ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్నా.. పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా చిన్నారులపై అత్యాచారాలు ఆగడం లేదు. నిత్యం దేశంలోని ఏదో మూల చిన్నారులపై అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి.
హర్యానాలో గురుగ్రామ్లో దారుణం జరిగింది. గురుగ్రామ్లోని బాద్షాపూర్ ప్రాంతంలో ఆరేళ్ల బాలుడిపై అతని పొరుగున ఉండే 13 ఏళ్ల బాలుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పోలీసులు సోమవారం తెలిపారు.
పక్షవాతంతో బాధపడుతున్న 60 ఏళ్ల వృద్ధురాలిపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. మంగళవారం వేకువజామున మహారాష్ట్రలోని నాశిక్లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
లైంగిక వేధింపుల కేసులో హర్యానా మంత్రి సందీప్ సింగ్ను పోలీసులు ఆదివారం దాదాపు ఏడు గంటల పాటు విచారించారని మంత్రి తరపు న్యాయవాది డి.సబర్వాల్ సోమవారం తెలిపారు. ఆయన రెండు ఫోన్లోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని వెల్లడించారు.
హర్యానా క్రీడల మంత్రి సందీప్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించిన మహిళా కోచ్, ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ దర్యాప్తును ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నారని మంగళవారం పేర్కొన్నారు.
హర్యానా క్రీడా మంత్రి సందీప్ సింగ్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ జరిపి అన్ని కోణాల్లోనూ పరిశీలిస్తామని చండీగఢ్ పోలీసులు శనివారం తెలిపారు. రాష్ట్రానికి చెందిన జూనియర్ అథ్లెటిక్స్ కోచ్ గురువారం ఈ ఆరోపణ చేయగా, ఒక రోజు తర్వాత ఆమె ఫిర్యాదుతో పోలీసులను ఆశ్రయించింది.
మహిళను గదిలో నిర్బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన విజయవాడలో సంచలనంగా మారింది.. బెంజ్ సర్కిల్ ప్రాంతంలో కూలీ పనులు చేసుకునే మహిళకు మాయమాటలు చెప్పి కానూరు తీసుకెళ్లిన నలుగురు దుండగులు.. కానూరు సమీపంలోని ఓ గదిలో నిర్బంధించారు.. ఆ తర్వాత ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం సృష్టిస్తోంది.. నలుగురు దుండగులు.. నాలుగు రోజుల పాటు మహిళలను చిత్రహింసలకు గురిచేస్తూ.. సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.. మహిళకు మద్యం తాగించి తమ లైంగిక వాంచలు…