు రావడం లేదా.