క్రికెట్ బెట్టింగ్ భూతానికి మరో విద్యార్థి బలయ్యాడు. డబ్బులు అధికంగా వస్తాయన్న ఆశతో బెట్టింగ్లో పాల్గొన్న యువకుడు చివరికి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన కడప జిల్లా బుద్వేల్లో విషాదాన్ని నెలకొల్పింది. బుద్వేల్కు చెందిన పవన్ కుమార్ బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లలో బెట్టింగ్కు లోనయ్యాడు. మొదట్లో స్వల్ప లాభాలు రావడంతో ఆశ పెరిగింది. ఆ తర్వాత పెద్ద మొత్తంలో అంటే సుమారు 80 వేలు బెట్టింగ్ పెట్టాడు. అయితే..…
Boys Hostel Theatrical Trailer : అన్నపూర్ణ స్టూడియోస్, కంటెంట్ బేస్డ్ చిత్రాలని రూపొందించే చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్తో కలిసి కన్నడ బ్లాక్బస్టర్ ‘హాస్టల్ హుడుగారు బేకగిద్దరే’ ని ‘బాయ్స్ హాస్టల్’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్టు అధికారికంగా ప్రకటించినట్టు తెలుస్తోంది. నితిన్ కృష్ణమూర్తి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా ప్రజ్వల్ బిపి, మంజునాథ్ నాయక, రాకేష్ రాజ్కుమార్, శ్రీవత్స, తేజస్ జయన్న ఉర్స్ నటించారు. అయితే తెలుగులో ఈ సినిమా కోసం తరుణ్ కుమార్…
‘యూ టర్న్’ దర్శకుడు పవన్ కుమార్ మూవీ ‘ద్విత్వ’లో ప్రముఖ నటి త్రిష నాయికగా నటించబోతోందనే వార్త కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘కేజీఎఫ్, సలార్’ చిత్రాలను నిర్మిస్తున్న హోంబలే ఫిల్మ్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. కన్నడ కంఠీరవ రాజకుమార్ తనయుడు పునీత్ హీరోగా నటించే ఈ సినిమాలో త్రిషకు స్వాగతం పలుకుతున్నామంటూ చిత్ర నిర్మాణ సంస్థ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. విశేషం ఏమంటే… ఏడేళ్ళ క్రితం పునీత్ రాజ్ కుమార్,…
చెన్నై చంద్రం త్రిష మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. జూలై 3న కన్నడ స్టార్ పునీత్ రాజ్కుమార్ “యూటర్న్” డైరెక్టర్ పవన్ కుమార్తో కలిసి తన మొదటి చిత్రం “ద్విత్వా” అనే సైకలాజికల్ థ్రిల్లర్ ను ప్రకటించారు. సంస్కృతంలో ద్వంద్వత్వం అనేది టైటిల్ అర్థం. దీనిని ‘కెజిఎఫ్’ ఫ్రాంచైజ్ ఫేమ్ హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తుంది. ఇప్పుడు శాండల్వుడ్ నుండి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్రానికి హీరోయిన్ గా త్రిష ఖరారు అయినట్టు…
‘యూ టర్న్’… దానికి ముందు ‘లూసియా’ చిత్రాలతో దక్షిణాది చిత్రసీమలో గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు పవన్ కుమార్. అతను డైరెక్ట్ చేసిన లేటెస్ట్ వెబ్ సీరిస్ ‘కుడి ఎడమైతే’. ఈ వెబ్ సీరిస్ కు క్రియేటర్ అండ్ రైటర్ రామ్ విఘ్నేష్. ఆహాలో శుక్రవారం నుండి స్ట్రీమింగ్ అవుతున్న దీన్ని పవన్ కుమార్ స్టూడియోస్ తో కలిసి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో టి. వి. విశ్వ ప్రసాద్ నిర్మించారు. విశేషం ఏమంటే టైమ్ లూప్…
అమలా పాల్, రాహుల్ విజయ్ జంటగా నటించిన టైం లూప్ థ్రిల్లర్ “కుడి ఎడమైతే”. ‘యు టర్న్’ ఫేమ్ పవన్ కుమార్ ఈ సరికొత్త సిరీస్ కు దర్శకత్వం వహించారు. జూలై 16 నుండి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. అమలాపాల్ ఈ వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇస్తోంది. తాజాగా టైమ్ లూప్ డ్రామా అయిన ఈ సిరీస్ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ చూస్తుంటే గ్రిప్పింగ్ కథతో దర్శకుడు ఈ సిరీస్ ను తెరకెక్కించినట్టు అన్పిస్తుంది.…