అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎయిర్ హోస్టెస్ మనీషా థాపా కూడా ఉంది. మనీషా బీహార్ రాజధాని పాట్నా నివాసి. ఆమె మరణ వార్త విన్న తర్వాత కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇరుగుపొరుగుతోపాటు తాను చదివిన కళాశాలలో సైతం విషాదకరంగా మారింది. మనీషా మృతిపై ఆమె మామ ప్రవీణ్ తమంగ్ ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడారు. ఆమె మృతి విషయం తెలిసిన వెంటనే కుటుంబం షాక్లోకి జారుకుందన్నారు.. మనీషా కెరీర్ ఇప్పుడే…
నీట్ పేపర్ లీక్ కేసు సూత్రధారి సంజీవ్ ముఖియా ఎట్టకేలకు అరెస్టు అయ్యాడు. నీట్ పేపర్ లీక్ పై ప్రాథమిక దర్యాప్తు జరుపుతున్న బీహార్ ఆర్థిక నేరాల విభాగం (EOU).. గురువారం రాత్రి పాట్నాలోని సగుణ మోడ్ ప్రాంతానికి చెందిన సంజీవ్ ముఖియాను అరెస్టు చేసింది. ఈ ఆపరేషన్లో దానాపూర్ పోలీసులు కూడా ఈఓయూకి సహకరించారు. సంజీవ్ ముఖియా చాలా కాలంగా పరారీలో ఉన్నాడు. సీబీఐ కూడా అతని కోసం వెతుకుతోంది.
Prashant Kishor : త్వరలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నికల వ్యూహకర్త, జన్ సూరజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ తన రాజకీయ పార్టీ ప్రారంభ తేదీని ప్రకటించారు.
Fire Accident : పాట్నాలోని కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న 100 పురాతన మ్యూజియం కాంప్లెక్స్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. 12కి పైగా అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.
Bihar : బీహార్లోని పాట్నా హైకోర్టు వరకట్న వేధింపుల కేసు విచారణలో ఇద్దరు న్యాయమూర్తులపై చర్యలు తీసుకుంది. విచారణను తప్పుగా నిర్వహించి, ఆపై పిటిషనర్కు శిక్ష విధించిన కేసులో సమస్తిపూర్ జిల్లా కోర్టులోని ఇద్దరు జడ్జీలకు కోర్టు సింబాలిక్ శిక్షను విధించింది.
Bihar : బీహార్ రాజధాని పాట్నాలోని రైల్వే జంక్షన్ ఎదురుగా ఉన్న పాల్ హోటల్ భవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గురువారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది.
Bihar : బీహార్ రాజధాని పాట్నాలో మంగళవారం రెండు ప్రధాన దోపిడీ ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇక్కడ గార్డినీబాగ్లో గ్యాస్ గోదాము దగ్గర పెట్రోల్ పంపు యజమాని సంజయ్ సింగ్ నుండి పట్టపగలు రూ. 34 లక్షలు దోచుకోగా,
Bihar : బీహార్ రాజధాని పాట్నాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక్కడ గురువారం రాత్రి ఒక ట్రక్కును టిప్పర్ బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో డ్రైవర్తో సహా ఐదుగురు మరణించారు.
IRCTC: దక్షిణ భారత దేశంలో చాలా పురాతన అద్భుత దేవాలయాలు ఉన్నాయి. వాటి సందర్శించేందుకు చాలామంది ఆసక్తి చూపుతుంటారు. వాళ్ల కోసం ఇండియన్ రైల్వే కొత్త సర్వీసును తీసుకొచ్చింది.