Thirteen people were killed and over 48 others injured when a cloudburst struck the area near the holy shrine of Amarnath on Friday, said Dr A Shah, Chief Medical Officer Ganderbal, Jammu and Kashmir.
Prime Minister Narendra Modi on Friday said that he is "deeply distressed" over the attack on former Japanese Prime Minister Shinzo Abe and conveyed his prayers to his family.
హైదరాబాద్లో ఫ్లెక్సీల పరంపర కొనసాగుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలను, ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ నిర్ణయాలను విమర్శిస్తూ ఇవి వెలుస్తుండటం గమనార్హం. ఇటీవల కమలం పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా పీఎం మోడీ హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలో ఆయన దేశాన్ని దోచేస్తున్నారనే ఆరోపణలతో కూడిన ఫ్లెక్సీలు రాత్రికిరాత్రే ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే. అదే కోవలో ఇప్పుడు వంట గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ బ్యానర్లు కట్టారు. ఇంటి అవసరాలకు వాడుకునే ఎల్పీజీ…
పెద్దల సభకు నలుగురు ప్రముఖులను ఎంపిక చేసింది కేంద్ర ప్రభుత్వం.. ఆ నలుగురు దక్షిణాది ప్రముఖులు కావడం మరో విశేషం.. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాను, ప్రముఖ అథ్లెట్ పీటీ ఉషాను, దర్శకధీరుడు రాజమౌళి తండ్రి, ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు విజేయంద్రప్రసాద్, వీరేంద్ర హెగ్డేను రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్ చేసింది కేంద్రం.. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోడీ.. వారి ప్రత్యేకతలను.. వారిని ఏ కేటగిరిలో నామినేట్ చేసిన…
Prime Minister Narendra Modi on Wednesday conveyed wishes to Dalai Lama on his 87th birthday and prayed for the long life and good health of the spiritual leader.
గ్యాస్ బండ రేటు కొండలా పెరిగిపోతోంది. మోడీ హయాంలో మోయలేని భారంగా మారింది. గత ఎనిమిదేళ్లలో ఎల్పీజీ సిలిండర్ ధర దాదాపు రెండు రెట్లు అయింది. 2014 మార్చి 1న కేవలం 410 రూపాయలు మాత్రమే ఉన్న గ్యాస్ రేట్ ఇవాళ 11,00 దాటింది. ఇది 14.2 కేజీల గృహవసరాల సబ్సిడీ సిలిండర్ ధర మాత్రమే కావటం గమనార్హం. ఈరోజు ఒక్కసారే రూ.50 పెరగటంతో 11,00కు చేరింది. హైదరాబాద్లో నిన్నటి వరకు రూ.1055గా ఉన్న ధర ఇవాళ…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరే వారి గురించి ముందే తెలుస్తుండడంతో టీఆర్ఎస్ వారిపై కేసులు పెట్టిన వేధిస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ.. పార్టీ అంతర్గత విషయాలపై కేసీ వేణుగోపాల్ తో చర్చించామని తెలిపారు. అయితే..రానున్న కాలంలో పార్టీలో పెద్దఎత్తున చేరికలుంటాయని, ఆ జిల్లాల్లో ఉన్న పరిస్థితులను బట్టి నేతలను పార్టీలో చేర్చుకుంటున్నట్లు చెప్పారు. అయితే.. విష్ణువర్ధన్ రెడ్డి తనను కూడా లంచ్ కు ఆహ్వానించారని, మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు. కాగా..…