పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ వేడుక వాయిదా పడింది. ఆంధ్రప్రదేవశ్ రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం వల్ల ‘భీమ్లా నాయక్’ ఈవెంట్ ను వాయిదా వేశారు. పవన్ కళ్యాణ్, రానా ముఖ్యపాత్రధారులుగా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీ మలయాళ సూపర్ హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ ఆధారంగా తెరకెక్కింది. తెలుగు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. సాగర్ చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న “భీమ్లా నాయక్”లో నిత్యా మీనన్, సంయుక్తా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదలకు సిద్ధంగా ఉంది. సినిమా విడుదలకు మరో మూడు రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో ఈరోజు గ్రాండ్ గా…
సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తాజాగా పంచుకున్న ఓ పిక్ నెట్టింట్లో రచ్చ చేస్తోంది. తమన్ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి పవర్ ఫుల్ హగ్ అంటూ ఓ స్పెషల్ పిక్ ను షేర్ చేశారు. తన మ్యూజిక్ స్టూడియోలో విశేషం చోటు చేసుకుంది. ఈ పిక్స్ చూస్తుంటే “భీమ్లా నాయక్” చిత్రానికి తమన్ అద్భుతమైన సంగీతం అందించినందుకు పవన్ చాలా సంతోషంగా ఉన్నట్లు అన్పిస్తోంది. ఈ గుర్తుండిపోయే చిత్రాన్ని తీసినందుకు…
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నర్సాపురం బహిరంగ సభలో వైసీపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలకు మంత్రి సిదిరి అప్పలరాజు కౌంటర్ ఇచ్చారు. మత్స్యకారుల బ్రతుకులు వలసల మీద ఆధారపడకూడదని తమ ప్రభుత్వం ప్రణాళికల ఆధారంగా ముందుకు వెళ్తుందని ఆయన వివరణ ఇచ్చారు. సీఎం చేపలు అమ్ముకోవాలా, మటన్ అమ్ముకోవాలా అని పవన్ అడుగుతున్నారని.. మత్స్యకారుల బ్రతుకులు మారకూడదా అని ప్రశ్నించారు. మత్స్యకారులను ఎంటర్పెన్యూనర్లుగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి అప్పలరాజు తెలిపారు. చరిత్రలో తొలిసారి సినిమా ప్రమోషన్ కోసం రాజకీయాలను…
నరసాపురం మత్స్యకారుల అభ్యున్నతి సభలో పవన్ కల్యాణ్ కీలక ప్రసంగం చేశారు. మత్స్యకారులకు అండగా ఉంటామని అన్నారు. రాష్ట్రం నుంచి ప్రతిఏటా 25 వేల మంది మత్స్యకారులు గుజరాత్కు వలస వెళ్తున్నారని ఇలా ఎందుకు వలస వెళ్లాల్సి వస్తున్నదో ప్రభుత్వం ఆలోచించాలని అన్నారు. కానీ, ప్రభుత్వం ఇవేమి పట్టించుకోవడం లేదని, ఎవరి దగ్గదా డబ్బులు ఉండకూడదు అన్నది ప్రభుత్వం ఆలోచనగా ఉందని, అందరూ దేహీ అని అడుక్కోవాలన్నది ప్రభుత్వం ఉద్దేశంగా ఉందని అన్నారు. ఇది ప్రజాస్వామ్యం అని,…
తూర్పుగోదావరి జిల్లా నరసాపురంలో మత్స్యకారుల అభ్యున్నతి కోసం జనసేన పార్టీ సభను ఏర్పాటు చేసింది. ఈ సభలో మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై పవన్ కల్యాణ్ ఉద్రేకంగా ప్రసంగించారు. మత్స్యకారులకు జీవో 217 పెద్ద సమస్యగా మారిందని, రాష్ట్రంలో సుమారు లక్షన్నర మంది మత్స్యకారులు ఉన్నారని అన్నారు. మొదటి నుంచి చెబుతున్నట్టుగా జనసేన పార్టీ మత్స్యకారులకు మద్దతుగా నిలుస్తున్నదని, వారి తరపుప పోరాటం చేస్తున్నదని పవన్ పేర్కొన్నారు. జనసేకు కనీసం పదిమంది ఎమ్మెల్యేలు ఉంటే జీవో 217 వచ్చేది…
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నరసాపురంలో మత్స్యకారుల అభ్యున్నతి సభలో పాల్గొన్నారు. మత్స్యకారులకు నష్టం చేసే విధంగా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 217కి వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు సభను ఏర్పాటు చేశారు. వైసీపీ పిచ్చిపిచ్చి వేషాలకు జనసేప బయపడదని అన్నారు. అక్రమ కేసులకు వ్యతిరేకంగా ఏ స్థాయిలోనైనా పోరాడతానని, అవసరమైతే మత్స్యకారులకోసం జైలుకు వెళ్లడానికైనా సిద్ధంగా ఉన్నానని అన్నారు. తాము సంయమనం పాటిస్తున్నామని, అదే మా బలం అని అన్నారు. సంయమనం మా బలహీనత కాదని…
“భీమ్లా నాయక్” సినిమా విడుదలకు ఇంకా ఐదు రోజులు ఉండగానే పవన్ అభిమానుల రచ్చ మొదలైంది. మెల్బోర్న్ లో జాతర షురూ అంటూ కార్లతో PSPK అనే అక్షరాలను ఫామ్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మెగా అభిమానులు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తున్న “భీమ్లా నాయక్” ఇప్పటికే USAలో ప్రీమియర్ ప్రీ-సేల్స్ నుండి $200K కంటే ఎక్కువ వసూలు చేసి అద్భుతమైన ఫీట్ ను…
మత్య్సకారులు కోసం రంగంలోకి దిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు నరసాపురంలో బహిరంగ సభలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఈ సభకు భారీ ఎత్తున జనం హాజరయ్యారు. పవన్ అభిమానులు ఆయనను చూడడానికి, సభలో పాల్గొనడానికి భారీ సంఖ్యలో సభకు వచ్చారు. కారులోనే అభివందనం చేస్తూ వస్తున్న పవన్ అందరికీ కన్పించాలన్న ఉద్దేశ్యంతో కారుపైకి ఎక్కారు. అయితే అక్కడ అనూహ్యంగా ఓ అభిమాని కారుపైకి ఎక్కి పవన్ ను కౌగిలించుకోబోయాడు. కానీ అంతలోనే ఓ బాడీ…