Patiala : మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కారణంగా పంజాబ్ రాజకీయాల్లో ఎప్పుడూ కీలకంగా మారిన పాటియాలా సీటు ఈసారి రైతుల ఉద్యమం, పార్టీల మధ్య కొనసాగుతున్న అంతర్గత పోరుతో నీలినీడలు కమ్ముకుంటున్నాయి.
గత నెల పుట్టినరోజు కోసం ఆన్లైన్లో ఆర్డర్ చేసిన బర్త్డే కేక్ తిని పంజాబ్లో పదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. చిన్నారి తిన్న కేక్లో సింథటిక్ స్వీటెనర్ అధిక స్థాయిలో ఉన్నట్టు ఆరోగ్య శాఖ అధికారి సోమవారం వెల్లడించారు.
Chocolates: కాలం చెల్లిన ఆహార పదార్థాలు ఎంత ప్రమాదమో ఈ ఘటనే నిదర్శనం. ఎక్స్పైర్ అయిన చాక్లెట్ తినడంతో ఓ పసిబిడ్డ తీవ్ర అనారోగ్యం పాలైంది. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
Food Poisoning: పంజాబ్లో విషాదం చోటు చేసుకుంది. పుట్టిన రోజు సందర్భంగా ఆన్లైన్లో ఆర్డర్ చేసిన కేక్ తిని 10 ఏళ్ల బాలిక మరణించింది. ఈ ఘటన గత వారం జరిగింది.
దాదాపుగా 30 ఏళ్ల క్రితం రోడు ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు పోవడానికి కారణం అయిన మాజీ క్రికెటర్, ప్రస్తుతం పంజాబ్ కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్దూ పాటియాలా సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇటీవల సుప్రీం కోర్ట్ సిద్ధూకు ఒక ఏడాది శిక్ష విధించింది. అయితే అతని ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి డ
త్వరలోనే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.. ఇప్పటికే ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తూ.. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నాయి.. ఇక, గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేసిన కెప్టెన్ అమరీందర్ సింగ్.. ఆ తర్వాత ప�
గత కొన్ని రోజులుగా పంజాబ్ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ రానున్న ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. దీంతో పంజాబ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. పంజాబ్ మాజీ ముఖ్య మంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ 2022 అసెంబ్లీ ఎన్నికల్లో పాటియా లా ను�