Pension Scheme For Farmers: రైతుల ఆర్థిక స్థితిగతులను బలోపేతం చేసేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనేది కేంద్రం అత్యంత ప్రతిష్టాత్మకమైన పథకాలలో ఒకటి.
ఈరోజుల్లో డబ్బులను పొదుపు చెయ్యడం చాలా ముఖ్యం.. ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరు కలిసి పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు.. ఇక పెళ్ళైన వారికి ఈ మధ్య కొత్త కొత్త స్కీమ్ లు అందుబాటులోకి వస్తున్నాయి.. అందులో కొన్ని స్కీమ్ లు ఎటువంటి రిస్క్ లేకుండా, మంచి ఆదాయాన్ని ఇస్తున్నాయి.. అవేంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం.. కేంద్ర కార్మిక శాఖ ఈ ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన…
Unmarried Pension Scheme: పెళ్లికాని వారికి కూడా పింఛన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీనిపై నెల రోజుల్లోగా నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.