Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Patna Prashant Kishor Reveal Party Launching Date Says Will Contest All 243 Seats In Bihar

Prashant Kishor : గాంధీ జయంతి రోజున కొత్త పార్టీ పెట్టనున్న ప్రశాంత్ కిషోర్

Published Date :July 11, 2024 , 1:39 pm
By Rakesh Reddy
  • గాంధీజయంతి రోజు పార్టీ ప్రకటించనున్న పీకే
  • బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం
  • 243సీట్లలో తన అభ్యర్థులను నిలబెట్టనున్న పీకే
Prashant Kishor : గాంధీ జయంతి రోజున కొత్త పార్టీ పెట్టనున్న ప్రశాంత్ కిషోర్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Prashant Kishor : త్వరలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నికల వ్యూహకర్త, జన్ సూరజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ తన రాజకీయ పార్టీ ప్రారంభ తేదీని ప్రకటించారు. మహాత్మా గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2న తన పార్టీని ప్రారంభిస్తానని పీకే స్పష్టం చేశారు. బీహార్ అంతటా రెండు సంవత్సరాల రాజకీయ ప్రయాణం తరువాత, అతను ఇప్పుడు తన సొంత రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నారు. రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 243 స్థానాల్లో తన అభ్యర్థులను నిలబెట్టనున్నారు. పార్టీకి సంబంధించిన అంశాలను పరిశీలించేందుకు 21 మంది నేతలతో కమిటీని కూడా ఏర్పాటు చేస్తానని కిషోర్ తెలిపారు.

Read Also:G. Kishan Reddy: నేను ఎప్పటికీ మీకు అందుబాటులో ఉంటాను..

Also Read

  • INDIA Alliance: కుప్పకూలుతున్న ఇండియా కూటమి.. పట్టుబిగిస్తున్న ఎన్డీయే..
  • Tamil Nadu Politics: బెడిసికొట్టిన స్టాలిన్‌ వ్యూహం.. అదే దెబ్బకొట్టిందా..?
  • Vijay TVK: సినిమా నుంచి అసెంబ్లీకి.. 49 ఏళ్ల క్రితం నాటి 'ఎంజీఆర్' చరిత్రను తిరగరాస్తున్న విజయ్!
  • Mamata Banerjee: "ఓట్లను దోచుకున్నారు".. బీజేపీపై మమతా తీవ్ర విమర్శలు..

2021లో మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్‌కు ఘనవిజయం అందించిన ప్రశాంత్ కిషోర్ ఇకపై ఎన్నికల వ్యూహకర్తగా పని చేయనని ప్రకటించారు. 2 అక్టోబర్ 2022న అధికారికంగా రాజకీయాల్లోకి రావడానికి ముందు బీహార్ అంతటా యాత్ర చేస్తానని కూడా ప్రకటించాడు. పీకేగా పేరుగాంచిన ప్రశాంత్ కిషోర్ జన్ సూరజ్‌ని స్థాపించారు. పశ్చిమ చంపారన్ నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించారు. 5000 కిలోమీటర్లు ప్రయాణించినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో 14 జిల్లాలను కాలినడకన, 10 జిల్లాలను కారులో పర్యటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్‌లోని మొత్తం 243 స్థానాల్లో సొంతంగా అభ్యర్థులను నిలబెట్టాలని ప్రశాంత్ కిషోర్ నిర్ణయించారు. ముస్లిం, అట్టడుగు వర్గాల ఓటర్లు కులం, మతం ప్రాతిపదికన ఓటు వేయవద్దని, తమ పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

Read Also:Karimnagar: ఒక వైపు బర్త్ డే విషెస్ పోస్ట్ వైరల్.. మరోవైపు ఫ్లెక్సీల వార్..

బీహార్‌లో సామాజిక న్యాయ రాజకీయాలు 1990ల నుంచి ప్రారంభమయ్యాయి. లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన సతీమణి రబ్రీ దేవి, ప్రస్తుత బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఈ రాజకీయాలకు నేతృత్వం వహించారు. జేడీయూతో ప్రశాంత్ కిషోర్ రాజకీయ ఇన్నింగ్స్ ప్రారంభించడం గమనార్హం. 2015లో నితీష్‌ కుమార్‌ ఆయనకు పార్టీలో నంబర్‌ టూ స్థానం కల్పించినా, త్వరలోనే ఇద్దరూ విడిపోయారు. ప్రశాంత్ కిషోర్ ముస్లిం ఓట్లపై నిఘా ఉంచారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 75 స్థానాల్లో ముస్లిం అభ్యర్థులను బరిలోకి దింపుతామని ఆయన ప్రకటించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Patna latest news
  • Patna News
  • Patna news latest
  • Prashant Kishor latest news
  • Prashant Kishor News

తాజావార్తలు

  • Election Results 2026: గెలుపెవరిది?.. 4 రాష్ట్రాలు+UT ఎన్నికల ఫలితాలు.. మినిట్స్‌ టు మినిట్స్ అప్‌డేట్స్‌..

  • Bengal Election Results Live Updates: బెంగాల్ బాద్‌షా ఎవరు? మమత హ్యాట్రిక్ కొడుతుందా? అప్‌డేట్స్ మీకోసం..

  • Sai Pallavi: బాలీవుడ్ ఎంట్రీలోనే అట్టర్ ఫ్లాప్ అందుకున్న సాయి పల్లవి ..

  • INDIA Alliance: కుప్పకూలుతున్న ఇండియా కూటమి.. పట్టుబిగిస్తున్న ఎన్డీయే..

  • Tamil Nadu Politics: బెడిసికొట్టిన స్టాలిన్‌ వ్యూహం.. అదే దెబ్బకొట్టిందా..?

  • Xiaomi Civi 6 Series: షియోమి సివి 6, సివి 6 ప్రో 5G ఫోన్‌లు త్వరలో విడుదల.. 50MP కెమెరా, ఫ్లాగ్‌షిప్-గ్రేడ్ ఫీచర్లు

  • Trisha : టీవీకే విజయ్ ఇంటికి త్రిష.. సెలెబ్రేషన్స్ డబుల్

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions