PM Modi: సరికొత్త రికార్డును సృష్టించిన ప్రధాని మోడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: పాపులారిటీలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న నరేంద్ర మోదీ ఇప్పుడు మరో సరికొత్త రికార్డు సృష్టించారు. యూట్యూబ్ ఛానెల్లో 20 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లను చేరుకున్న ప్రపంచంలోనే మొదటి నాయకుడిగా ప్రధాని మోడీ నిలిచారు. మీరు సాధారణ పదాలలో అర్థం చేసుకుంటే 2 కోట్ల మందికి పైగా ప్రజలు ప్రధాని మోడీ యూట్యూబ్ ఛానెల్కి కనెక్ట్ అయ్యారు. ఈ ఘనతను సాధించిన తొలినేతగా చరిత్రలో నిలిచారు. ఈ క్రమంలో అందరు ప్రధాని మోడీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ యూట్యూబ్ ఛానెల్లో ప్రధాని మోడీ కార్యక్రమాలకు సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేయబడ్డాయి. అంతేకాకుండా, ఈ ఛానెల్లో ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా చూడవచ్చు. దేశంలో ప్రపంచంలో ఎక్కడ ఏ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నా, ఆయన ప్రసంగాన్ని ఈ ఛానెల్లో చూడవచ్చు.
Read Also: Delhi: ప్రధాని మోడీతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Also Read
- Raksha Bandhan 2026: రాఖీ ఎప్పుడు కట్టాలి? ఎలా కట్టాలి? శుభ సమయాలతో పాటు రక్షా బంధన్ పూర్తి వివరాలు ఇవే..
- Kangana-kriti: కృతి సనన్ యాడ్ వివాదం వేళ.. కంగనా నేషనల్ అవార్డ్ లుక్ వైరల్
- Mallikarjun Kharge: లోక్సభ స్థానాలు పెంచొద్దు.. ప్రధానికి ఖర్గే లేఖ..
- TVS Jupiter Dual Tone Spectral లాంచ్.. రూ.89,825కే.. అదిరిపోయే మైలేజ్, ఫీచర్లు..!
ప్రధాని మోదీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారన్న సంగతి అందరికి తెలిసిందే. ఇది కాకుండా ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో కూడా ప్రధాని మోడీకి మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రధాని మోదీకి ఎక్స్ (ట్విట్టర్)లో 94 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో 82.7 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఫేస్బుక్లో ప్రధాని మోదీకి 48 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు ప్రధాని మోడీ
ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన నాయకులలో ప్రధాని మోడీ ఒకరని మీకు తెలిసిందే. ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుల జాబితాలో ప్రధాని మోడీ మొదటి స్థానంలో నిలిచారు. డిసెంబర్ ప్రారంభంలో మార్నింగ్ కన్సల్ట్ నిర్వహించిన సర్వే ప్రకారం.. ప్రధాని మోడీ 76శాతం ఆమోదం రేటింగ్తో అత్యంత ప్రజాదరణ పొందిన గ్లోబల్ లీడర్. మెక్సికో అధ్యక్షుడు ఒబ్రడార్ సర్వేలో రెండవ స్థానంలో నిలిచారు. ఆయన 66 శాతం రేటింగ్ పొందాడు. యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ 37 శాతం ఆమోదం రేటింగ్తో 8వ స్థానంలో ఉండగా, అదే సర్వేలో, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ 41 శాతం రేటింగ్తో 6వ స్థానంలో ఉన్నారు.అత్యంత విశ్వసనీయమైన నాయకుల్లో ప్రధాని మోడీ అగ్రస్థానంలో ఉన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్లో మార్నింగ్ కన్సల్ట్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత విశ్వసనీయ నాయకుడిగా ప్రధాని మోడీని అభివర్ణించడం గమనార్హం. మార్నింగ్ కన్సల్ట్ నిర్వహించిన ఈ సర్వేలో 76 శాతం మంది ప్రధాని మోడీ నాయకత్వాన్ని ఆమోదించారని తేలింది.
తాజావార్తలు
-
The Paradise : ‘యెషనాగుల’ వచ్చేస్తోంది.. ‘ది ప్యారడైజ్’లో ఊరమాస్ ట్రీట్
-
Raksha Bandhan 2026: రాఖీ ఎప్పుడు కట్టాలి? ఎలా కట్టాలి? శుభ సమయాలతో పాటు రక్షా బంధన్ పూర్తి వివరాలు ఇవే..
-
Kangana-kriti: కృతి సనన్ యాడ్ వివాదం వేళ.. కంగనా నేషనల్ అవార్డ్ లుక్ వైరల్
-
Kishan Reddy : జీవో 97పై బీజేపీ ఫైర్.. విద్యార్థులకు అండగా కిషన్ రెడ్డి.!
-
Mallikarjun Kharge: లోక్సభ స్థానాలు పెంచొద్దు.. ప్రధానికి ఖర్గే లేఖ..
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!