LIC Jeevan Shanti Plan: మనలో చాలామంది వారు సంపాదన నుండి కొంత మొత్తాన్ని ఆదా చేసి, తమ డబ్బు సురక్షితంగా ఉండేలా పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేసుకుంటారు. అలాగే తమ పెట్టుబడిపై మంచి రాబడిని వచ్చేలా ప్లాన్ చేసుకుంటారు. ఈ నేపథ్యంలో దేశంలోని అతిపెద్ద బీమా సంస్థ LIC సంబంధించిన రిటైర్మెంట్ ప్లాన్లు బాగా ప్రాచుర్యం పొందా�
మంత్రి నారా లోకేష్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. వచ్చే పది రోజుల్లో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ వస్తుందని ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా డీఎస్సీ నోటిఫికేషన్ �
Harish Rao : మాజీమంత్రి హరీష్ రావు తెలంగాణ బడ్జెట్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలకు మేలు చేసేలా కాకుండా, పూర్తిగా అబద్దాలతో నిండిన బడ్జెట్గా ఆయన అభివర్ణించారు. అసెంబ్లీలో భట్టి విక్రమార్క ప్రసంగాన్ని విమర్శిస్తూ, అది బడ్జెట్ ప్రసంగంల�
Senior Citizen Savings Scheme: మీరు కూడా ప్రతి నెలా రూ.20,500 సంపాదించాలనుకుంటున్నారా..? అయితే పోస్టాఫీసు లోని ఈ సూపర్హిట్ పథకం మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రూ. 20,500 ఐదేళ్లపాటు అందుబాటులో ఉంటుంది. ప్రజలు పదవీ విరమణ వయస్సు వైపు వెళుతున్నప్పుడు, వారు తమ పొదుపు ద్వారా సురక్షితమైన, సౌకర్యవంతమైన జీవితాన్ని గడపాలని ఆలోచన చేస్తార�
AP Govt: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పింఛన్ పథకానికి వైఎస్సాఆర్ పేరు తొలగించి ఎన్టీఆర్ భరోసాగా పేరు పునరుద్దరణ చేస్తున్నట్లు సీఎస్ నీరభ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, పెన్షన్ల పెంపుపై జీవో జారీ చేశారు. ఇకపై ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం పేరుతో ఏపీలో పెన్షన్ల స్కీం చంద్రబాబు సర్కార్ అమలు చేయనుంది.
Pension Scheme For Farmers: రైతుల ఆర్థిక స్థితిగతులను బలోపేతం చేసేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనేది కేంద్రం అత్యంత ప్రతిష్టాత్మకమైన పథకాలలో ఒకటి.
ఈరోజుల్లో డబ్బులను పొదుపు చెయ్యడం చాలా ముఖ్యం.. ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరు కలిసి పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు.. ఇక పెళ్ళైన వారికి ఈ మధ్య కొత్త కొత్త స్కీమ్ లు అందుబాటులోకి వస్తున్నాయి.. అందులో కొన్ని స్కీమ్ లు ఎటువంటి రిస్క్ లేకుండా, మంచి ఆదాయాన్ని ఇ�
Unmarried Pension Scheme: పెళ్లికాని వారికి కూడా పింఛన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీనిపై నెల రోజుల్లోగా నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.