Home
Pm Narendra Modi
Pm Narendra Modi News
-
Ayodhya Security : పదివేల సీసీ కెమెరాలు, డ్రోన్లు.. గల్లీ గల్లీకి పోలీసులు.. ఆయోధ్యలో భారీ నిఘా
Ayodhya Security : అయోధ్య రాములోరి ప్రతిష్ఠాపనకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో జరిగే ఈ వేడుకకు దాదాపు 8000 మంది వీఐపీ అతిథులు హాజరుకానున్నారు. -
Atal Setu: రెండు రోజులకే అటల్ సేతుపై “గుట్కా మరకలు”.. అతిపెద్ద సముద్ర వంతెన ఫోటోలు వైరల్..
Atal Setu: దేశంలో అతిపెద్ద సముద్ర వంతెన ‘అటల్ సేతు’ని ప్రధాని రెండు రోజుల క్రితం ప్రారంభించారు. ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్(MTHL)గా పిలువబడుతున్న ఈ వంతెను ముంబై వాసులకు దూరాభారాన్ని తగ్గిస్తుంది. ముంబైలోని సేవ్రీ నుంచి రాయ్గఢ్ జిల్లాలోని నవా శేవాను కలుపుతూ ఈ వంతెనను నిర్మించారు. -
Huge Investment: గుజరాత్ లో డబ్బుల సునామీ.. 40వేల ప్రాజెక్టులు..రూ.26.3లక్షల కోట్ల పెట్టుబడులు
Huge Investment: వైబ్రంట్ గుజరాత్ సదస్సుకు ఈసారి కూడా కంపెనీల నుంచి విశేష మద్దతు లభించింది. మూడు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో భారతీయ, విదేశీ కంపెనీలు గుజరాత్లో భారీ పెట్టుబడులకు సంబంధించి పలు ప్రకటనలు చేశాయి. -
Atal Setu : ముంబై కొత్త జీవం ‘అటల్ సేతు’ను నేడు ప్రారంభించనున్న మోడీ
Atal Setu : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతదేశంలోని అతి పొడవైన సముద్ర వంతెన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ అంటే అటల్ సేతును శుక్రవారం ప్రారంభించనున్నారు. -
PM Modi Roadshow: అహ్మదాబాద్లో యూఏఈ అధ్యక్షుడితో ప్రధాని మోడీ రోడ్ షో
ప్రధాని నరేంద్ర మోడీ, యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో కలిసి మంగళవారం అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి గాంధీనగర్ వరకు గ్రాండ్ రోడ్షో నిర్వహించారు. -
Expressway in India: దేశంలో 50 వేల కిలోమీటర్ల హై స్పీడ్ హైవేలు.. ఇకపై రోడ్డుపై 80వేగంతో ట్రక్కుల పరుగు
Expressway in India: గత కొన్ని సంవత్సరాలలో దేశంలో హైవేలు, ఎక్స్ప్రెస్వేల సంఖ్య వేగంగా పెరిగింది. చాలా ఎక్స్ప్రెస్వేలు సిద్ధంగా ఉన్నాయి. అలాగే ప్రస్తుతం చాలా నిర్మాణ దశలో ఉన్నాయి. -
PM Modi: లక్షదీవుల్లో ప్రధాని స్నార్కెలింగ్ సాహసం.. ఫొటోలను పంచుకున్న మోడీ
ప్రధాని నరేంద్ర మోదీ గురువారం తన లక్షద్వీప్ పర్యటన గురించి తన అనుభవాన్ని పంచుకున్నారు. ప్రధాని మోడీ తన పర్యటనకు సంబంధించిన పలు చిత్రాలను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్(ట్విట్టర్)లో పంచుకున్నారు. ఫోటోల్లో ప్రధాని మోడీ విభిన్న స్టైల్స్లో కనిపిస్తున్నారు. ప్రధాని మోదీ లక్షద్వీప్లో రూ.1,156 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపన చేశారు. -
PM Modi: మహిళా శక్తికి కృతజ్ఞుడను.. కేరళలోని త్రిసూర్లో ప్రధాని మోడీ ప్రసంగం
ఈ ఏడాది చివర్లో జరగనున్న లోక్సభ ఎన్నికల కోసం బీజేపీ ప్రచారానికి మెగా పుష్గా భావించే ప్రధాని నరేంద్ర మోడీ దక్షిణ భారత పర్యటనలో 2వ రోజు త్రిసూర్లో భారీ రోడ్షో నిర్వహించారు. అనంతరం భారీ బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. బుధవారం కేరళలోని త్రిసూర్లో జరిగిన మహిళా సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ మహిళలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి తమ ఆశీస్సులు అందించిన మహిళా శక్తికి కృతజ్ఞతలు అని… -
PM Modi: నేడు తమిళనాడులో పర్యటించనున్న ప్రధాని మోడీ.. రూ.19,850 కోట్ల వరాలు
PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం తమిళనాడు, లక్షద్వీప్లలో పర్యటించనున్నారు. ప్రధాన మంత్రి తన పర్యటన సందర్భంగా రెండు రాష్ట్రాలలో అనేక అభివృద్ధి పథకాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. -
PM Modi : అయోధ్యలో మోడీ గ్రాండ్ రోడ్ షో, రైల్వే స్టేషన్ ప్రారంభం.. ఎనిమిది రైళ్లకు ప్రధాని పచ్చ జెండా
PM Modi : ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్లోని అయోధ్య నగరానికి చేరుకున్నారు. ప్రధాని మోడీ రాక సందర్భంగా ఇక్కడ భారీ రోడ్ షో నిర్వహించారు.
తాజావార్తలు
-
Prices Hike : దేశం కొంపముంచనున్న వర్షాలు.. నిత్యావసర ధరలు పెరుగుతాయా?
-
Ravi Teja : రెండు నెలల్లో రెండు సినిమాలు… జోరు మీదున్న రవితేజ
-
Bike Shock Absorbers: బైక్ షాక్ అబ్జార్బర్లు ఎంతకాలం పనిచేస్తాయి? ఎప్పుడు మార్చాలి? ఖర్చు ఎంత?
-
Hyderabad: చిన్న పొరపాటు.. నిండు ప్రాణం బలి! పాము కాటుకు గురై వ్యాపారవేత్త మృతి..
-
APSP Constable: గోదావరిలో దూకిన ఏపీఎస్పీ కానిస్టేబుల్ మృతదేహం లభ్యం.. వేధింపులే కారణమా?
ట్రెండింగ్
-
Titanoboa: డైనోసార్ల తర్వాత భూమిని ఏలిన ‘టైటానోబోవా’.. ఈ అతిపెద్ద సర్పం గురించి షాకింగ్ విషయలు..
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!