ఈరోజుల్లో పెళ్లి చేసుకోవాలంటే ఏదైనా స్పెషల్ ఉండాల్సిందే అంటున్నారు జంటలు.. జీవితంలో చేసుకొనే అతి ముఖ్యమైన వేడుక కావడంతో జనాలు క్రేజీగా ఆలోచిస్తున్నారు.. తాజాగా ఓ పెళ్లికి సంబందించిన వెడ్డింగ్ పెళ్లి కార్డు ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన కార్డ్లను చూసి ఉంటారు. లీవ్ లెటర్ టైప్లో రాయడం, ప్రశ్నాపత్రంలో టైప్లో వెడ్డింగ్ కార్డులు ఈ మధ్య వైరల్ అయ్యాయి. ఇదీ అంతకు మించి…
టాలివుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న సైంధవ మూవీ విడుదలకు సిద్ధమవుతుంది. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా విడుదలకు కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉండటంతో మేకర్స్ ప్రమోషన్స్ లో స్పీడును పెంచారు.. ఈ క్రమంలో చిత్రయూనిట్ విజయవాడలో కనకదుర్గమ్మను దర్శించుకుంది. హీరో వెంకటేశ్, దర్శకుడితోపాటు హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్లు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సినిమా విజయవంతం అయ్యేలా…
స్వర్గీయ నటి అలనాటి తార శ్రీదేవి భౌతికంగా దూరం అయిన తన నటనతో అందరి మనస్సుల్లో చెరగని ముద్ర వేసుకుంది.. ఆమె మళ్లీ పుడితే బాగుండు అని అభిమానులు కోరుకుంటున్నారు.. ఇక ఆమె వారసురాళ్లు జాన్వీ కపూర్, ఖుషి కపూర్ లు కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.. జాన్వీ కపూర్ ఆల్రెడీ రెండు, మూడు సినిమాలు చేసింది.. ఖుషి కపూర్ ఇటీవల సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.. ప్రస్తుతం ఈ అమ్మడు సౌత్ లో సినిమా చేస్తుంది.. తాజాగా…
హీరో నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న.. ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది.. ఈ క్రమంలో నాని అండ్ టీమ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.. ఈ సినిమాతో శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.. డిసెంబర్ 7 న సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చెయ్యనున్నారు.. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా ఈమూవీ రిలీజ్ కానుంది.. రీసెంట్ గానే ఈమూవీ…
బుల్లితెర సీరియల్ నటుడు మానస్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో హిట్ సీరియల్స్ లో నటించి జనాల మనసును దోచుకున్నాడు.. బిగ్ బాస్ లో కూడా మెరిసాడు.. ఇలా అందరికీ మానస్ సుపరచితమే.. వెండి తెరపై బాలనటుడిగా పరిచయం అయిన మానస్.. హీరోగా గోళీసోడా వంటి కొన్ని ల్లో నటించాడు. అనంతరం కోయిలమ్మ సీరియల్ తో బుల్లి తెరపై అడుగు పెట్టాడు. అయితే మానస్ కు వెండి తెరపై కంటే బుల్లి తెర ప్రేక్షకుల…
బాలీవుడ్ సీనియర్ బ్యూటీ కరీనా కపూర్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఈ వయస్సులో కూడా ఘాటు అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.. తాజాగా మరోసారి రెచ్చిపోయింది.. హాట్ లుక్ లో రెడ్ మిర్చీలా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. అవి కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. కరీనా కపూర్ ఖాన్ ఇన్స్టాగ్రామ్లో ఇటీవలి ఫోటోషూట్ నుండి చిత్రాలను వదిలివేసింది.. అదిరిపోయే లుక్తో ఆమె అభిమానులను ఆనందపరిచింది. ఈమె బాలీవుడ్లోని…
సన్నీ లియోన్.. ఈ పేరు యువతకు బాగా సూపరచితమే.. ప్రస్తుతం బాలివుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సన్నీ హాట్ హాట్ ఫోటోలను నెట్టింట అభిమానులతో పంచుకుంటుంది.. ఆ ఫోటోలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.. తాజాగా ఓ ఫోటోను షేర్ చేసింది.. దాన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నరు.. ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. మొదట పోర్న్స్టార్గా కెరియర్ను స్టార్ట్ చేసిన…
ఆంధ్రప్రదేశ్ లో ప్రసిద్ధి చెందిన పవిత్ర పుణ్య క్షేత్రం ఇంద్రకీలాద్రి పై కొలువైన దుర్గమ్మ ఆలయం.. కోరిన కోరికలు తీర్చే అమ్మగా భక్తులు విశ్వసిస్తారు.. సినీ, రాజకీయ ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు.. తాజాగా బాలివుడ్ బ్యూటి హీరోయిన్ హన్సిక బుధవారం ఉదయం ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకుంది.. అమ్మవారి ఆలయానికి వచ్చిన హన్సికకు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం పొందారు. అలాగే హన్సికకు అమ్మవారి చిత్రపటాన్ని…
టెక్నాలజీ డెవలప్ మెంట్ లో ఇటీవల బాగా వినిపిస్తోంది. కృత్రిమ మేధ (AI) ఆధారంగా ఓపెన్ ఏఐ సంస్థ రూపొందించిన చాట్జీపీటీ ఇప్పటికే బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే.. సేవలు అందుబాటులోకి వచ్చాక వింత వింత పోకడలు వైరల్ అవుతున్నాయి. ఏఐ రూపొందించిన ఫోటోలు కోకొల్లలుగా వైరల్ అవుతున్నాయి. అలా మాయ చేస్తోందీ చాట్ జీపీటీ. దీని వినియోగం ఓ ట్రెండ్ గా మారిపోయింది.. దీంట్లో పాస్తా తో నిర్మించిన నగరం ఫోటోలు సోషల్ మీడియాలో…
మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి నెలకొంది. హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి పీటలు ఎక్కనున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా లావణ్య-వరుణ్ జంటగా ఇటలీకి పయనమయ్యారు..నవంబర్ 1న వరుణ్ తేజ్ ఇటలీలో వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే.. మిస్టర్ చిత్ర షూటింగ్ సమయంలో వరుణ్ తేజ్, లావణ్య మొదట కలుసుకుంది ఇటలీలోనే. అందుకే సెంటిమెంట్ గా మ్యారేజ్ వెన్యూని కూడా అక్కడే సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పటికే బ్యాచిలర్ పార్టీలు పూర్తయ్యాయి.. ఇక వీరిద్దరి…