Harish Rao: బీజేపీ హటావో సింగరేణి బచావో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: బీజేపీ హటావో సింగరేణి బచావో అని మనం పోరాటం చేయాలని పిలుపు నిచ్చారుమంత్రి హరీశ్ రావు. మన పథకాలు కాపీ కొట్టి దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు బంధు పథకాలు కాపీ కొట్టి అమలు చేస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీలో కాపీ కొడతారు, గల్లీకి వచ్చి తిడతారని ఎద్దేవ చేశారు. ప్రధాన మంత్రి వచ్చి రామగుండంలో ఒక మాట, ఢిల్లీలో ఒక మాట మాట్లారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్ లో లిగ్నైట్ గనులను గుజరాత్ గనుల సంస్థకు ఇచ్చారని, ఇక్కడ వేలం వేస్తున్నారని మండిపడ్డారు హరీష్ రావు. గుజరాత్ కి ఒక నీతి, తెలంగాణకు ఒక నీతి అంటూ ప్రశ్నించారు. సింగరేణి ఆగం చేసే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి అన్నారు. నాలుగు గనులు ఎలా ప్రైవేటు పరం చేస్తున్నారని తెలిపారు. బీజేపీ హటావో సింగరేణి బచావో అని మనం పోరాటం చేయాలని పిలుపు నిచ్చారు. పనులు చేసేది ఎవరు.. పన్నులు వేసేది ఎవరో ప్రజలు ఆలోచించాలని హరీష్ రావు పేర్కొన్నారు.
Read also: Pakistan: హిందూ మహిళ తల నరికి.. చర్మం ఒలిచి దారుణంగా హత్య
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- KTR : బండి భగీరథ్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేసిన కేటీఆర్
- Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
బీజేపీది డబుల్ ఇంజన్ ప్రభుత్వం కాదని, ట్రబుల్ ఇంజన్ ప్రభుత్వం అని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు మెరుగైన పాలన అందిస్తోందన్నారు. జహీరాబాద్ పట్టణంలో 312 డబుల్ బెడ్రూం ఇండ్లు, సమీపంలోని దిగ్వాల్ గ్రామంలో 88 2బిహెచ్కె ఇళ్లను ప్రారంభించిన అనంతరం లబ్ధిదారులను సన్మానించారు.24X7 విద్యుత్ సరఫరా, రైతు బంధు, కల్యాణలక్ష్మి, దళిత బంధు వంటి అనేక పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందని, పొరుగున ఉన్న కర్ణాటక ప్రభుత్వం అమలు చేయలేని పథకాలను మంత్రి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అమలు చేయలేక రాష్ట్ర ప్రభుత్వాలు బీజేపీ పాలనలో అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆర్థిక మంత్రి టీ హరీశ్ రావు అన్నారు.తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పనులను పొరుగున ఉన్న కర్ణాటకతో పోల్చి తాము పాలిస్తున్న రాష్ట్రాల్లోనే డబుల్ ఇంజన్ అభివృద్ధి జరుగుతుందని బీజేపీ ప్రచారం చేస్తోందని నిన్న జరిగిన సభలో మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు.
CM Jagan : కందుకూరు ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి.. మృతులకు రూ.2లక్షలు ఎక్స్గ్రేషియా
తాజావార్తలు
-
Mexico Gun Attack: రక్తసిక్తమైన మెక్సికో.. ప్యూబ్లాలో విచక్షణారహితంగా కాల్పులు.. చిన్నారితో సహా 10 మంది మృతి!
-
Kharif Water Release: ఖరీఫ్కు నీటి విడుదలపై ప్రభుత్వం ఫోకస్.. కృష్ణా, గోదావరి డెల్టాలకు యాక్షన్ ప్లాన్ సిద్ధం
-
Peddi : ‘పెద్ది’ బాలీవుడ్ పరిస్థితి ఏంటి.. ఓపెనింగ్ లేకుంటే చరణ్ పాన్ ఇండియా కెరీర్ కష్టమే?
-
BCCI Meeting: సూర్యకుమార్ టీ20 కెప్టెన్సీపై కీలక నిర్ణయం?.. బీసీసీఐ సమావేశంలో హాట్ టాపిక్!
-
Sreeleela: శ్రీలీల – తిలక్ వర్మ రిలేషన్షిప్పై షాకింగ్ ట్విస్ట్..!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..